పసుపు రంగు చీరలో పవన్ సతీమణి…ఇండిపెండెన్స్ వేడుకల్లో అన్నా కొణిదెల
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు సతీమణి అన్నా కొణిదెల కూడా ఉన్నారు. భారత్ మాతాకి జై అంటూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల పసుపు రంగు చీరలో అన్నా కొణిదెల కనిపించడం విశేషం. కాకినాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అన్నా కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

