ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా డీఎంకే ఏర్పాటు అయిందని ఇప్పుడు ఆ డీఎంకే.. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుంటోందని విమర్శలు గుప్పించారు. గతంలో జయలలిత పోటీ చేసిన సమయంలో ఎన్డీఏ తరపున ప్రచారానికి వచ్చారని… ఇప్పుడు మళ్లీ వచ్చానన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తానన్నారు. అదే సమయంలో విజయ్ పార్టీపై వ్యాఖ్యానించేందుకు చంద్రబాబు […]
- Posted on
- By Admin
రాజస్థాన్ రాష్ట్రం బలోత్రా జిల్లా పచ్పద్రలోని రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోల్ రిఫైనరీలో మంటలు ఎగసిపడుతున్నాయి. పరిసరాల్లో దట్టంగా పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రిఫైనరీ ప్రారంభం కావాల్సి ఉంది. దేశంలోనే మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్గా రూ.79,450 కోట్లకుపైగా వ్యయంతో దీన్ని నిర్మించారు.
- Posted on
- By Admin
పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందన్న ఆశలపై ఇరాన్ నీళ్లు చల్లింది. అమెరికాతో రెండో విడత చర్చలు జరిపే ప్రసక్తే లేదని తాజాగా స్పష్టం చేసింది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత స్థాయి నేతల బృందాన్ని పాకిస్థాన్కు పంపుతున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. ఇరాన్ విదేశాంగ శాఖ ఈ సంచలన ప్రకటన చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. “అమెరికాకు దౌత్యంపై కనీస సీరియస్నెస్ లేదు. బెదిరింపులకు దిగుతూ చర్చలకు పిలవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం” ఇరాన్ […]
- Posted on
- By Admin
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్లపై లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కన్నతండ్రి ఎన్టీఆర్పై చెప్పులేసి అవమానిస్తుంటే భువనేశ్వరి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా..? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. మీ అమ్మకు వారంటే అయిష్టమని, అసలు మీ మేనత్తలు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా..? అని వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘ఏనాడైనా అమ్మమ్మా అంటూ నా దగ్గరకు వచ్చావా..? అసలు నా పుట్టిన రోజు ఎప్పుడో నీకు తెలుసా..?’ అని […]
- Posted on
- By Admin
అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన ఇరాన్ సంతతి మహిళా వ్యాపారవేత్త, 44 ఏళ్ల షమీమ్ మాఫి ఇరాన్ కు బాంబులు, డ్రోన్లు, యుద్ధ సామగ్రిని సరఫరా చేసేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే ఆరోపణలపై యూఎస్ అధికారులు ఆమెను శనివారం రాత్రి లాస్ ఏంజిలెస్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు ‘మొహాజెర్-6’ సాయుధ డ్రోన్లను సరఫరా చేసేందుకు ఆమె ఏకంగా 70 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆధారాలు లభించాయి.
- Posted on
- By Admin
కోయంబత్తూరులో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసిన చంద్రబాబు..అనంతరం డీఎంకే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో డీఎంకే మహిళా బిల్లును ఓడించిందని ఆరోపించారు. తద్వారా డీఎంకే, ఇండీ కూటమి మొత్తం మహిళల్నే ఓడించాలని చంద్రబాబు తెలిపారు. గతంలో ప్రోగ్రెసివ్ రాష్ట్రంగా ఉన్న తమిళనాడు ఇప్పుడు ఆర్ధికంగా వెనుకబడిందన్నారు. తమిళనాడులో చాలా కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు వ్యతిరేకించిందో డీఎంకే సమాధానం చెప్పాలని చంద్రబాబు కోరారు.
- Posted on
- By Admin
జపాన్ ఉత్తర తీరంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. సాన్రకు తీరానికి దూరంగా సముద్ర ఉపరితలానికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఈ క్రమంలోనే జపాన్ వాతావరణ సంస్థ.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మూడు మీటర్ల ఎత్తువరకు అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.
- Posted on
- By Admin
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, పలు సినిమాల్లో యాక్ట్ చేసిన పూనమ్ కౌర్ వేములవాడలోని శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఒకప్పటి నటి. స్వామివారి కరుణ కటాక్షాలు టెక్స్టైల్ రంగంతోపాటు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. పెద్ద పెద్ద వాళ్లు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకోవాలని సూచించిన నేపథ్యంలో నేడు స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నట్లు చెప్పారు హీరోయిన్ పూనమ్ కౌర్.
- Posted on
- By Admin
- Business219
- District27
- Entertainment616
- General11562
- Health60
- Politics1565
- Sports415
- Technology265
- Uncategorized2
- World1194
Recent Posts
- ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా – తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- రాజస్థాన్లోని రిఫైనరీలో అగ్నిప్రమాదం
- ‘అమెరికాతో చర్చలు లేవు’: తేల్చి చెప్పిన ఇరాన్
- లోకేశ్.. నన్ను ఏనాడైనా అమ్మమ్మా అని పిలిచావా..? : లక్ష్మీపార్వతి
- ఇరాన్కు బాంబు, డ్రోన్ సప్లయ్.. లాస్ ఏంజెలెస్లో మహిళా వ్యాపారవేత్త అరెస్ట్
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District

