ఆకృతి చౌదరిపై జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకోవడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పుపట్టింది. ఆమెపై నమోదైన కేసును కొట్టివేసింది. బాధితురాలికి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్నిగౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపం, సంబంధం ఉన్న పోలీస్ అధికారుల జీతాల నుంచి రికవరీ చేయాలని తీర్పు ఇచ్చింది ఢిల్లీ యూనివర్శిటీ లా విద్యార్థిని ఆకృతి చౌదరిని ఈ ఏడాది ఏప్రిల్ లో నొయిడా కార్మికుల నిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు.
- Posted on
- By Posts Admin
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, టాలీవుడ్ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సుస్మితను విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు కొణిదెల సుస్మితను దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సుస్మిత విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు..అలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక ఉత్సవాల్లో భాగస్వామ్యమై తగిన సూచనలు, […]
- Posted on
- By Posts Admin
రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గూండాలను పంపించి దాడి చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. హకీంపేట వద్ద ఆయన్ను అరెస్ట్ చేసిన మేడ్చల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్లో హరీశ్ రావు మాట్లాడుతూ.. కొంత మంది తప్ప తాగి కేసీఆర్ ఇంటిపై దాడికి వెళ్తుంటే..పోలీసులే ఎస్కార్ట్ ఇవ్వడమేంటన్నారు. హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డినే ఈ దాడికి ప్రణాళిక రూపొందించారని […]
- Posted on
- By Posts Admin
కోల్కతాలోని ప్రసిద్ధ కాళీఘాట్ ఆలయ నిర్వహణ మరియు ఆస్తులపై తీవ్ర కలకలం రేగింది. ఆలయంలోని ఓ అత్యంత కీలకమైన లాకర్ తాళం చెవి గత 1980 నుంచి కనిపించడం లేదని ఆలయ నిర్మాతల వారసుడు దేబర్షి రాయ్ చౌదరి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. సSBI ఆలయ లాకర్లలోని పురాతన బంగారు ఆభరణాలు, దస్తావేజుల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
- Posted on
- By Posts Admin
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హకీంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అక్కడకు చేరుకుని కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలను మరోసారి అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో కేటీఆర్ సహా అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కేటీఆర్ ను బోయినపల్లి, హరీశ్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అరెస్టులకు నిరసనగా హకీంపేటలో పార్టీ శ్రేణులు ఆందోళకు దిగారు.
- Posted on
- By Posts Admin
సామ్సంగ్ సంస్థ తన సిబ్బందిని తగ్గించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన టెలివిజన్, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్ లను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం.ఈ ఉద్యోగాల కోత ప్రభావం కేవల దిగువ స్థాయి సిబ్బంది పైనే కాకుండా.. ప్రధాన కార్యాలయంలోని డైరెక్టర్ స్థాయి అధికారులు, టీమ్ లీడర్లు, అలాగే రీజినల్, బ్రాంచ్ మేనేజర్లపై కూడా పడింది.
- Posted on
- By Posts Admin
సౌదీ అరేబియాపై యెమెన్కు చెందిన, ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడుల్లో 73 మంది గాయపడ్డారని రియాద్ నేతృత్వంలోని కూటమి మంగళవారం తెలిపింది, అలాగే ఈ దాడులకు తగిన విధంగా స్పందిస్తామని ప్రకటించింది. “పౌర మరియు ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని హూతీ ఉగ్రవాద మిలీషియా జరిపిన విచక్షణారహిత దాడుల” వల్ల “73 మంది పౌరులు గాయపడ్డారని” కూటమికి చెందినసంయుక్త దళాల కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
- Posted on
- By Posts Admin
ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి కాంగ్రెస్ శ్రేణులు బయల్దేరారు. కేటీఆర్, హరీశ్రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నఫళంగా అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి బయల్దేరారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.హకీంపేట వద్ద వారి వాహనాలను ఆపి అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద అగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు తమ వాహనాలను అడ్డుకోవడంతో బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవెల్లివైపు కేటీఆర్, హరీశ్రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాదయాత్రగా […]
- Posted on
- By Posts Admin
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల శ్రేణులు పోటాపోటీగా ఆందోళన బాట పట్టడంతో పటాన్చెరు జాతీయ రహదారి (NH 65) పరిసరాలు రణరంగంగా మారాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో నినాదాలు చేయగా.. మరోవైపు గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోని అవినీతి, ప్రజా వంచనను ఎండగడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు.
- Posted on
- By Admin
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి డప్పులు మోగిస్తూ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. వరదరాజపూర మీదుగా కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని కేసీఆర్ ఫామ్ హౌస్ కు అర కిలోమీటరు దగ్గర్లోకి వెళ్లి […]
- Posted on
- By Admin
- Business263
- District30
- Entertainment729
- General16005
- Health81
- Politics1985
- Sports533
- Technology303
- Uncategorized2
- World1482
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District