విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా మారడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మల్లా ప్రవీణ్ కుమార్, ఆయన భార్య అహల్య, వారి మూడేళ్ల కుమార్తె రితిక్ష, ఏడాదిన్నర చిన్నారి హన్విక ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రవీణ్ కుమార్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భార్య, పిల్లలకు తొలుత విషం ఇచ్చి, ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ […]
- Posted on
- By Admin
యూరప్ లో సినీ ఫక్కీలో సాగుతున్న మ్యూజియం దోపిడీల పరంపరలో మరో ఘటన వెలుగుచూసింది. ఆస్ట్రియాలోని ‘మ్యూజియం ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్’ లో శుక్రవారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సాధారణ సందర్శకుల్లా టికెట్లు కొనుగోలు చేసి లోపలికి ప్రవేశించి, సుమారు 200 క్యారెట్ల ప్లాటినం- వజ్రాల హారంతో ఉడాయించారు. ముఖానికి ఎలాంటి ముసుగులు లేకుండా వచ్చిన దుండగులు ప్రదర్శన హాలులోకి వెళ్లి సుత్తితో డిస్ప్లే అద్దాల పెట్టెను పగులగొట్టి, ఆభరణాన్ని చేజిక్కించుకుని […]
- Posted on
- By Admin
ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకొంటాం సామాన్యులకు కూడా అర్థమయ్యేలా తెలుగు భాషను సరళీకరించి, వాడుక భాషను ప్రాచుర్యంలోకి తెచ్చిన గిడుగు వారి సేవలకు గుర్తింపుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- Posted on
- By Admin
జాతీయ క్రీడా దినోత్సవం, భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా అతని పుట్టిన రోజైన ఆగష్టు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు. భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ (1905 ఆగష్టు 29, – 1979) డిసెంబరు 3, తన గోల్ స్కోరింగ్ విన్యాసాలతో, మొదట ఆటగానిగా , తర్వాత కెప్టెన్ గా గుర్తించబడ్డాడు. […]
- Posted on
- By Admin
అక్కినేని నాగార్జున (ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు 1989 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1990 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 13వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది.
- Posted on
- By Admin
సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక సమాచారం ఇచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న ఓటర్లు తమ ఓటును కొత్త చిరునామాకు బదిలీ చేసుకునేందుకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అధికారిక ఫారం-8లోనే ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నివాసం మారిన సందర్భానికి ప్రత్యేక ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న SIRలో ఓటర్ల జాబితాలను […]
- Posted on
- By Admin
ఆస్ట్రేలియాలో మహిళల క్రికెట్ ఆడేందుకు ట్రాన్స్ క్రికెటర్ అనయా బంగర్కు అనుమతి ఇవ్వడాన్ని దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మరిజాన్ కాప్ తీవ్రంగా వ్యతిరేకించింది. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం ‘పూర్తిగా హాస్యాస్పదం’ అని పేర్కొంటూ కాప్ సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే అనయా బంగర్ లింగ మార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారిన ఓ అబ్బాయి. పురుషుడిగా ఉండి లింగ మార్పిడి చేయించుకొని మహిళగా మారిన క్రీడాకారిణులు అంతర్జాతీయ మహిళల క్రికెట్లో పాల్గొనడానికి […]
- Posted on
- By Admin
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. తమ సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తామని, సెప్టెంబర్ రెండో వారం నుంచి రాష్ట్రంలో వర్క్ టు రూల్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు జేఏసీ చైర్మన్ బొప్పరాజు స్పష్టం చేశారు. ఉద్యోగులు రాత్రిపగలు శ్రమించి కూడబెట్టిన నిధులను ప్రభుత్వం తన అవసరాల కోసం దారి మళ్లించి వాడుకుంటోందని,ఈ పరిస్థితికి నిరసనగానే సెప్టెంబర్ రెండో వారం నుంచి విధుల్లో నిర్దేశిత పని గంటల పరిమితిని మాత్రమే పాటిస్తూ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.
- Posted on
- By Admin
పండుగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్ మరింత ఖరీదైనదిగా మారవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎక్స్ప్రెస్ షిప్మెంట్లపై సర్ఫేస్ షిప్మెంట్లపై అదనపు రుసుమును వసూలు చేయనుంది. ఎక్స్ప్రెస్ షిప్మెంట్లపై ₹4, సర్ఫేస్ షిప్మెంట్లపై ₹2 అదనపు ఛార్జీ విధిస్తారు. ముఖ్యంగా 500 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న ప్యాకేజీలకు, డెలివరీ ఖర్చులు సుమారుగా 5% నుంచి 10% వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ కొత్త ఛార్జీలు ఇప్పటికే ఉన్న డెలివరీ ఫీజులకు అదనంగా విధిస్తారు.
- Posted on
- By Admin
తన సోదరుడైన కొణిదెల నాగబాబు గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఇది నాగబాబుకు దక్కిన ఒక అరుదైన మరియు గొప్ప గౌరవంగా అభివర్ణించారు. పచ్చని మరియు మెరుగైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణ లక్ష్యంలో భాగస్వామ్యం కావడం మనందరికీ ఎంతో గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నూతన ప్రయాణంలో నాగబాబు పూర్తి విజయాలు సాధించి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
- Posted on
- By Admin
- Business255
- District30
- Entertainment719
- General15639
- Health80
- Politics1942
- Sports529
- Technology302
- Uncategorized2
- World1450
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District