కర్ణాటకలో గుట్కాను నిషేధిస్తూ కొద్ది రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది వక్క (అడక) రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో గుట్కా నిషేధ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి డీకే ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంతటి కీలకమైన నిర్ణయం తన దృష్టికి రాకుండా ఎలా జారీ చేశారంటూ సీఎం ఆరోగ్యశాఖ కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Posted on
- By Posts Admin
యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఏజ్ రిలాక్సేషన్కు అదనంగా ఈ రెండేళ్ల వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యువత విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- Posted on
- By Posts Admin
స్వాతంత్ర్యం అంటే కేవలం బానిసత్వం నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని, ప్రతి పౌరుడికి తన సామర్థ్యాన్ని చాటుకునే అవకాశాలు కల్పించడం కూడా స్వేచ్ఛలో భాగమని రాష్ట్రపతి సందేశమిచ్చారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య భాగస్వామ్యం, సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో కూడిన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం వేగవంతమైన, సమ్మిళిత వృద్ధిని సాధించిందని రాష్ట్రపతి అన్నారు.
- Posted on
- By Posts Admin
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ఆశయాలను ప్రజలు గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. జాతీయ గీతాలు, దేశ చరిత్ర, స్వాతంత్ర పోరాట విలువలను గౌరవించాలని, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.
- Posted on
- By Posts Admin
80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి ప్రస్థానం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, భవిష్యత్ భారతదేశ లక్ష్యాలపై ఆమె ప్రసంగంలో ప్రస్తావించారు. దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- Posted on
- By Posts Admin
కొన్ని శతాబ్దాల పాటు భారత్ను ఏలిన మొఘల్ సామ్రాజ్యానికి, ఆ తర్వాత దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న బ్రిటిష్ పాలనకు ఎర్రకోటే కేంద్రంగా నిలిచింది. పరాయి పాలనకు సవాలుగా, విదేశీ ప్రభుత్వాల అణచివేతకు చిహ్నంగా ఉన్న ఈ ప్రాచీన కోటపై మన జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా విదేశీ పాలన అంతమై, స్వతంత్ర భారతం ఆవిర్భవించిందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎర్రకోటలో మొట్టమొదటిసారిగా […]
- Posted on
- By Admin
విశాఖ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారనే ఆరోపణలు, కేసు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా బాధితురాలు అసలు వివాదం తనకు, రాహుల్ రెడ్డికి మధ్య వ్యవహారమని స్పష్టం చేశారు. వివాదంతో రాహుల్ సిప్లిగంజ్కు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. రాహుల్ రెడ్డికి బంధువు కావడంతో రాహుల్ సిప్లిగంజ్ పేరు ఈ వ్యవహారంలోకి వచ్చిందని బాధితురాలు వెల్లడించారు. అయితే ఆయన […]
- Posted on
- By Posts Admin
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన ఓ భారత సంతతి మహిళ గ్రీన్ కార్డు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల కేసును స్థానిక న్యాయస్థానం కొట్టివేసిన కొన్ని నెలలకే ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను నిర్బంధించినట్లు సమాచారం. బాధితురాలి కుటుంబ సభ్యులు.. తక్షణమే ఆమెను విడుదల చేయాలంటూ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేరీ కౌంటీకి చెందిన నరసమాంబ వాసంశెట్టి (59) 2013 నుంచి గ్రీన్ కార్డుపై అమెరికాలో ఉంటున్నారు. ఆమె పిల్లలు కూడా అమెరికా పౌరులే. ఆమెపై […]
- Posted on
- By Posts Admin
రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ విదేశాంగ విధానాన్నిటార్గెట్ చేస్తూ దీక్షిత్ ను దూరం నుంచి ప్రధాని మోడీ తరహాలో చేతులు చాపుతూ వచ్చి రాహుల్ గాంధీ కౌగిలించుకున్నారు. మన విదేశాంగ విధానం ఇలా ఉందని ఆయన ఆరోపించారు. మెలోనీ అనుకోలేదు కదా అని దీక్షిత్ సరదాగా అనగా.. రాహుల్ నేను ఇంకా ఆ స్థాయికి వెళ్లలేదన్నారు. విదేశీ నాయకులను ఉద్దేశించి చేసే రాజకీయ వ్యాఖ్యలలో సంయమనం, గౌరవం పాటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ […]
- Posted on
- By Posts Admin
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పొటో పెట్టడంపై బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ పొటో పెట్టకుండా మీ పొటో ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు.బిఆర్ఎస్ హయాంలోనైనా ఇప్పుడైనా కేంద్రమే బియ్యం ఇస్తున్నదని, తాము అడుక్కోవడం లేదని, ప్రొటోకాల్ గురించి చెబుతున్నామని ఆయన తెలిపారు. అయినా ప్రధాని పొటో పెట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
- Posted on
- By Posts Admin
- Business251
- District30
- Entertainment703
- General15153
- Health77
- Politics1899
- Sports515
- Technology299
- Uncategorized2
- World1417
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District