హైదరాబాద్లో, ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ వైర్లు తెగి కిందపడిపోవడంతో ఆరుగురు BRS పార్టీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మణికొండ సమీపంలోని డాలర్ హిల్స్లో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి ని కలిసి తిరిగి కిందికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కిన పార్టీ ముఖ్య నాయకులు లిఫ్ట్ కేబుల్ వైర్లు ఒక్కసారిగా తెగిపోవడంతో 5వ అంతస్తు ఎత్తు నుంచి లిఫ్ట్ నేరుగా కింద పడిపోయింది.
- Posted on
- By Admin
మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో తండ్రి, కొడుకు ఇద్దరూ కలిసి పుచ్చకాయను తిన్నారు. అయితే, తిన్న కొద్దిసేపటికే ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన కడుపునొప్పి, ఎడతెరిపి లేని వాంతులు, విరేచనాలతో వారు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తండ్రి కన్నుమూశారు. ప్రస్తుతం కుమారుడు ICUలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై వైద్యులు స్పందిస్తూ, ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కేసుగా పేర్కొన్నారు.
- Posted on
- By Admin
తమిళ నటుడు జయం రవి తో తన రిలేషన్ కు ముగింపు పలికినట్లు పరోక్షంగా చెప్పారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ వార్తలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పిన ఆమె.. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు చెప్పారు. ఇన్స్టా ఖాతాను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆన్లైన్ వేధింపులు, ట్రోలింగ్స్ వల్లే నేను వీటన్నింటికీ దూరమవుతున్నాను. ఇప్పటికైతే.. ఫెమినిజం గెలిచింది. కానీ, సంతోషం ఓడిపోయింది” […]
- Posted on
- By Admin
శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. మలేసియా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఏసియా విమానంలో బాంబు ఉన్నట్లుగా ఒక మెయిల్ రావడంతో.. ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే.. దాన్ని ప్రత్యేక ఐసోలేషన్ ప్రదేశానికి తరలించి.. చెకింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ బాంబూ దొరకలేదు. ఐతే.. స్కానర్ల ద్వారా అంతటా చెక్ చేస్తున్నారు. మరోవైపు ఆ మెయిల్ ఎవరు పంపారు? ఐపీ అడ్రెస్ ఏంటి అనేది […]
- Posted on
- By Admin
ఉపాధి హామీ కూలీలను టిప్పర్ ఢీకొట్టడంతో.. నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్.. కాకినాడలోని.. కొవ్వూరు బ్రిడ్జి దగ్గర జరిగింది. తెల్లవారు జామున.. ఉపాధి హామీ పనుల కోసం కూలీలు వెళ్తుండగా.. వారిని వేగంగా వచ్చి టిప్పర్ ఢీకొట్టినట్లు తెలిసింది. స్థానికులు.. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్కి తరలించారు. ఐతే.. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో స్థానికంగా ఆందోళన ఉంది.
- Posted on
- By Admin
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణం కోసం ఆచరణాత్మకమైన, స్థిరమైన కార్యచరణ పద్ధతులను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. షూటింగ్
- Posted on
- By Admin
నాంపల్లి స్టేషన్లోని మూడో ప్లాట్ఫాంపై ఆగి ఉన్న జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైల్వే కోచ్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. శుక్రవారం సాయంత్రం సుమారు 6.30 గటంలకు ఎసీ కోచ్ బీ 2 లోంచి ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. క్షణాల్లో నలువైపులా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.
- Posted on
- By Admin
NEET-UG పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది పలువురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీకి చెందిన రితిక్ మిశ్రా గురువారం (మే 14) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడోసారి నీట్ రాసిన రితిక్ నీట్ పరీక్ష రద్దవడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. రాజస్థాన్లోని సీకర్లో పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా నీట్ కోసం సన్నద్ధమవుతున్న 20 ఏళ్ల యువతి వాయువ్య ఢిల్లీలోని ఆజాద్పూర్లో తన నివాసంలో ఉరి వేసుకుని […]
- Posted on
- By Admin
కోలీవుడ్ దళపతి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన జోసెఫ్ విజయ్తో ఫోన్లో మాట్లాడిన చిరంజీవి.. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి వచ్చి, తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి, లెజెండరీ నటుడు ఎంజీఆర్ ప్రస్తావనను చిరంజీవి తీసుకొచ్చారు. ఎంజీఆర్ లాగే విజయ్ కూడా ప్రజాకేంద్రీకృత పాలనతో ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోవాలని చిరంజీవి ఆకాంక్షించారు.
- Posted on
- By Admin
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పుణెకు చెందిన ప్రముఖ కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కులకర్ణిని సీబీఐ అరెస్టు చేసింది. కులకర్ణి గత కొన్ని సంవత్సరాలుగా నీట్ ప్రశ్నపత్రాల తయారీకి సంబంధించిన ప్యానెల్లో సభ్యుడిగా పనిచేసినట్లు గుర్తించారు. ఎన్టీఏతో ఉన్న అనుబంధం కారణంగా ప్రశ్నపత్రాలకు ముందస్తు ప్రాప్యత అతనికి లభించినట్లు అధికారులు చెబుతున్నారు.పదవీ విరమణ చేసిన కాలేజీ ప్రొఫెసర్ పరిచయాలను ఉపయోగించి ఈ భారీ అక్రమానికి పాల్పడినట్లు […]
- Posted on
- By Admin
- Business223
- District28
- Entertainment634
- General12414
- Health63
- Politics1649
- Sports430
- Technology273
- Uncategorized2
- World1224
Recent Posts
- తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నేతలకు గాయాలు!
- పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, విషమంగా కొడుకు పరిస్థితి..
- జయం రవితో రిలేషన్ వార్తలు.. ముగింపు పలికినట్లు కెనీషా సుదీర్ఘ పోస్ట్..
- శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు
- ఉపాధి హామీ కూలీలను ఢీకొట్టిన టిప్పర్.. నలుగురు మృతి
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District