భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల (10 కోట్ల)కు పైగా ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నారు. తద్వారా ఇన్స్ట్రాగ్రామ్లో ఈ స్థాయిలో ఫాలోవర్స్ కలిగిన తొలి ప్రపంచ నేతగా ప్రధాని మోదీ నిలిచారు. మోదీకి ఇన్స్టాగ్రామ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే రెండు రెట్లు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు
- Posted on
- By Admin
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ అత్యున్నత పార్లమెంటరీ గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ చట్టసభ ‘నెస్సెట్’లో చారిత్రాత్మక ప్రసంగం చేసిన మోదీకి.. ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఒహానా ‘స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్’ను ప్రదానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారత ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చూపిన అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా ఈ అత్యున్నత పతకాన్ని అందజేశారు.
- Posted on
- By Admin
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని తానేనని మోదీ అన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భారత్, ఇజ్రాయెల్.. ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు. ఇజ్రాయెల్తో 140 కోట్ల భారతీయుల స్నేహం, గౌరవం, భాగస్వామ్యం ఉంది. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్కు పూర్తి అండగా […]
- Posted on
- By Admin
మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడీ షాకిచ్చింది. ముంబైలోని అనిల్ అంబానీకి చెందిన రూ.3,716 కోట్ల ఖరీదైన ఇంటిని ఈడీ అటాచ్ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) సంస్థ బ్యాంకు మోసాలకు పాల్పడిందనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతోంది. ఈ కేసులో మొత్తం ఇప్పటివరకు రూ.12,000 కోట్ల విలువైన అనిల్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
- Posted on
- By Admin
ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇవాళ(బుధవారం) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సునీల్ నాయక్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సునీల్ నాయక్ను అరెస్ట్ చేసేందుకు ఎస్పీ దామోదర్ బిహార్ వెళ్లారు. ఈ క్రమంలోనే ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చేందుకు నిరాకరించింది బిహార్ కోర్టు.
- Posted on
- By Admin
నటి శివానీ నాగారం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు తిరుమలలో 15 నిమిషాల పాటు స్వామివారి దర్శనం కలిగిందని చెప్పడం వివాదానికి దారితీసింది. సెలబ్రిటీలకు టీటీడీ పెద్దపీట వేస్తోందని నెటిజన్లు విమర్శించగా, శివానీ తాజాగా వీడియో ద్వారా వివరణ ఇచ్చింది. తాను తన తల్లితో కలిసి రూ. 10500 శ్రీవాణి దర్శనం టికెట్లు తీసుకొని వెళ్లామని తెలిపింది. లైన్లో స్వామివారు వెళ్లే మొత్తం సమయాన్ని కలిపి తాను 15 నిమిషాలని అన్నానని, అంతేకానీ గర్భాలయంలో ఎవరూ తనను […]
- Posted on
- By Admin
హెచ్ఐవీ కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో మేఘాలయ నిలిచింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం పది వేల మందికిపైగా ఎయిడ్స్ రోగులు చికిత్స పొందుతున్నారు. మేఘాలయ ఆరోగ్య మంత్రి స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీకి వెల్లడించారు. గత పదేళ్లలో మేఘాలయలో హెచ్ఐవీ కారణంగా 749 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రి షిల్లా తెలిపారు. తూర్పు ఖాసీ హిల్స్లో 435, పశ్చిమ జైంటియా హిల్స్లో 123, తూర్పు జైంటియా హిల్స్లో 90, రి భోయ్లో 51ఎయిడ్స్ మరణాలు నమోదైనట్లు చెప్పారు.
- Posted on
- By Admin
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంలో ‘న్యాయవవస్థలో అవినీతి’ అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. పాఠ్యాంశంలోని భాగాలను తొలగించేందుకు నిర్ణయించింది. పాఠ్యాంశంలో ఆవిధంగా వచ్చి ఉండాల్సింది కాదని, దీనికి బదులు స్ఫూర్తిదాయకమైన విషయాలను రాసి ఉండాల్సిందని కేంద్రం అభిప్రాయపడినట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాశంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
- Posted on
- By Admin
- Business188
- District27
- Entertainment537
- General9739
- Health56
- Politics1430
- Sports359
- Technology244
- Uncategorized1
- World1014
Recent Posts
- ఇన్స్టాగ్రామ్లో మోదీకి 100 మిలియన్స్ ఫాలోవర్లు…
- ఇజ్రాయెల్ అత్యున్నత పార్లమెంటరీ గౌరవం దక్కించుకున్న ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ పౌరులను హమాస్ చంపడం దారుణం.. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని మోదీ
- మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3,716 కోట్ల ఇల్లు అటాచ్
- హైకోర్టులో ఐపీఎస్ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District

