వైద్య రంగంలో నిరుద్యోగులకు సర్కార్ పెద్ద పీట వేసింది. హైదరాబాద్ నగర నలుమూలలా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.. సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్లతో పాటు వరంగల్లోని టీఐఎమ్ఎస్ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏకంగా 6,278 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, మరియు 4,235 అవుట్సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి.
- Posted on
- By sagar.mbr
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు చారిత్రాత్మక, సంక్షేమ నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి విడత పనులకు కేబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 21 కిలోమీటర్ల మేర సాగే ఈ ఫేజ్-1 పనుల కోసం ఏకంగా రూ.7,345.12 కోట్ల భారీ బడ్జెట్ను క్లియర్ చేయడంతో పాటు, ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా 147 కొత్త పోస్టులను మంజూరు చేసింది.
- Posted on
- By sagar.mbr
విద్యాశాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నిర్ణయానికి కేబినెట్ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు అందిస్తున్న ఉదయం అల్పాహారం , పాలు , మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ఇకపై అక్కడ విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర నాన్-టీచింగ్ స్టాఫ్కు కూడా ఉచితంగా వర్తింపజేయాలని నిర్ణయించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల మంది విద్యాశాఖ సిబ్బందికి నేరుగా లబ్ధి చేకూరనుంది.
- Posted on
- By sagar.mbr
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2026 అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. “అలప్పర కెలప్పురోమ్!” అంటూ విడుదల చేసిన ప్రత్యేక ప్రోమోలో చిత్ర బృందం రిలీజ్ డేటు ప్రకటించింది. దీంతో తలైవా అభిమానుల్లో ఆనందం నెలకొంది. సోషల్ మీడియాలో #Jailer2From Oct15 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
- Posted on
- By sagar.mbr
అమెరికాలోని ఒక హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ పనిచేస్తూ నివసిస్తున్న గుజరాత్కు చెందిన భార్యాభర్తలు, వారి కుమార్తె మరణించారు. గుజరాత్లోని ఖేడా జిల్లా నాడియాడ్కు చెందిన హితేష్భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషాని రెండేళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డారు. ఒహియోలోని ‘ఎకానో లాడ్జ్’లో హితేష్భాయ్ పనిచేస్తుండటంతో ఆ కుటుంబం అక్కడ నివసిస్తున్నది. గురువారం తెల్లవారుజామున ఆ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టంగా కమ్ముకున్న పొగకు ఊపిరాడక ఆ కుటుంబంలోని ముగ్గురు మరణించినట్లు […]
- Posted on
- By sagar.mbr
పాకిస్థానీ డ్రామా సీరియల్ ‘జబ్త్’ ప్రస్తుతం ఓ వివాదాస్పద దృశ్యం కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సీరియల్పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీరియల్లోని ఓ సీన్ ముస్లింల ధార్మిక భావాలను దెబ్బతీసేలా ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఛానెల్ పై, నటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటి కోపంతో నేలపైకి విసిరేసిన పుస్తకాలలో ఓ పుస్తకం “ఇస్లామిక్ స్టడీస్”కు సంబంధించినదిగా ఉంది. పవిత్రమైన మత గ్రంథాలను ఈ విధంగా నేలపైకి […]
- Posted on
- By sagar.mbr
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు అయ్యారు. యాదగురిగుట్ట పాలకమండలి విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు గత రెండు రోజులుగా అటు ప్రభుత్వంలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనకు కనీస సమాచారం లేకుండానే పాలకమండలి ఛైర్మన్, సభ్యులను నిర్ణయించి ప్రకటించడంతో సురేఖ కినుక వహించినట్లు చెబుతున్నారు. ఈ రోజు ఆమె విదేశాల నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చినా, మంత్రి […]
- Posted on
- By sagar.mbr
అవినీతి ఆరోపణలపై అరెస్టైన డీఎస్పీ భీమ్రెడ్డి నివాసాలు, అనుబంధ ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులు, నగదు, బంగారం, వెండి వెలుగులోకి వచ్చినట్లు ఇప్పటివరకు 20 ప్రాంతాల్లో స్థిర, చరాస్తులను గుర్తించినట్లు సమాచారం. గచ్చిబౌలిలో జీ+2 నివాస భవనం, ల్యాంకో హిల్స్లో500 గజాల కమర్షియల్ ఆస్తి, జహీరాబాద్లో మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి, కర్నాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి, దనంగా ఒక మైనింగ్ కంపెనీలో రూ.75 లక్షల పెట్టుబడి భాగస్వామ్యం […]
- Posted on
- By sagar.mbr
ఆంధ్రప్రదేశ్ పోలీసులపై.. హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జర్నలిస్ట్ కేవీ రెడ్డి ఈ అరెస్టు సమయంలో.. ఏపీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కేవీ రెడ్డి భార్య విజయలక్ష్మీ కంప్లైంట్ ఇచ్చారు. బొబ్బిలి సీఐ శ్రీనివాస్పై కేసు పెట్టారు. అరెస్టు సమయంలో తనను పోలీసులు నెట్టి వేశారనీ, తీవ్ర పదాలతో దూషించారని విజయలక్ష్మీ ఆరోపించారు. బొబ్బిలి నుంచి సాధారణ దుస్తుల్లో, ప్రైవేటు వాహనంలో వచ్చి పోలీసులు కేవీ రెడ్డిని తీసుకెళ్లారు. స్థానికులుఏపీ పోలీసుల […]
- Posted on
- By sagar.mbr
అరేబియా సముద్రంలో అమెరికా నేవీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. అమెరికా నౌకాదళానికి చెందిన MH-60S సీ హాక్ హెలికాప్టర్.. అత్యవసరంగా నీటిపై దిగుతుండగా కులిపోయినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. జూలై 1న తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగిందని US నౌకాదళం తెలిపింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో నలుగురు సిబ్బంది ఉన్నారని, వారిలో ముగ్గురిని గాయాలతో రక్షించామని, ఒకరు గల్లంతయ్యారని నౌకాదళం తెలిపింది.
- Posted on
- By sagar.mbr
- Business239
- District30
- Entertainment669
- General13989
- Health69
- Politics1795
- Sports486
- Technology291
- Uncategorized2
- World1346
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District