చైనా రాజధాని బీజింగ్లో అత్యంత ఎత్తైన 108 అంతస్తుల “సిటిక్ టవర్” భవనాన్ని ఒక చిన్న విమానం ఢీకొట్టింది. రెండు సీట్ల స్పోర్ట్స్ విమానం నియంత్రణ కోల్పోయి ఈ భారీ భవనం పై అంతస్తుల్లోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదం వల్ల భవనం పైభాగంలో ఉన్న రెండు భారీ గ్లాస్ ప్యానెల్స్ పగిలి పోయాయి. విమాన శకలాలు, అద్దపు ముక్కలు కింద రోడ్డుపై పడ్డాయి. అయితే, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నివేదికలు రాలేదు. ప్రమాదం జరిగిన […]
- Posted on
- By Posts Admin
సంచలనాలకు నెలవైన టీ20ల్లో పెద్ద జట్టైన భారత్కు ఐర్లాండ్ (Ireland)ఊహించని షాకిచ్చింది. రెండు మ్యాచ్ల సిరీస్ తొలి పోరులో టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది. 183 పరుగుల ఛేదనలో హిట్టర్లతో నిండిన భారత జట్టు అలవోకగా గెలుస్తుందనుకుంటే.. ఐరిష్ బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. మాథ్యూ హొలార్డ్(3-28)తో మిడిలార్డర్ను దెబ్బతీయగా.. అభిషేక్ శర్మ(50),శివం దూబే(25) కాసేప పోరాడాడు. ఫలితంగా సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఆతిథ్య జట్టు.
- Posted on
- By Posts Admin
జపాన్లో మరో భూకంపం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి టోక్యో సమీపంలో భారీ భూకంపం సంభవించింది. టోక్యోకు పశ్చిమాన ఉన్న యమనషి ప్రిఫెక్చర్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ భూకంపం కారణంగా టోక్యో, షిజువోకా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలను నిలిపివేసినట్లు టోకైడో షింకన్సెన్ బుల్లెట్ రైలు నిర్వాహకులు తెలిపారు.అణు విద్యుత్ కేంద్రాల వద్ద ఎటువంటి అసాధారణ పరిస్థితులు నమోదు కాలేదని నిర్వాహకులు తెలిపారు.
- Posted on
- By Posts Admin
శుక్రవారం సచివాలయంలోని RTGS కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి నారా లోకేశ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని ఒకే వేదికపైకి తెచ్చే ‘డేటా లేక్’ ప్రాజెక్టు పనులను రాబోయే జులై నాటికి పూర్తి చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు గడువు విధించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని, రేషన్ కార్డుల విభజన, పేర్ల చేర్పులు మరియు తొలగింపుల ప్రక్రియను వీలైనంత సరళతరం చేయాలని […]
- Posted on
- By sagar.mbr
తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం పలువురు సీనియర్ IAS అధికారులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పదవిలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్.శ్రీధర్ను నియమించింది. పరిపాలనాపరంగా సీఎంఓ (CMO) ఎంతో కీలకమైనది కావడంతో, నమ్మకమైన మరియు సమర్థుడైన అధికారిగా శ్రీధర్కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అజిత్ రెడ్డిని బదిలీ చేస్తూ, ఆయనను అత్యంత ప్రతిష్టాత్మకమైన […]
- Posted on
- By sagar.mbr
వెనెజువెలాలో భూకంపం పెను విషాదం నింపింది. ఈ భూ విలయం సృష్టించిన విధ్వంసంలో మృతుల సంఖ్య 589కి పెరిగింది. గాయపడిన వారి సంఖ్య 3 వేలు దాటింది. ఈ మేరకు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వివరాలను వెల్లడించారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న లా గువేరా ప్రావిన్సులో దాదాపు 100కు పైగా భారీ భవనాలు నేలమట్టమైనట్లు గల్లంతైన వారి వివరాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన వెబ్సైట్లో ఇప్పటివరకు దాదాపు 50 వేల మంది పేర్లు […]
- Posted on
- By sagar.mbr
భారత్-ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ కు ముందు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తుది ప్లేయింగ్ ఎలెవన్ లో అతనికి చోటు దక్కలేదు. దీంతో టీమిండియా తరఫున అతని తొలి అంతర్జాతీయ మ్యాచ్ మరోసారి వాయిదా పడింది. వైభవ్ అవకాశం లభిస్తే భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నిలిచేవాడు. ప్రస్తుతం ఆ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిటే కొనసాగుతోంది. అందువల్ల ఈ మ్యాచ్ ఆ […]
- Posted on
- By sagar.mbr
దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలోని మిండానో సమీపంలో 6.7 తీవ్రతతో శుక్రవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, మిండనో ద్వీపంలోని సరంగాని పట్టణానికి నైరుతి దిశలో సుమారు 21 కిలోమీటర్ల దూరంలో, 65.7 కిలోమీటర్ల (41 మైళ్ల) లోతులో భూకంపం సంభవించింది. ఎక్కడి కక్కడ భవనాలు నెలకూలాయి. పెద్ద పెద్ద అపార్ట్ మెంట్ భవంతులు పేకమెడల్లా కూలిపోయాయి. వెంటనే ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ భూకంప ప్రభావంకు సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు […]
- Posted on
- By sagar.mbr
కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. తాజగా మూత్ర పిండాల సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు హనుమంతరావు. ప్రస్తుతం ఆయనకు ఖైరతాబాద్ లోని ఏ.ఐ.ఎన్.యూ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
- Posted on
- By sagar.mbr
శుక్రవారం తెల్లవారుజామున రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడింది ఉక్రెయిన్. ఈ దాడిలో రష్యాలోని 12 ప్రాంతాలతో పాటు రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా ద్వీపకల్పం, నల్ల సముద్రం, అజోవ్ సముద్రం మీదుగా వచ్చిన 660 ఉక్రెయిన్ డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, అలాగే రష్యా అక్రమంగా ఆక్రమించుకున్న క్రిమియాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు.
- Posted on
- By sagar.mbr
- Business239
- District30
- Entertainment664
- General13791
- Health68
- Politics1765
- Sports482
- Technology289
- Uncategorized2
- World1329
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District