భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐరోపా పర్యటనలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. గత 33 సంవత్సరాలలో ఒక భారత ప్రధాని 1993లో ఒక స్వతంత్ర దేశంగా స్లోవేకియా అవతరించిన తర్వాత, ఆ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకున్నారు. మోదీకి స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ అక్కడి సాంప్రదాయ పద్ధతి అయిన ‘బ్రెడ్ అండ్ సాల్ట్’ అందించి ఘన […]
- Posted on
- By Admin
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 – 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
- Posted on
- By Admin
సుదీర్ఘ కాలంగా ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేసిన అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఎట్టకేలకు చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించడంతో అంతర్జాతీయ సమాజం ఊపిరి పీల్చుకోవడమే కాకుండా, గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలపై దీని ప్రభావం తక్షణమే కనిపించింది. ఈ శాంతి ఒప్పందం వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు వేగంగా తగ్గడం ప్రారంభమయ్యాయి.
- Posted on
- By Admin
బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో లో ఘోర ప్రమాదం జరిగింది. ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ ఒలీవర్ ట్రీ సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం బ్రెజిల్ వచ్చిన అమెరికన్ సింగర్, కమెడియన్ ఒలీవర్ ట్రీ (32) తోపాటు అర్జెంటీనాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ గ్యాస్పర్ ప్రిమ్ డియాస్ (గాస్పి), మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
- Posted on
- By Admin
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీని భారత మహిళా జట్టు ఘనంగా మొదలెట్టింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 64 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్యఛేదనలో 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌట్ అయ్యింది పాకిస్తాన్ మహిళా జట్టు. వైస్ కెప్టెన్ స్మృతి, కెప్టెన్ […]
- Posted on
- By Admin
ఆదివారం ఎడ్జ్బస్టన్ వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టాస్ కోసం మైదానంలోకి వచ్చిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో చేతులు కలపలేదు. దీంతో ‘నో హ్యాండ్ షేక్’ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. సాధారణంగా టాస్ అనంతరం ప్రత్యర్థి కెప్టెన్లు ఒకరితో ఒకరు చేతులు కలుపుతారు. కానీ ఈ మ్యాచ్ అలాంటి దృశ్యం కనిపించలేదు. ఇద్దరు కెప్టెన్లు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నప్పటికీ, చేతులు మాత్రం కలపలేదు.
- Posted on
- By Posts Admin
చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్ష నేతల గళాన్ని నులిమేస్తోందని, ఈ ఏడాది ఆరంభంలో తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని, ఇప్పుడు అధికారిక వైఎస్సార్సీపీ ఫేస్ బుక్ పేజీని భారత్ లో అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో మా అధికారిక పేజీని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే న్యాయపోరాటం చేస్తాం” అని […]
- Posted on
- By Posts Admin
మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ భారత్ తరఫున టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ఇప్పటివరకు ఈ రికార్డు మిథాలీరాజ్ పేరిట ఉంది. మిథాలీరాజ్ 40.33 సగటుతో 726 పరుగులు సాధించింది. తాజాగా హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బౌండరీ కొట్టడం ద్వారా మిథాలీరాజ్ రికార్డును బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచింది. స్మృతి మంధాన 524 పరుగులతో మూడో […]
- Posted on
- By Posts Admin
తమిళనాడులో AIADMK పార్టీకి చెందిన ప్రముఖ సినీ నటి గౌతమి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన పదవికీ ఆమె వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి ఆదివారంనాడు తన రాజీనామా లేఖను పంపారు. సినీరంగంలో విశేష గుర్తింపు పొందిన గౌతమి రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. బిజెపి ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత ఏఐఏడీఎంకేలో చేరి, పార్టీ తరఫున వివిధ […]
- Posted on
- By Posts Admin
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు అక్కడి తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. సీఎం అందరినీ పలకరించి వారితో ఫొటోలు దిగారు. పర్యటనలో భాగంగా ప్రపంచ నగరాల సదస్సు (వరల్డ్ సిటీస్ సమిట్)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు.
- Posted on
- By Posts Admin
- Business232
- District30
- Entertainment659
- General13346
- Health64
- Politics1732
- Sports467
- Technology284
- Uncategorized2
- World1296
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District