గ్రేట్ నికోబార్ దీవి అభివృద్ధి ప్రాజెక్టు రక్షణ అవసరాలు లేదా ట్రాన్స్షిప్మెంట్ పోర్టు కోసం కాదని, ఒక వ్యాపారవేత్త ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్రేట్ నికోబార్ ద్వీపాన్ని నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. కోట్లాది చెట్లు, విలువైన పగడపు దిబ్బలు, తిరిగి పొందలేని వర్షారణ్యాలు ఒక వ్యాపారవేత్త లాభం కోసం ధ్వంసం చేయబడుతున్నాయని పేర్కొన్నారు.
- Posted on
- By Admin
ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.. సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతీయ విదేశీ వ్యవహారాల విభాగం చీఫ్ ఎక్స్పర్ట్ పోలినా పోలుఖినాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం, రెండు ప్రభుత్వాల సమన్వయంతో ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ అధికారికంగా వెల్లడించారు. స్మార్ట్ సిటీల నిర్వహణ మరియు సాంకేతిక పరిజ్ఞానం కోసం రష్యాలోని ప్రసిద్ధ ‘సెయింట్ పీటర్స్బర్గ్’ […]
- Posted on
- By Admin
తమిళనాడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై రాజీనామాతో భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి మరో పెద్ద దెబ్బ తగిలింది . అన్నామలై రాజీనామా అనంతరం, తమిళనాడు బిజెపి ఉపాధ్యక్షుడు నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్తో పాటు కనీసం మరో 14 మంది పార్టీ నాయకులు తమ రాజీనామాలను సమర్పించారు. ఈ పరిణామం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమిళనాడు విభాగంలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోందని సూచిస్తోంది.
- Posted on
- By Admin
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ జిల్లా ప్రజలు అమాయకులు కాదని పేర్కొన్నారు. గతంలో ఓ సారి దయతలిచి కేసీఆర్ ను గెలిపించారని.. ఇక నుంచి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండా కనిపించనియ్యకుండా చేస్తానన్నారు. ‘పాలమూరు జిల్లా ప్రజలు మట్టి పని చేస్తారు. గుంతలు తోడుతారు. అవసరమైతే అదే గుంతలో పాతిపెడతారు’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రం ఏపీతో కచ్చితంగా చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకుంటామని […]
- Posted on
- By Admin
తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ మక్కల్ మడై అనే సరికొత్త సామాజిక-రాజకీయ వేదికను ప్రారంభించడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. మక్కల్ మడై అంటే ప్రజల వేదిక అని అర్థం. ‘మక్కల్ మడై’ అనేది ఒక స్వచ్ఛంద , సామాజిక వేదిక. ప్రజల సమస్యలను వినడానికి, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, మరియు వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడటానికి, వారి గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు లతా […]
- Posted on
- By Admin
కాకినాడ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శివ కుమార్ ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. కాకినాడలోని ప్రసిద్ధ ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్లో రూ. 1.24 కోట్ల ఫ్లాట్, భార్య పేరు మీద రూ. 1.77 కోట్ల లగ్జరీ ఫ్లాట్ 1.6 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి 41.73 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారు,30 లక్షల మహీంద్రా ఎలక్ట్రిక్ కారు, 27 లక్షల థార్ రాక్స్ కారు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.
- Posted on
- By Admin
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారని పార్టీ ఓ ప్రకటన చేసింది. జనసేన పార్టీతో, పవన్ కళ్యాణ్ తో 2015 నుంచి రమేష్ కి అనుబంధం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత, అందుకు తగ్గ సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులైన రమేష్, ఆయన వెన్నంటి ఉన్నారని వెల్లడించింది.
- Posted on
- By Admin
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ పూరి అండమాన్ దీవుల్లో భారీగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు. అండమాన్ దీవులు తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ విజయపురం-3 వద్ద సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు తెలిపారు. 355 మీటర్ల నీటి లోతులో ఈ సహజ వాయువును కనుగొన్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి.. 1900 మీటర్లకు పైగా లోతులో నిర్వహించిన ప్రాథమిక ఉత్పత్తి పరీక్షలలో, నిరంతర ఫ్లేరింగ్ ద్వారా సహజ […]
- Posted on
- By Admin
అండమాన్ నికోబార్ దీవులలో తాను పర్యటించినట్లు తెలిపిన రాహుల్ గాంధీ, అక్కడ దట్టమైన అడవులను, పగడపు దిబ్బలను, అద్భుతమైన పర్యావరణాన్ని కళ్లారా చూశానని అన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ప్రతిపాదించిన భారీ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎప్పటికీ పూడ్చలేని నష్టం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 160 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో చెట్లను నరికివేయనున్నారు. ప్రభుత్వం అక్కడి స్థానిక గిరిజనుల నుంచి, సామాన్యుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటోందని రాహుల్ మండిపడ్డారు.
- Posted on
- By Admin
కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిన్ని అక్రమ వసూళ్లు, ఇసుక రేషనింగ్ మరియు సెటిల్మెంట్లతో బెజవాడలో భయానక వాతావరణం నెలకొందని ఆయన ఆరోపించారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్నారని, ముఖ్యంగా వాణిజ్య వర్గాలు, ఆస్తుల పంపకాల్లో ఎంపీ జోక్యం మితిమీరిందని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని నాని కోరుతున్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడాన్ని అరికట్టాలని […]
- Posted on
- By Admin
- Business228
- District28
- Entertainment650
- General13065
- Health64
- Politics1708
- Sports453
- Technology280
- Uncategorized2
- World1281
Recent Posts
- గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ఒక వ్యాపారవేత్త కోసమే: రాహుల్ గాంధీ
- సెయింట్ పీటర్స్బర్గ్ ప్రభుత్వ అధికారితో మంత్రి లోకేష్ భేటీ
- తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
- పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరనియ్యం
- తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం – ప్రజావేదిక ఏర్పాటు
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District