చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి, సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక, మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
- Posted on
- By Admin
ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం, శంకుస్థాపనలు చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాకుండా…ప్రాధాన్యత కలిగిన మరో 11 ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో 25 ఇరిగేషన్ ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ ను సీఎం చంద్రబాబు ప్రకటించారు.
- Posted on
- By Admin
సైనిక ఘర్షణలతో యుద్ధాలకు పరిష్కారం లభించదని, శాంతి ఏర్పడబోదని ప్రధాని మోదీ అన్నారు. చర్చల ద్వారానే శాంతిస్థాపన సాధ్యమవుతుందని సూచించారు. రష్యా–ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాల్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారా ఆపాలని ప్రధాని సూచించారు. నార్వే పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని జోనాస్ గర్ స్టోర్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని అంతం చేయాలని సూచించారు. ‘‘ప్రస్తుతం ప్రపంచం అస్థిరత, అనిశ్చితిలో ఉంది. తీవ్రవాదంపై పోరులో ఇండియాకు మద్దతుగా నిలిచినందుకు […]
- Posted on
- By Admin
విజయవాడలో నకిలీ, మ్యూల్ (అద్దె) బ్యాంక్ ఖాతాల ద్వారా భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన ఉదంతాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి వివిధ బ్యాంకులను ఏకంగా ₹5.28 కోట్ల మేర మోసం చేసిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా.. మోసం చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను, భారీగా నగదును, కీలక పత్రాలను జప్తు (సీజ్) చేశారు.
- Posted on
- By Admin
ప్రధాని నరేంద్ర మోదీకి నార్వే అత్యున్నత పురస్కారం లభించింది. నార్వే పర్యటనలో ఉన్న ఆయనకు ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వీజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును అందజేశారు. నార్వే ప్రయోజనాలు, అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడంలో చేసిన విశేష సేవలకు గాను దీనిని ప్రదానం చేస్తారు. ఈ అవార్డును భారత ప్రజలకు, భారత్-నార్వే స్నేహబంధానికి అంకితం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. ఇది ఆయన అందుకున్న 32వ గ్లోబల్ అవార్డు కావడం విశేషం.
- Posted on
- By Admin
ఆదివారం నాడు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఏ ఇతర ప్రాంతంలోనూ నెలవంక కనిపించలేదు. ఇస్లామిక్ సంప్రదాయం నెలవంక దర్శనమే పండుగ తేదీల నిర్ధారణ ప్రస్తుత ‘జీ ఖాదా’ నెల 30 రోజులు పూర్తయినట్లు మతపెద్దలు నిర్ణయించారు. ఈ లెక్కన మే 19వ తేదీని జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి రోజుగా ప్రకటించారు. దీని ప్రకారం, ఈ ఏడాది పవిత్ర బక్రీద్ పండుగను మే 28వ తేదీ గురువారం నాడు జరుపుకోనున్నారు. ప్రభుత్వ సెలవు 28వ తేదీకి […]
- Posted on
- By Admin
ముంబయి-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర పరిధిలోని ధనివరిలో పశువుల్ని తరలిస్తున్న కంటైనర్ ను ఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో దాదాపు 100మంది ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వారంతా వివాహ వేడుకలో పాల్గొనేందుకు బాపుగావ్ ప్రాంతం నుంచి ధనివరికి వెళ్తున్నట్లు సమాచారం.
- Posted on
- By Admin
కొడగు జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన దుబారే ఏనుగుల శిబిరంలో కావేరీ నది ఒడ్డున ఏనుగులకు స్నానం చేయించే ప్రాంతంలో సాధారణంగా ఏనుగుల కార్యకలాపాలను దగ్గర నుంచి చూసేందుకు పర్యాటకులను ఇక్కడ అనుమతిస్తారు. ఈ క్రమంలోనే ఏనుగులకు స్నానం చేయిస్తున్న దృశ్యాలను చూస్తున్న సమయంలో, సరదాగా గడపడానికి కుటుంబంతో కలిసి వచ్చిన ఒక పర్యాటకురాలు జునేషేపై దాడి చేసింది. ఏనుగు ఆమెను తొక్కడంతో తీవ్ర గాయాలైన ఆమె క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు.
- Posted on
- By Admin
యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూమెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో అవెయిటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేసింది. మాస్ యాక్షన్, ఫైట్స్, డైలాగ్స్ వేరే లెవల్లో ఉన్నాయి.3 నిమిషాల ట్రైలర్… ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఎలివేషన్కు ఏ మాత్రం తీసిపోని విధంగా చరణ్ హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ను ట్రైలర్లో చూపించారు.
- Posted on
- By Admin
తాజాగా ప్రెస్ మీట్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. మొన్న మోదీ చెప్పిండు నాతో కలువు అని సీఎం రేవంత్ రెడ్డితో చెప్పిండు. మరి ఏమన్నా ఇద్దరికి లింక్ ఉందేమో నాకైతే తెలవదు.. నేను బీజేపీలో చాలా చిన్న కార్యకర్తను. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి లాగా కలుస్తారేమో, అందుకే నాతో కలిసి పనిచెయ్ అని మోదీ రేవంత్ రెడ్డితో అన్నాడు కావొచ్చు.
- Posted on
- By Admin
- Business223
- District28
- Entertainment636
- General12503
- Health64
- Politics1657
- Sports435
- Technology274
- Uncategorized2
- World1241
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District