మహిళల టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కేవలం 2కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా యాభై పరుగులు చేసిన భారతీయ బ్యాటర్గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా జట్టుపై టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా హర్మన్ప్రీత్ నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో హర్మన్ప్రీత్ కౌర్ ఉమ్మడిగా ఆరో స్థానాన్ని దక్కించుకుంది.
- Posted on
- By Posts Admin
వాట్సప్ వెబ్, డెస్క్టాప్ యూజర్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మాల్వేర్ను జొప్పించే ప్రయత్నం చేస్తున్నారని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (Cert-In) హెచ్చరించింది. మీ డివైజ్ ను అనధికారికంగా యాక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. స్నేహితుడు, సహోద్యోగి, కుటుంబ సభ్యులు పంపే అటాచ్మెంట్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని యూజర్లకు సూచించింది. వాట్సప్ డెస్క్టాప్, వాట్సాప్ వెబ్ యూజర్లే లక్ష్యంగా ఈ మాల్వేర్ అటాక్ జరుగుతోందని Cert-In తెలిపింది.
- Posted on
- By Posts Admin
ఆంధ్రప్రదేశ్లో తోతాపురి మామిడి పండించే రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని రాష్ట్ర రైతులకు అండగా నిలవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం ఒక లేఖ రాశారు. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న భౌగోళిక, ఆర్థిక పరిణామాల వల్ల మ్యాంగో పల్ప్ (మామిడి గుజ్జు) ఎగుమతులు నిలిచిపోయాయని, దీని ప్రభావం స్థానిక మార్కెట్పై తీవ్రంగా పడిందని ఆయన లేఖలో వివరించారు.
- Posted on
- By Posts Admin
ప్రతిష్టాత్మకమైన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ఎవరు అడ్డుకున్నా వదిలిపెట్టేది లేదని నల్గొండ పర్యటనలో సభలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. “మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడినా, ఆఖరికి ఆత్మహత్యలకు పాల్పడతామని బెదిరించినా వెనక్కి తగ్గేదే లేదు.. అడ్డువచ్చిన వారిని మూసీలోనే వేసి తొక్కుతాం” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్తో పాటు పరివాహక ప్రాంతాల ప్రజల భవిష్యత్తును మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
- Posted on
- By Posts Admin
వెనిజులాను వణికించిన వరుస భూకంపాల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1,430 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 68,900 మంది ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. భూకంపం సంభవించి మూడు రోజులు గడిచినా సహాయక చర్యలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ప్రజలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు పారలు, తాళ్లు, భారీ యంత్రాలు, అవసరమైన చోట ఖాళీ చేతులతోనే […]
- Posted on
- By Posts Admin
ఏపీలోని బాపట్ల జిల్లా దేవరపల్లికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడు వెంకటేశ్ అమెరికాలోని ఒమాహా నగరంలో నివాసం ఉంటున్నారు. కాన్సాస్లోని వెల్లింగ్టన్ సమీపంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో ఆయన కొట్టుకుపోయారు. ఈ ఘటనపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖలు రాశారు. తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని.. ఈమేరకు అక్కడి ఎంబసీతో మాట్లాడాలని రాష్ట్ర మంత్రి లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు.
- Posted on
- By Posts Admin
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని పర్యాటక ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ.. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించి, అక్రమంగా ఆఫ్ రోడింగ్ విన్యాసాలు చేసిన నలుగురు పర్యాటకులకు లడఖ్ వన్యప్రాణి విభాగం భారీ జరిమానా విధించింది. వేర్వేరు నాలుగు ఘటనల్లో ఒక్కో పర్యాటకుడికి రూ. 50,000 చొప్పున మొత్తం రూ. 2 లక్షల జరిమానా వేసింది. అంతేకాకుండా వారి వాహనాలను కూడా అధికారులు సీజ్ చేశారు. లడఖ్ చరిత్రలోనే పర్యాటకులపై ఇలాంటి అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం […]
- Posted on
- By Posts Admin
“గ్రామాల్లోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు అసూయతో రగిలిపోతున్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో విలాసవంతమైన ఫార్మ్హౌస్లు కట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప.. పేదవాడి సొంతింటి కష్టాలు వారికి పట్టలేదు” అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వందలాది మంది వీరుల త్యాగాల ఫలమైన తెలంగాణను తామే తెచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కానీ నిజంగా పెట్రోల్ పోసుకుని ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంతాచారి బలిదానాన్ని […]
- Posted on
- By Posts Admin
దక్షిణాఫ్రికా విమాన ప్రమాదంలో హసన్పర్తి మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన ఆడెపు సుమంత్ (25) దుర్మరణం చెందాడు. సుమంత్ మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసుకుని గత 8 నెలలుగా దక్షిణాఫ్రికాలో సుమంత్ పైలెట్గా శిక్షణ పొందుతున్నాడని, ఇందులో భాగంగానే శనివారం దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్బర్గ్లో సుమంత్ విమానాన్ని స్టార్ట్ చేసిన కొద్ది నిమిషాలకే ప్రమాదం జరిగిందని సమాచారం. విమానం కూలడానికి సాంకేతిక లోపమా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు సమాచారం.
- Posted on
- By sagar.mbr
నల్గొండలోని ప్రగతి పనులకు భూమిపూజ చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దశాబ్ద కాలం పాటు అధికార పీఠాన్ని అనుభవించి తెలంగాణను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కోలుకోలేని విధంగా బహిష్కరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎందరో వీరుల బలిదానాలు, త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే పదవుల సుఖాలను అనుభవించిందని ఆయన ఆరోపించారు
- Posted on
- By sagar.mbr
- Business239
- District30
- Entertainment666
- General13859
- Health68
- Politics1780
- Sports484
- Technology290
- Uncategorized2
- World1334
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District