ప్రపంచ సముద్ర దినోత్సవం ప్రతి ఏట జూన్ 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1992లో బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని కెనడా ప్రతిపాదించగా, 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్యసమితి 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది.
- Posted on
- By Admin
మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. బత్తిని కుటుంబం ఏటా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. సర్కారు పర్యవేక్షిస్తోంది. దీనికోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇప్పటికే నగరానికి తరలివచ్చారు.
- Posted on
- By Admin
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన కమిటీలను రద్దు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన నాయకులలో క్రమశిక్షణ లోపించడమే ఇందుకు కారణమని జనసేన పార్టీ వెల్లడించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన నేతలు పార్టీ విదానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని.. నేతల తీరుపై మద్దతుదారుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని జనసేన పార్టీ వెల్లడించింది.
- Posted on
- By Admin
అహ్మదాబాద్లో జరుగుతున్న తొలి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్స్ లో అర్జెంటీనాకు చెందిన నబీలా సోల్ బరాజా కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రెండు రజతాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు గెలిచి విదేశీ క్రీడాకారుల్లో అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరిగా నిలిచారు. అర్జెంటీనాలోని రొసారియో నగరానికి సమీపంలో జన్మించిన నబీలాకు యోగాసనతో పరిచయం కాలేజీ రోజుల్లో ఒక స్నేహితురాలి ద్వారా ఏర్పడింది. ఆసక్తిగా మొదలైన ఆ ప్రయాణం క్రమంగా అభిరుచిగా మారి, […]
- Posted on
- By Admin
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతిష్టాత్మక NEET UG 2026 రీ-ఎగ్జామ్ కు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఆదివారం అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి https://neet.nta.nic.in పోర్టల్ ద్వారా ఎగ్జామ్ సిటీ అల్లాట్మెంట్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- Posted on
- By Admin
అభివృద్ధి పనులకు అడ్డంపడుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంగతి బరాబర్ చూస్తా అని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మూసీలో ఇళ్లు పోయిన వారికి ఇళ్లు ఇస్తాం, చదువు చెప్పిస్తామంటే అడ్డుపడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు అడ్డం పడుతున్నారని రేవంత్ ఆరోపించారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రెంట్ , ఢిల్లీలో యుమునా రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేశారని.. తెలంగాణలో మూసీ నది […]
- Posted on
- By Admin
రష్యా ప్రభుత్వానికి చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ (విశిష్ట ఖనిజాల) పరిశోధన సంస్థ ‘గిరెడ్మెట్ ఇనిస్టిట్యూట్’ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రెండు భారీ ప్రాజెక్టులను నెలకొల్పడానికి ఉన్న అవకాశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో లభించే అపారమైన భారీ ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. అక్కడ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘డీప్ ప్రాసెసింగ్ & రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్’ను ఏర్పాటు […]
- Posted on
- By Admin
10 ఎకరాల్లో రూ.98 కోట్లతో నిర్మించే మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.960 కోట్ల రూపాయలతో ఏఓసి సెంటర్ లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎలీబీనగర్ వైపు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద రూ.416 కోట్లతో 6 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.37.50 కోట్లతో 100 పడకల సామర్థ్యంతో నిర్మించనున్న మల్కాజ్ గిరి జిల్లా […]
- Posted on
- By Admin
ప్రపంచంలోనే అత్యంత క్రూరడైన నియంత హిట్లర్ ఆదర్శం కాబట్టే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన ఓ కాంక్లేవ్లో సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థకు, దాని పనితీరుకు జర్మనీ నియంత ఆడాల్ఫ్ హిట్లర్ చర్యలే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవడంపై అభ్యంతరం […]
- Posted on
- By Admin
సైబరాబాద్ డీసీపీ రీతిరాజ్ సాధారణ కస్టమర్ లా ఓ పబ్లోకి వెళ్లి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను గుర్తించారు. ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్లో శనివారం అర్ధరాత్రి ఎలాంటి హడావుడి లేకుండా, సెక్యూరిటీ సిబ్బందిని పక్కనపెట్టి సాధారణ కస్టమర్ లా పబ్ లోకి ప్రవేశించారు. పబ్ లో జరుగుతున్న కార్యకలాపాలను మొబైల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు. డీసీపీ రీతిరాజ్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారి స్వయంగా కస్టమర్లా వెళ్లి తనిఖీలు నిర్వహించడం అరుదైన […]
- Posted on
- By Admin
- Business230
- District28
- Entertainment653
- General13124
- Health64
- Politics1712
- Sports455
- Technology281
- Uncategorized2
- World1283
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District