loader
iqonic-blog

కందుకూరి వీరేశలింగం (1848 ఏప్రిల్ 16 – 1919 మే 27 ) సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహితీ వ్యాసారంగమ్లో ఎక్కువగా కృషి చేసాడు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు […]

iqonic-blog

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, ఈ ఐపీఎల్ సీజన్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు తమ సొంత మైదానంలో 15.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఒక్క అర్ధశతకం కూడా నమోదు కాలేదు. విరాట్ కోహ్లీ (49) అత్యధిక పరుగులు చేసి, ఒక్క పరుగు […]

iqonic-blog

మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం ‘అధికార దాహాన్ని’ ప్రదర్శిస్తోందని, ఇది ఓబీసీల హక్కులను దొంగిలించే ప్రయత్నమని ఆయన ఆరోపించారు. కుల గణన డేటాను ఉపయోగించకుండా 2011 గణాంకాలతో ముందుకెళ్లడం ఓబీసీలకు అన్యాయం చేయడమేనని. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. దీనిని ఐక్యంగా ఎదుర్కొంటామని రాహుల్ గాంధీ […]

iqonic-blog

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన హార్మూజ్ జలసంధిని శాశ్వతంగా ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అమెరికా తన MQ-4C ట్రైటాన్ మానవరహిత వైమానిక వాహనాన్ని (UAV) కోల్పోయింది. ఈ విషయాన్ని అమెరికా తాజాగా ధృవీకరించింది. . అధిక ఎత్తులో, సుదీర్ఘ దూరం ప్రయాణించగల ఈ US నౌకాదళ విమానం పర్షియన్ గల్ఫ్‌లో కూలిపోయినట్లు అధికారులు ఇప్పుడు ధృవీకరించారు. CBS నివేదికల ప్రకారం.. తాజా ఘటనలో కోల్పోయిన ఈ నిఘా విమానం విలువ సుమారు 240-250 మిలియన్ […]

iqonic-blog

విశాఖపట్నంలో మృతురాలిని జోడుగుళ్లపాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీ రాత్రి బర్త్‌డే పార్టీకి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. తెల్లవారుజామున జెస్సీని మెడికవర్ ఆసుపత్రిలో చేర్చామని ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకునేసరికి ఆమె అప్పటికే మృతిచెందినట్లు తెలిసింది. బర్త్‌డే పార్టీలో జరిగిన వివాదమే జెస్సీ మృతికి కారణమని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆమెను స్నేహితులే కొట్టి చంపారని వారు ఆరోపిస్తున్నారు.

iqonic-blog

టర్కీలో స్కూళ్లలో కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇలాంటి రెండు ఘటనలు జరిగాయి. పాఠశాలకు వచ్చిన ఒక విద్యార్థి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థి తండ్రి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతడి ఇంట్లో ఆయుధాలున్నాయి. దీంతో ఆ ఆయుధాల్ని తీసుకుని స్కూల్‌కు వచ్చిన విద్యార్థి అక్కడి వారిపై కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో నలుగురు మరణించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు కాగా, ఒకరు టీచర్. మరో 20 మంది […]

iqonic-blog

సిబిఎస్‌ఇ 10వ తరగతి పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈసారి పరీక్షలలో మొత్తం 93.7 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. బాలికలలో మొత్తం 94.99 శాతం మంది పాసయ్యారు. ఈ సారి సిబిఎస్‌ఇ రెండు దఫాల బోర్డు పరీక్షలు నిర్వహించింది.ఉత్తీర్ణులైన వారిలో దాదాపు 55,368 మందికి 95 శాతం పైగా మార్కులు, రెండు లక్షల మందికి పైగా 90 శాతం పైగా మార్కులు సాధించారు.

iqonic-blog

గుంటూరు జిల్లా తెనాలిలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ సమీపంలో నిషేధిత ఎండిఎంఏ డ్రగ్స్‌ను కలిగి ఉన్న నలుగురు యువకులను తెనాలి త్రీ టౌన్ పోలీసులు మరియు ఈగల్ టీం సంయుక్తంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రహస్యంగా తెనాలికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 5 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON