నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (18 జూలై, 1918 – డిసెంబరు 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల కారాగార శిక్షననుభవించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకడు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయన గురించి వర్ణించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా […]
- Posted on
- By sagar.mbr
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరిక నుంచి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. అన్నాతో పాటు పలువురు జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా కాలి నడకన కొండపైకి వచ్చారు. అనంతరం శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దగ్గరుండి అన్నాకు స్వామి వారి దర్శనం జరిపించారు. అన్నా లెజినోవా మెట్ల మార్గంలో నడుస్తూ వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ […]
- Posted on
- By sagar.mbr
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
- Posted on
- By sagar.mbr
క్రికెట్ ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, ఆట చరిత్రలోనే అత్యుత్తమ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (89) అనారోగ్యంతో కన్నుమూశారు. 1954 నుంచి 1974 వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ను శాసించిన సోబర్స్, తన కెరీర్లో మొత్తం 93 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఆయన 57.78 సగటుతో 8,032 పరుగులు సాధించారు. ఇందులో 26 అద్భుతమైన సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో ఆయన నమోదు […]
- Posted on
- By sagar.mbr
<span;>మెక్సికోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అమెరికా భూభౌతిక సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం మెక్సికోలోని ప్యూర్టో మడెరో సమీప ప్రాంతాలను బలంగా కుదిపేసింది. భూకంపం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం రాత్రి సుమారు 8:18 గంటలకు (14:48 UTC) ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.
- Posted on
- By sagar.mbr
రాష్ట్రంలో ఎంతో సున్నితమైన కులాల వారీ జనగణన (కులగణన)ను చేపట్టడానికి సీఎం విజయ్ సాహసించడాన్ని పట్టాళి మక్కల్ కట్చి (పీఎంకే) అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ సుదీర్ఘ కాలంలో లెజెండరీ నాయకులు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, అనేకమంది ముఖ్యమంత్రులు మారినప్పటికీ, ఈ ఫైలు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. కుల గణన చేపడితే అనేక సామాజిక ఘర్షణలు, రాజకీయ సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ, సీఎం విజయ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదని […]
- Posted on
- By sagar.mbr
రాష్ట్ర రాజధానితో పాటు సంగారెడ్డి జిల్లాకు వరప్రదాయిని గా ఉన్న సింగూర్ ప్రాజెక్ట్, మంజీరా బ్యారేజీలు ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఓ వైపు ఎండలు దంచి కొడుతుండటం,వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంటే… మరోవైపు గేట్ల లీకేజీల వల్ల రోజుకు లక్షలాది లీటర్ల విలువైన నీరు వృధాగా నది పాలవుతోంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించినా స్థానిక అధికారుల్లో చలనం లేకపోవడం పై ప్రజలు,రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Posted on
- By sagar.mbr
భారత అంతరిక్ష రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. సుమారు 1,600 లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలను ప్రయోగించాలన్న రిలయన్స్ జియో ప్రణాళికకు, భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ అయిన IN-SPACe నుండి సాంకేతిక ఆమోదం లభించినట్లు సమాచారం. జియో శాటిలైట్ నెట్వర్క్ భవిష్యత్తులో హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్, మొబైల్ టవర్లకు బ్యాక్హాల్ సేవలు, మొబైళ్లకు డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ వంటి సేవలను అందించగలదు. ఇందుకోసం దేశవ్యాప్తంగా సుమారు 20 నుండి 22 గ్రౌండ్ స్టేషన్లను నిర్మించాలని […]
- Posted on
- By sagar.mbr
పల్నాడు పౌరుషానికి కేరాఫ్ అడ్రస్ అని, ఇక్కడి ప్రజలు ఆ పౌరుషాన్ని వ్యాపార రంగంలోనూ చూపించి లాభాలు గణించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష మేరకు బ్యాంకులు ప్రజల చెంతకు వచ్చి సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల కింద మొత్తం 1,03,246 మంది లబ్దిదారులకు రూ.3,216 కోట్ల భారీ రుణాలను వారి […]
- Posted on
- By sagar.mbr
ఉప ముఖ్యమంత్రి పవన్ కు భుజం సర్జరీ చేసిన వైద్యుడి గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది.ఈ ఆపరేషన్ను ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలోని వైద్య బృందం నిర్వహించింది. భుజం, మోకాలు, లిగమెంట్ గాయాలకు అత్యాధునిక శస్త్రచికిత్సలు చేయడంలో డాక్టర్ దిన్షా పార్దివాలా కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అమెరికాలోని హాస్పిటల్ ఫర్ స్పెషల్ సర్జరీ (న్యూయార్క్), అమెరికన్ స్పోర్ట్స్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ […]
- Posted on
- By sagar.mbr
- Business240
- District30
- Entertainment681
- General14422
- Health73
- Politics1828
- Sports499
- Technology295
- Uncategorized2
- World1369
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District