చొరబాటుదార్లకు కొమ్ముకాయడం, రాజకీయ లబ్థికి దిగడం తృణమూల్ కాంగ్రెస్ నిజరూపం అని ప్రధాని నరేంద్ర మోడీ కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో విమర్శించారు. అక్రమ వలసదార్లు ఓటుబ్యాంక్లు కావడంతోనే ఇప్పుడు టిఎంసి ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్ను అడ్డుకునేందుకు యత్నిస్తోందని ప్రధాని చెప్పారు. టిఎంసి హయాంలో సరిహద్దులు దాటి వచ్చిన వారి సంఖ్య ఎక్కువ అయింది. దీనితో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జనాభాపరంగా చాలా అసమతూకత ఏర్పడింది.
- Posted on
- By Admin
తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్ రావడాన్ని అభినందిస్తూ ట్వీట్ చేసిన కమల్ హాసన్పై సింగర్ చిన్మయి శ్రీపాద మండిపడ్డారు. కమల్ హాసన్ పోస్టుని ట్యాగ్ చేస్తూ.. ”ఈ వ్యక్తి పరిశ్రమలో గొప్ప వ్యక్తిగా ఉంటూ పాలిటిక్స్లోకి వచ్చారు. అంకుల్(వైరముత్తు) లైంగికంగా వేధించాడని చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. ఇతను మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి” అని చిన్మయి రాసుకొచ్చింది. గతంలో ‘మీటూ’, కాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో వైరముత్తుపై చిన్మయి […]
- Posted on
- By Admin
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ నుంచి నాయకుడు ఉద్భవిస్తున్నాడంటూ నాగబాబు నారా లోకేష్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మధ్యాహ్న భోజనంలో పొరపాటు జరిగితే, అది పాఠశాల తప్పు అయినప్పటికీ మంత్రి లోకేష్ బాధ్యత తీసుకున్నారని ప్రశంసించారు.
- Posted on
- By Admin
పేదల ఇళ్లను కూల్చి… మూసీ సుందరీరకరణ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ను ప్రతిక్షణం ప్రశ్నిస్తున్న కేటీఆర్ మరోసారి తన నిరసన గళం వినిపించారు. లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? అని, పక్కనే కోకాపేటలో ఎకరం 100 కోట్లు ఉన్నపుడు, ఇక్కడ కనీసం 50 కోట్లు ఉండదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ సుందరీకరణతో వీధిన పడనున్న కుటుంబాల బాధను విన్న కేటీఆర్ శనివారం హియాయత్ సాగర్లో ప్రజెంటేషన్ […]
- Posted on
- By Admin
తమిళనాడు రాజధాని చెన్నైలోని కరూర్లో రైలు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం ఒక గూడ్స్ రైలు ప్రైవేట్ కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్ధుల పరిస్థితి విషమంగా ఉండగా.. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కరూర్లోని వెల్లియనాయ్ సమీపంలో ప్రైవేట్ బస్సును వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. బస్సును డ్రైవర్ రైల్వే ట్రాక్ను దాటిస్తుండగా.. రైలు ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. గాయపడిన విద్యార్ధులను కరూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స […]
- Posted on
- By Admin
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) ఆటలో వేగాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 3×21 పాయింట్ల విధానం స్థానంలో 3×15 (లేదా 5×11) పాయింట్ల స్కోరింగ్ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 21 పాయింట్ల విధానం ఎంతో బాగుంది. గత కొన్నేళ్లుగా ఆటగాళ్లందరూ ఈ స్కోరింగ్కే ఆలవాటు పడ్డారు. ఒకవేళ స్కోరింగ్లో మార్పులు చేస్తే.. ర్యాలీలు ఆడడంపై, పోటీతత్వంలో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఏదిఏమైనా.. క్రీడాకారులు సంక్షేమంపై దృష్టి సారించాలని బీడబ్ల్యూఎఫ్ను సైనా కోరింది.
- Posted on
- By Admin
భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే జ్ఞానపీఠ్ అవార్డు ఈ ఏడాది తమిళ కవి ఆర్. వైరముత్తును వరించింది. 2025 సంవత్సరానికి గాను (60వ జ్ఞానపీఠ్) ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వైరముత్తు, నాలుగు దశాబ్దాలుగా సాహితీ రంగంలో తనదైన ముద్ర వేశారు. కవిత్వం, నవలలతో కలిపి ఆయన 37కు పైగా పుస్తకాలను రచించారు. ఇక సినీ గీత రచయితగా అనేక హిట్ గీతాలతో తనకంటూ ప్రత్యేక […]
- Posted on
- By Admin
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో పర్యటించారు. అక్కడి గిరిజనులతో కలిసి మాటా మంతీ కార్యక్రమం నిర్వహించారు. 40 గడపలు ఉన్న నందిగరువు గ్రామానికి కూడా దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి రోడ్డు వేయించామని గుర్తు చేశారు. గిరిశిఖర గ్రామాల్లో గర్భిణీలు పడుతున్న ఇబ్బందులను చూడలేక, ఏజెన్సీలో డోలీ మోతలు కనిపించకూడదని కేంద్రం సహకారంతో గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
- Posted on
- By Admin
- Business202
- District27
- Entertainment571
- General10381
- Health59
- Politics1474
- Sports387
- Technology253
- Uncategorized2
- World1104
Recent Posts
- చొరబాటుదార్ల కోసం సర్పై సణుగుడు: ప్రధాని మోడీ
- వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్.. కమల్ హాసన్పై సింగర్ చిన్మయి తీవ్ర విమర్శలు..
- నాయకుడు ఉద్భవిస్తున్నాడు.. నారా లోకేష్పై నాగబాబు ప్రశంసలు
- లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేస్తారా?.. ఈ అధికారం రేవంత్కు ఎవరిచ్చారు..?
- ప్రైవేట్ కాలేజీ బస్సును ఢీకొన్న గూడ్స్ రైలు.. ఆరుగురి పరిస్థితి విషమం, 18 మందికి గాయాలు.
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District

