1938 ఏప్రిల్ 13 గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో జానకి గారు జన్మించారు. మూడు సంవత్సరాల వయసు నుంచే సంగీతం పట్ల ఆ చిన్నారికున్న అభిలాషను గుర్తించి తల్లితండ్రులు శ్రీరామమూర్తి, సత్యవతి ప్రోత్సహించారు. 19 వయసులో చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో తన మొదటి పాటను రికార్డు చేశారు. ఆ సినిమా పేరు విదియన్ విలయట్టు. టి చలపతిరావు సంగీతం అందించారు. తెలుగులో ఎమ్మెల్యే చిత్రంతో స్వంత సీమలో అడుగు పెట్టారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం […]
- Posted on
- By sagar.mbr
60 ఏళ్ల పాటు తన గాత్రంతో భారతీయులను అలరించిన ఎస్ జానకి (88) శనివారం మృతి చెందారు. సిరిమల్లె పువ్వు నేలరాలినా.. ఆ పుష్పం వెదజల్లిన సువాసన అజరామరం. భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన అమృత గాత్రంతో ఒక వెలుగు వెలిగిన దిగ్గజ గాయని ఎస్. జానకమ్మ స్వర ప్రయాణం అసాధారణమైనది.
- Posted on
- By sagar.mbr
భారతీయ సంగీత ప్రపంచంలో గానకోకిల జానకమ్మ స్థానం అద్వితీయం. కేవలం పాట పాడటమే కాదు, ఆ పాటలోని పాత్రలకు అనుగుణంగా తన స్వరాన్ని మార్చడం జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. దీనికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన వీడియో ఇప్పుడు యూట్యూబ్లో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. “రావమ్మ దుర్గమ్మ” (Ravamma Durgamma) అనే ప్రైవేట్ భక్తి గీతంలో జానకమ్మ ఏకంగా నాలుగు విభిన్న గొంతులతో (4 Voices) పాడి శ్రోతలను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఈ వీడియో […]
- Posted on
- By sagar.mbr
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ‘ఫు క్వాక్’ ద్వీపం సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడటంతో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన 15 మందిలో అత్యధికంగా తమిళనాడుకు చెందిన వారు 10 మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు, కేరళకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. హనోయిలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) మరణించిన 15 మంది వివరాలను అధికారికంగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మృతులు నల్లపేట […]
- Posted on
- By sagar.mbr
హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ ఏ-380 సర్వీసులను ప్రారంభించడానికి ఎమిరేట్స్ విమానయాన సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం ఎమిరేట్స్ విమానయాన సంస్థ (ఇండియా, నేపాల్) వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ విమానయాన సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఎమిరేట్స్ ఏ-380 సర్వీసులను ప్రారంభించడంతో పాటు సంస్థ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని […]
- Posted on
- By sagar.mbr
టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజండరీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానకి మృ తుదిశ్వాస విడిచారు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ.
- Posted on
- By sagar.mbr
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం అయింది. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. శస్త్రచికిత్స విజయవంతం అయిందని ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి సర్జరీ నిర్వహించారని పేర్కొంది. ఈ సర్జరీకి మూడున్నర గంటల […]
- Posted on
- By sagar.mbr
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమయ్యారని, రేవంత్ రెడ్డికి కొంచెమైనా నైతిక విలువలు ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. షాబాద్లో జరిగిన ఆరుగురి హత్యలు ముమ్మాటికీ పోలీసులు నిర్లక్ష్యం, ప్రభుత్వ తప్పిదాల వల్లే జరిగాయన్నారు. వీటిని ‘ప్రభుత్వ హత్యలు’గా పరిగణించాలని, గతంలో అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు […]
- Posted on
- By sagar.mbr
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించింది. వేదికపై మాట్లాడిన నాగార్జున, అక్కినేని అభిమానుల సహనాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. అక్కినేని ఫ్యాన్స్ దేవుళ్లు. అఖిల్కు ఒక బ్లాక్బస్టర్ రావాలని ఇన్నేళ్లు ఎంతో ఓపికగా ఎదురు చూశారు. నాగచైతన్యకు ‘తండేల్’ లాంటి విజయం రావాలని ఎలా ఎదురుచూశారో, అదే ప్రేమతో అఖిల్ కోసం కూడా నిలబడ్డారు. మీ అందరికీ మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. […]
- Posted on
- By sagar.mbr
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాల్గూడ గ్రామంలో రాజ్ కుమార్ అనే పోక్సో నిందితుడు విచక్షణరహితంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. రాజ్ కుమార్ పై గతంలో షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. సీఐ, ఎస్సై స్పందించలేదని బాధితుల బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం.. స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై రమేశ్ ను సస్పెండ్ చేసింది.సీఐపై కూడా కఠిన చర్యలు […]
- Posted on
- By sagar.mbr
- Business240
- District30
- Entertainment677
- General14275
- Health69
- Politics1818
- Sports495
- Technology293
- Uncategorized2
- World1358
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District