loader
iqonic-blog

గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 – 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలో రచనలు ఈనాటికీ ప్రజల మన్ననాలు పొందుతున్నాయి. ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు

iqonic-blog

అంతర్జాతీయ శాంతి దినోత్సవం (International Day of Peace) ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీన జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది 1981లో సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా కోస్టారికా సమర్పించిన తీర్మానం ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్ 21ని ప్రపంచ శాంతి దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి

iqonic-blog

పాలిటెక్నికల్ విద్యార్థుల పోరాటం ఫలించింది. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పాత పద్ధతిలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని నిర్ణయించింది. సాంతికే విద్యా శాఖ, సాంకేతిక విద్యా మండలి ఇప్పుడున్న విధంగా ఉంటాయని స్పష్టం చేసింది. మూడేళ్ల డిప్లొమా కోర్సుల నిర్వహణలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోవని.. విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీ.టెక్ కోర్సుల్లో చేరవచ్చని వివరించింది. అంతేగాకుండా.. ఏఐసీటీఈ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని […]

iqonic-blog

ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫర్నిచర్ గోడౌన్ లో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ అలుముకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు.

iqonic-blog

తాను వాళ్లూ వీళ్లూ వదిలిన బాణాన్ని కాదని, దశాబ్దాలుగా అధికారానికి, విద్యకు దూరంగా ఉన్న బహుజనుల బాణాన్ని అని స్పష్టం చేశారు. బహుజనుల హక్కుల కోసం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ తో అయినా కొట్లాడేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోదీలతో పోరాటం చేసి చూపిస్తానని కవిత కొడంగల్‌లో ‘పాంచజన్య సంకల్ప సభ’ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి మద్దతు లేకుండా ఒక […]

iqonic-blog

పాకిస్తాన్‌లో మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సోద‌రి అలీమా ఖాన్‌ను లాహోర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం ఆమెను లాహోర్‌లోని కోట్ ల‌ఖ్‌ప‌త్ జైలుకు త‌ర‌లించారు. లాహోర్‌లోని త‌న నివాసం నుంచి అలీమా ఖాన్‌ను స్థానిక పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే అవ‌కాశం ఉన్న‌వారిని ముంద‌స్తుగా సెక్ష‌న్ 3, ఎంపీఓ (మెయింటెనెన్స్ ఆఫ్ ప‌బ్లిక్ ఆర్డ‌ర్‌) చ‌ట్టం కింద అరెస్టు చేస్తారు. అయితే, ఆమెను అరెస్టు చేయ‌డానికి గ‌ల అసలైన కార‌ణాలు […]

iqonic-blog

కాంగ్రెస్ నేతలు కెసిఆర్ ఫాంహౌస్ భూముల సందర్శనకు వెళ్లడంపై మంత్రి బండి సంజయ్ ఖండించారు. “ఫాంహౌస్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?.. అధికార పార్టీ నేతలు అక్కడికి వెళ్లడమేంది?.. ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారు?.. పాంహౌస్‌లో సర్కార్ భూములుంటే తక్షణమే వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.. ఆ విషయాన్ని వదిలేసి ఈ రాజకీయ డ్రామాలేంది?” అని మండి పడ్డారు. కెసిఆర్ కుటుంబం రూ.లక్ష కోట్ల భూదోపిడీ చేసినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛను పథకానికి 13.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులు తమ స్టేటస్‌ను AP Seva పోర్టల్ ద్వారా సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా https://apseva.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి హోమ్‌పేజీలో కనిపించే ‘Service Request Status Check’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం దరఖాస్తు సమయంలో అందిన అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ చేస్తే.. మీ దరఖాస్తు ప్రస్తుతం ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.

iqonic-blog

రష్మిక కీలక పాత్రలో రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మైసా’ అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర టీజర్ విడుదలైంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో.. రష్మిక శక్తిమంతమైన గిరిజన గోండు మహిళ పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

iqonic-blog

ఆంధ్రప్రదేశ్‌లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన AP EAPCET ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోటాను వినియోగించుకునే అభ్యర్థులకు ఈ నెల 21న గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు SAAP సెప్టెంబర్ 18న ప్రకటించింది. స్పోర్ట్స్ కోటా కింద ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఈ పరీక్షకు హాజరుకావాలని SAAP స్పష్టం చేసింది. నిపుణుల పర్యవేక్షణలో అభ్యర్థుల క్రీడా నైపుణ్యాలను పరీక్షించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON