మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత్ కు తొలి ఓటమి ఎదురయింది. మాంచెస్టర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ప్లేయర్లను కట్టడి చేయడంలో కూడా భారత్ కాస్త తడబడింది. దీంతో దక్షిణాఫ్రికా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవి చూసింది. భారత్ ఇచ్చిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టంతో ఛేదించింది. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా అర్థశతకం చేయలేదు. సఫారీల జట్టులో మరిజన్నే అటు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా మెరుపులు మెరిపించారు.
- Posted on
- By sagar.mbr
ప్రపంచవ్యాప్తంగా ఫీఫా సందడి నెలకొంది.భూమికి 421 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు, సూక్ష్మ గురుత్వాకర్షణలో ఫుట్బాల్ గతిశీలత, పనితీరును అధ్యయనం చేసే లక్ష్యంతో ట్రియోండా పై ఒక ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తున్నారు. అడిడాస్ తయారు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంచిన అధికారిక ఫీఫా ప్రపంచ కప్ ట్రియోండా ఫుట్బాల్ను ఉపయోగించి, బంతి సమతుల్యత, ద్రవ్యరాశి కేంద్రం దాని కదలికను ఎలా ప్రభావితం చేస్తాయో వారు పరిశీలించారు. అధికారిక ఫీఫా ప్రపంచ కప్ బంతి అంతరిక్షాన్ని చేరుకుందని నాసా […]
- Posted on
- By sagar.mbr
తెలంగాణలో తొలిసారి దేశీయ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమవగా క్రీడాకారులు సందడి చేశారు. టీజీ 20 లీగ్ 2026 హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ప్రారంభమవగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, హాజరవగా.. ఈ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ టోర్నీని లాంఛనంగా ప్రారంభించాడు. ఈ టోర్నీలో తొలి రోజు పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏసెస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
- Posted on
- By sagar.mbr
డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, కల్తీ నెయ్యి ముసుగులో హెరిటేజ్ దోపిడీని ప్రశ్నించినందుకు, ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ మండలిలో, ప్రెస్మీట్లలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసినందుకే వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థలపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు 16వేల మందికి పైగా విద్యార్థులు, 500 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్తో దాదాపు రెండు దశాబ్దాలుగా నడుస్తున్న సంస్థపై దాడులు చేసి రాజకీయ కక్షసాధింపులకు దిగడం హేయమన్నారు.
- Posted on
- By sagar.mbr
తిరువళ్లూరు జిల్లా పెరియపాళయం సమీపంలోని కన్నిగైపెట్టై గ్రామంలో రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో అమోనియా గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయ్యింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందికి ఊపిరాడక కుప్పకూలిపోయారు.వీరిలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారంతా మహిళలే అని తెలుస్తోంది. అలాగే 70 మందికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 11 మంది వెంటిలేటర్లపై ఉన్నారని మరికొందరు ఇంట్యుబేషన్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు.
- Posted on
- By sagar.mbr
అల్లూరి సీతారామరాజు జిల్లాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతం మీదుగా అక్రమంగా రవాణా అవుతున్న భారీ గంజాయి డంప్ను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో మెరుపుదాడి చేశారు. పాడేరు ఏజెన్సీ పరిధిలోని ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు సమీపంలో ఈ భారీ పట్టివేత జరిగింది. 1,125 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ సరకు విలువ మార్కెట్లో సుమారు రూ. 5 కోట్ల 62 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు.
- Posted on
- By sagar.mbr
ఇటీవల మృతిచెందిన వైజాగ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధా గాయత్రి కేసులో ఆమె భర్త శ్రీచరణ్పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తన కూతురు రాధా గాయత్రిని భర్త శ్రీ చరణ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాడని, ఆమె మరణానికి కారణమయ్యే కొన్ని రకాల మందులను వాడేలా ఒత్తిడి తెచ్చాడని గాయత్రి చనిపోయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు శ్రీచరణ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు ఎఫ్ఐఆర్ లో ముస్సోరి పోలీసులు పేర్కొన్నారు.
- Posted on
- By sagar.mbr
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మరో ఘనత సొంతం చేసుకోనుంది. టీమిండియాను వన్డే ప్రపంచప్ ఛాంపియన్గా నిలిపిన హర్మన్ప్రీత్.. పొట్టి వరల్డ్కప్లో వ్యక్తిగత మైలురాయిని అందుకోనుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో ఆమె రెండొందల మ్యాచ్ ఆడనుంది 2009లో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసిన తను.. ఇంటర్నేనషల్ టీ20ల్లో రెండొందల మ్యాచ్ ఆడనుంది.హెడ్కోచ్ అన్మోల్ మజుందార్ చేతుల మీదుగా రెండొందల నంబరున్న టోపీ, జెర్సీని అందుకుంది కెప్టెన్.
- Posted on
- By Posts Admin
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (NEET) రీటెస్ట్ అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాల మధ్య ప్రశాంతంగా ముగిసింది. అయితే, గతంతో పోలిస్తే ఈసారి క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా (కఠినంగా) వచ్చిందని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) ప్రశ్నలు చాలా లెంగ్తీగా, సమయం తీసుకునే విధంగా వచ్చాయని తెలిపారు. కెమిస్ట్రీ (రసాయనశాస్త్రం) పేపర్ కూడా కొంత హార్డ్గా అనిపించినప్పటికీ, బయోలజీ (జీవశాస్త్రం) ప్రశ్నలు మాత్రం సులభంగా, బాగున్నాయని విద్యార్థులు […]
- Posted on
- By Posts Admin
ఫుట్ బాల్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న FIFA World Cup 2026 మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కేవలం 33 మ్యాచ్ లోనే 100 గోల్స్ నమోదై, జూన్ 12న దక్షిణాఫ్రికాపై గోల్స్ ఖాతా తెరుచుకోగా, స్వీడన్ పై నెదర్లాండ్స్ మ్యాచ్ లో కోడి గాక్పో చేసిన గోల్ టోర్నీలో100వ గోల్ నమోదైంది 1954 స్విట్జర్లాండ్ వరల్డ్ కప్ లో కేవలం 20 మ్యాచ్ లలోనే 100 గోల్స్ నమోదైన ఆల్టైమ్ రికార్డు మాత్రం ఇంకా […]
- Posted on
- By Posts Admin
- Business237
- District30
- Entertainment661
- General13597
- Health65
- Politics1747
- Sports477
- Technology286
- Uncategorized2
- World1318
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District