మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్తో వైభవ్ సూర్యవంశీ ఒక అరుదైన చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులో బరిలోకి దిగి, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్గా రికార్డులకెక్కాడు. 1989లో పాకిస్థాన్పై అరంగేట్రం చేసి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.
- Posted on
- By sagar.mbr
మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. క్రీజులో ఎదుర్కొన్నది 10 బంతులే అయినా అందులో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి, పార్ట్ టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్లో జోస్ బట్లర్కు చిక్కి స్టంపౌట్ అయ్యాడు. “ఇంగ్లాండ్లో ఐపీఎల్ తరహాలో ఉండే ఫ్లాట్ పిచ్లు ఉండవు తమ్ముడూ.. ఇక్కడ బంతి స్వింగ్ అవుతుంది, పరుగులు చేయడం అంత సులువు […]
- Posted on
- By sagar.mbr
యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో తనకు నాలుగో బెయిల్ వచ్చిన వెంటనే, వేంపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు ఐదోసారి తనను అరెస్టు చేసి నక్కపల్లికి తరలిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ తరహాలో తనను కూడా పోలీస్ స్టేషన్లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్ మాట్లాడుతూ, తన గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోందని, కానీ ఒక రావణ్ ని చంపగలరేమో కానీ, ప్రజల్లో ప్రశ్నించే స్వభావాన్ని […]
- Posted on
- By sagar.mbr
ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు, ఆ దేశ ప్రజలకు 250వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, అమెరికాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మించి స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, ప్రజల అపరిమిత సామర్థ్యాలు.. ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడుతున్నాయని చెప్పారు. రాబోయే 250 ఏళ్లు కూడా అమెరికా మరింత ముందుకెళ్లాలని.. భారత్-అమెరికా భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరాలని […]
- Posted on
- By sagar.mbr
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై ప్రశ్న రావణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతడిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, రాజకీయ కక్షతోనే రావణ్ పై 30 కేసుల వరకు పెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రావణ్ కు నాలుగో కేసులోనూ బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత అతడిని పోలీసులు మరో కేసులో అరెస్టు చేయలేదు. దీంతో, రావణ్ తన లాయర్ […]
- Posted on
- By sagar.mbr
గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ B.Tech రెండో సంవత్సరం చదువుతున్న అభిరూప్ (20) అనే విద్యార్థి, తాను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ 6వ అంతస్తు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అదే సమయంలో కుటుంబ సమస్యల వల్ల తీవ్రమైన మానసిక బాధ అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వేదన భరించలేకే భవనం పైనుంచి దూకి […]
- Posted on
- By sagar.mbr
జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వ పాఠశాలలకు అందించిన పుస్తకాలపై వివాదం మొదలైంది. ఆ పుస్తకాలలో తీవ్రవాదులను, వేర్పాటువాదులను గొప్ప వ్యక్తులుగా, లెజెండ్స్గా అభివర్ణించడమే ఇందుకు కారణం. జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని లైబ్రరీలకు ‘గ్రేట్ పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ (సిరీస్-4)’ పేరుతో కొన్ని పుస్తకాల్ని అందించారు. జమ్మూకాశ్మీర్ వేర్పాటువాదులను, ఉగ్రవాదులను పొగుడుతూ కంటెంట్ ఉన్నట్లు వెల్లడైంది. షాహిద్ మక్బూల్ భట్ ఉగ్రవాది పేరుతో ఉన్న చాప్టర్లో ఈ వేర్పాటువాద నాయకుడిని విప్లవకారుడిగా, షాహీద్ ఇ […]
- Posted on
- By sagar.mbr
యూట్యూబర్ ప్రశ్న రావణ్ మద్దతుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. కామెంట్లపై పర్యాటక శాఖ మంత్రి, కందుల దుర్గేశ్ స్పందించారు. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రకాష్ రాజ్ కు ప్రతి నెలా ఎంత అందుతోందో చెప్పాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్, రావణ్ల లు సమాజ విద్రోహ శక్తులని విమర్శించారు. వివాదాస్పద యూట్యూబర్ రావణ్ తో ప్రకాశ్ రాజ్కు ఉన్న చీకటి […]
- Posted on
- By sagar.mbr
ప్రధాని మోడీ ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకూ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఆయన రాజధాని మెల్ బోర్న్ లో ఓ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో మోడీని ఆస్ట్రేలియాకు వస్తే చంపేస్తామంటూ ఇవాళ హెచ్చరికలు వచ్చాయి. ఫేస్బుక్లో చంపేస్తామన్న బెదిరింపు రావడంతో ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఫేస్బుక్ పోస్ట్కు సంబంధించిన ఐపీ అడ్రస్ను అధికారులు గుర్తించారని ఆస్టేలియా టుడే తెలిపింది. అలాగే ఈ బెదిరింపునకు సంబంధించిన పరిస్థితులను దర్యాప్తు అధికారులు […]
- Posted on
- By sagar.mbr
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానానికి అండగా నిలిచిన మిడ్జిల్ గడ్డపై శనివారం భావోద్వేగ ప్రసంగం చేశారు. నాది ఈ నియోజకవర్గం కాకపోయినా కేవలం నమ్మకంతో గెలిపించారు. ఆరోజు మిడ్జిల్ ప్రజలు నాటిన చిన్న మొక్కే.. ఇవాళ మీ దయవల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మహా వృక్షమైంది అంటూ కృతజ్ఞతలు చాటుకున్నారు. మళ్లీ వారి దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ సభ ముఖంగా […]
- Posted on
- By sagar.mbr
- Business239
- District30
- Entertainment672
- General14055
- Health69
- Politics1804
- Sports487
- Technology292
- Uncategorized2
- World1347
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District