పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణం కోసం ఆచరణాత్మకమైన, స్థిరమైన కార్యచరణ పద్ధతులను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. షూటింగ్
- Posted on
- By Admin
నాంపల్లి స్టేషన్లోని మూడో ప్లాట్ఫాంపై ఆగి ఉన్న జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైల్వే కోచ్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. శుక్రవారం సాయంత్రం సుమారు 6.30 గటంలకు ఎసీ కోచ్ బీ 2 లోంచి ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. క్షణాల్లో నలువైపులా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.
- Posted on
- By Admin
NEET-UG పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది పలువురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీకి చెందిన రితిక్ మిశ్రా గురువారం (మే 14) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడోసారి నీట్ రాసిన రితిక్ నీట్ పరీక్ష రద్దవడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. రాజస్థాన్లోని సీకర్లో పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా నీట్ కోసం సన్నద్ధమవుతున్న 20 ఏళ్ల యువతి వాయువ్య ఢిల్లీలోని ఆజాద్పూర్లో తన నివాసంలో ఉరి వేసుకుని […]
- Posted on
- By Admin
కోలీవుడ్ దళపతి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన జోసెఫ్ విజయ్తో ఫోన్లో మాట్లాడిన చిరంజీవి.. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి వచ్చి, తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి, లెజెండరీ నటుడు ఎంజీఆర్ ప్రస్తావనను చిరంజీవి తీసుకొచ్చారు. ఎంజీఆర్ లాగే విజయ్ కూడా ప్రజాకేంద్రీకృత పాలనతో ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోవాలని చిరంజీవి ఆకాంక్షించారు.
- Posted on
- By Admin
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పుణెకు చెందిన ప్రముఖ కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కులకర్ణిని సీబీఐ అరెస్టు చేసింది. కులకర్ణి గత కొన్ని సంవత్సరాలుగా నీట్ ప్రశ్నపత్రాల తయారీకి సంబంధించిన ప్యానెల్లో సభ్యుడిగా పనిచేసినట్లు గుర్తించారు. ఎన్టీఏతో ఉన్న అనుబంధం కారణంగా ప్రశ్నపత్రాలకు ముందస్తు ప్రాప్యత అతనికి లభించినట్లు అధికారులు చెబుతున్నారు.పదవీ విరమణ చేసిన కాలేజీ ప్రొఫెసర్ పరిచయాలను ఉపయోగించి ఈ భారీ అక్రమానికి పాల్పడినట్లు […]
- Posted on
- By Admin
వికారాబాద్ జిల్లా తాండూరు యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన ఫరాన్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికపై గురువారం (మే 14) రాత్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఊహించని దారుణంతో దిగ్భ్రాంతికి గురైన బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడు ఫరాన్ను గాలించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై విట్టల్ రెడ్డి […]
- Posted on
- By Admin
పొదుపు చర్యల్లో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు ఈ-డిజిటల్, ఆన్లైన్ మహానాడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 27, 28 తేదీల్లో ఈ మహానాడు నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో స్టేజ్ ఏర్పాటు చేసి, కేవలం పొలిట్బ్యూరో సభ్యులు మాత్రమే భౌతికంగా పాల్గొంటారు. మిగిలిన నేతలు, కార్యకర్తలు, అభిమానుల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 1,845 క్లస్టర్లలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాడర్ అంతా ఒకేసారి డిజిటల్ […]
- Posted on
- By Admin
దేశంలో ఇంధన పరిస్థితులు చక్కబడే వరకు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. విమానాశ్రయం కంటే ప్రజలకు ఇంధనం అందుబాటులో ఉండటమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే, విశాఖపట్నం ఎయిర్పోర్టును యథాతథంగా కొనసాగించాలని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. పెట్రోల్, డీజిల్ కొరతతో సామాన్యులు అల్లాడుతున్న తరుణంలో ప్రభుత్వం విలాసవంతమైన ప్రాజెక్టుల కంటే ప్రజా అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
- Posted on
- By Admin
కర్ణాటకలోని విజయనగర జిల్లాలో అతివేగంగా వచ్చిన ట్యాంకర్ ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయనగర జిల్లా టీబీ డ్యామ్ సమీపంలోని జాతీయ రహదారి 50పై ఈ ఘోర ప్రమాదం సంభవించింది. హుళిగెమ్మ ఆలయంలో పూజలు ముగించుకుని భక్తులు ట్రాక్టర్పై తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక ట్యాంకర్ ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. వేగానికి రెండు వాహనాలు అదుపుతప్పి వంతెన […]
- Posted on
- By Admin
జనసేన పార్టీ కార్యాలయంలో నేడు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ముఖ్యమంత్రి అవ్వడంపై ఆయన స్పందించారు. “పక్కరాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి గెలవగానే నాతో పోల్చుతున్నారు. 2019లో రెండు చోట్లా నన్ను ఓడించారు. తమిళనాడు పరిస్థితులు వేరు. ఏపీ పరిస్థితులు వేరు. అందరూ నన్ను వదిలేసినా ఒంటరిగా పార్టీని ముందుకు తీసుకెళ్లాను. ఊళ్లో పెళ్లికి కుక్కలు హడావిడి చేసినట్లుగా ఉంది. దయచేసి ఆ పార్టీతో పోల్చొద్దు..” […]
- Posted on
- By Admin
- Business223
- District28
- Entertainment634
- General12409
- Health63
- Politics1649
- Sports430
- Technology273
- Uncategorized2
- World1224
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District