తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికి తెలుగుదేశం-2026” ప్రజా చైతన్య కార్యక్రమం నాల్గో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సాధించిన ప్రగతిని, అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు పూసగుచ్చినట్లు వివరించారు. ఈ నాలుగో రోజు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.80 లక్షల గృహాలను టీడీపీ కార్యకర్తలు సందర్శించారు. దీంతో గత నాలుగు రోజుల్లో మొత్తం కలిపి దాదాపు 9 లక్షల […]
- Posted on
- By Posts Admin
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్కు ఆనుకుని ఉన్న దర్గా ఆవరణలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు గురువారంనాడు అనుమతించింది. వివాదాస్పద ప్రాంతానికి పక్కన ముస్లింలకు కొంత స్థలాన్ని ప్రార్థనల కోసం కేటాయించాలని, ఆ స్థలంలో శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తమ అనుమతి లేకుండా వివాదాస్పద భోజ్శాల ఆలయ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పురావస్తు […]
- Posted on
- By Posts Admin
వందేమాతరం బిల్లు ఆమోదంపై AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘వందే మాతరం’కు జాతీయ గీతం ‘జనగణమన’తో సమాన హోదా కల్పించే ప్రయత్నం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆరోపించారని ANI తెలిపింది. ‘జనగణమన’ దేశ ప్రజలను, దేశ సమగ్రతను ప్రతిబింబిస్తే, ‘వందే మాతరం’లో దేవతారాధన అంశం ఉందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల భావజాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
- Posted on
- By Posts Admin
దేశంలో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు పార్లమెంటులో ‘ప్రజా పరీక్షల (సవరణ) బిల్లు’ను ప్రవేశపెట్టడాన్ని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ స్వాగతించారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని తెలిపింది. ప్రభుత్వం ఆ హామీలకు కట్టుబడి వాటిని అమలు చేయాలి. దేశంలో, ముఖ్యంగా యువతలో నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలి” అని విజ్ఞప్తి చేశారు. ఈ సంస్కరణలు పరీక్షలకే పరిమితం కాకుండా మొత్తం విద్యావ్యవస్థలోనూ మార్పులకు దారితీయాలని ఆకాంక్షించారు.
- Posted on
- By Posts Admin
ేశ జాతీయ గేయమైన వందేమాతరాన్ని అవమానించడం లేదా దాని ఆలాపనకు అడ్డు తగలడం ఇకపై చట్టరీత్యా నేరంగా మారుతుంది. ఈ మేరకు ఉద్దేశించిన కీలకమైన ‘జాతీయ గౌరవ పరిరక్షణ (సవరణ) బిల్లు, 2026’కు లోక్సభ గురువారం అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైన నిరసనల మధ్యే సభలో మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లు పాస్ అయింది. అంతకుముందు రోజు ఈ బిల్లు ఎగువసభ అయిన రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం విశేషం.
- Posted on
- By Posts Admin
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ దేశంలో అడుగు పెట్టిన వెంటనే అరెస్టు చేస్తామని అక్కడి న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ తెలిపారు. మరణశిక్ష పడిన ఆమెకు నేరుగా కోర్టులో లొంగిపోయే అవకాశం కూడా దక్కకపోవచ్చని చెప్పారు. ఆలోపే ఆమెను అరెస్టు చేస్తారన్నారు. చట్టం కల్పించిన అధికారాన్ని తాము వినియోగిస్తామని పేర్కొన్నారు. “హసీనాకు తిరిగి వచ్చే హక్కు ఉంది. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టాన్ని ఉల్లంఘించేలా మేం ఏమీ చేయబోము” అని పేర్కొన్నారు.
- Posted on
- By Posts Admin
ఇటీవల లోక్ సభలో పరీక్షల సంస్కరణల కమిటీపై మాట్లాడుతున్నప్పుడు.. మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటిని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ‘గోమూత్ర నిపుణుడు’ అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈక్రమంలో 215 మంది విద్యావేత్తలు తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఆమె వ్యాఖ్యలపై లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకరి అభిప్రాయాల్లోని సారాంశాన్ని గుర్తించకుండా.. కేవలం ఒక ముద్ర వేసి కొట్టిపారేయడం సరికాదని పేర్కొన్నారు. ఇది శాస్త్రీయ దృక్పథాన్ని […]
- Posted on
- By Posts Admin
రష్యా ఉక్రెయిన్పై రాత్రి క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 8 మంది మరణించగా, పలువురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకారం, తూర్పు డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో ఒక కుటుంబం మొత్తం ఐదుగురు (ముగ్గురు పిల్లలతో సహా) ఇంట్లోనే మరణించారు. మరో ఇద్దరు పిల్లలను శిథిలాల నుంచి సజీవంగా బయటకు తీశారు. “ఇది సాధారణ ఇల్లు. బాలిస్టిక్ క్షిపణి దాడితో పూర్తిగా నాశనమైంది” అని జెలెన్స్కీ సామాజిక […]
- Posted on
- By Posts Admin
రాబోయే 24 గంటల్లో వాయుగుండం విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాయుగుండం ప్రభావంతో రేపు (శుక్రవారం) మన్యం, అల్లూరి, పోలవరం,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం […]
- Posted on
- By sagar.mbr
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్ స్పెక్టర్ యు. శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక వివాహిత మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని లైంగికంగా వేధించడం, బెదిరింపులకు గురిచేయడం, డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అధికారులను ప్రాథమికంగా వేకెన్సీ రిజర్వ్ (VR)కు పంపడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, ఈ కేసులోని తీవ్రతను పరిగణనలోకి తీసుకుని శ్రీనివాసులు రెడ్డిని నేరుగా సస్పెండ్ […]
- Posted on
- By sagar.mbr
- Business240
- District30
- Entertainment687
- General14626
- Health74
- Politics1841
- Sports509
- Technology296
- Uncategorized2
- World1381
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District