loader
iqonic-blog

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆకివీడు సమీపంలో రామాలయం పునర్ నిర్మాణం విషయంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రదర్శిస్తున్న పట్టుదలకు హైకోర్టులో షాక్ తప్పలేదు. రామాలయం పునర్ నిర్మాణం కోసం గొంతెనమ్మ గుడిని అర్ధరాత్రి కూల్చేసిన వ్యవహారంలో స్థానికులు దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకరించింది. ప్రభుత్వ స్థలాలలో ఎటువంటి మతపరమైన నిర్మాణాలు చేపట్టకూడదు అని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్న నూతనంగా గుడి నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారన్న పిటిషన్ […]

iqonic-blog

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 70 రోజులకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. భయంతో ప్రజలు అవసరం కంటే ఎక్కువగా పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేయడం వల్లే  స్టాక్ అయిపోయినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. పెట్రోల్ బంకులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టినప్పటికీ, రోజువారీ అమ్మకాల కంటే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నట్లు మానిటరింగ్‌లో తెలుస్తోందని స్టీఫెన్ రవీంద్ర […]

iqonic-blog

ఏపీలోని పలు జిల్లాల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. దీంతో వాహనదారులు పెట్రోల్‌ బంకుల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో నిబంధనలు పాటించని మూడు పెట్రోల్ బంకుల్ని కలెక్టర్ కృతికా శుక్లా సీజ్ చేశారు. నరసరావుపేట శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలోని తిరుమల ఫిల్లింగ్ స్టేషన్‌, చిలకలూరిపేటలోని జనతా ఫిల్లింగ్ స్టేషన్‌పై చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

iqonic-blog

రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025కు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.  13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్ల ప్రాతిపదికన ఉద్యోగుల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి జీఏడీ మార్గదర్శకాలు విడుదల చేస్తే.. అన్ని విభాగాలు బదిలీలు, సర్దుబాటు, పదోన్నతులకు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే అన్ని శాఖలు.. ఉద్యోగుల సీనియారిటీ, పని చేస్తున్న జిల్లా తదితర వివరాలన్నీ ఆన్ లైన్ […]

iqonic-blog

విశాఖపట్నం వేదికగా భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఒక మహా విప్లవానికి శ్రీకారం చుట్టిందని అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ ప్రకటించారు. 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ దేశంలోనే అతిపెద్దదని, ఇది భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 1.3 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం ఉండగా, ఒక్క విశాఖలోనే 1 గిగావాట్ ఏర్పాటు చేయడం […]

iqonic-blog

సిక్కిం రాష్ట్ర ఆవిర్భావించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. సిక్కిం అభివృద్ధిని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి మళ్లీ పుంజుకుందని అన్నారు. మతం, రాజకీయాల పేరుతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో హిమాలయ రాష్ట్రమైన సిక్కిం జాతి ఐక్యతను సగర్వంగా చాటిచెబుతోందని ప్రధాని  అన్నారు. ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తిని సిక్కిం అద్భుతంగా ప్రతిబింబిస్తోందని […]

iqonic-blog

చిత్తూరు జిల్లా వి.కోటలో జర్నలిస్ట్‌ దారుణ హత్య  ప్రముఖ ఛానల్ ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను లక్ష్యంగా చేసుకుని కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు.స్థానికంగా జర్నలిస్టుగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి కొన్ని సున్నితమైన అంశాలపై రిపోర్టింగ్ చేశారన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వి. కోటకు చెందిన రౌడీ షీటర్ తమీమ్‌ను […]

iqonic-blog

కరీంనగర్ జిల్లా చింతకుంట గాంధీనగర్‌లో విషాదం నిండిన వేళ ఇంటి యజమాని అమానుషంగా వ్యవహరించారు. శ్రీకాంత్ అనే ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకపోవడంతో కుటుంబ సభ్యులు శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే శ్రీకాంత్ మరణానంతరం కూడా అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీకాంత్ తల్లిని ఇంటి యజమాని ఇంట్లోకి రావడానికి అనుమతివ్వకపోవడంతో స్మశానంలోనే గత 7రోజులుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇరుగు,పొరుగు వాళ్లను దూరం పెట్టడం అత్యంత హేయమైన సంఘటనగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON