సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లోని భూములపై రెండోరోజూ అధికారులు సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వ భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల భూములపై ఆరా తీశారు. ఆ సర్వేనంబర్ లో ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉందో శాటిలైట్ సర్వే చేస్తున్నారు. సర్వేనంబర్లు, గతంలో ఉన్న రైతుల పేర్ల వివరాలను సైతం సేకరిస్తున్నారు. ఈ వివరాలను మర్కూక్ రెవెన్యూ అధికారులు నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు.ఎర్రవల్లి, వెంకటాపూర్, […]
- Posted on
- By Admin
నాగార్జునసాగర్ బీసీ గురుకుల బాలుర పాఠశాల నిరంతర నిర్లక్ష్యానికి, పర్యవేక్షణా లోపానికి మరోసారి నిదర్శనంగా నిలిచింది. శుక్రవారం పాఠశాల హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి 6వ తరగతి విద్యార్థి నరేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. వరుస ఘటనలు జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, ప్రమాదాలను బయటకు రాకుండా […]
- Posted on
- By Admin
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ (King) చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ ఫొటోలు నెట్టింట లీకై సంచలనం సృష్టిస్తున్నాయి. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో, సిద్ధార్థ్ ఆనంద్ పర్యవేక్షణలో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్కు సంబంధించిన స్టిల్స్ లీక్ కావడం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
- Posted on
- By Admin
విద్యాలయాల ఏర్పాటును వ్యతిరేకించడంపై మరోసారి ఆలోచించాలని సుప్రీంకోర్టు గురువారం సూచించింది. తమిళనాడులో హిందీని పూర్తిగా మినహాయించలేమని, ఢిల్లీలో ఉన్నవారికి ప్రజలు దూరమవ్వకూడదని కోర్టు అభిప్రాయపడింది. తమిళనాడు గడ్డపై హిందీ బోధనను అనుమతించమనే “వైఖరి”ని ఆ రాష్ట్రం మార్చుకోవాలని జస్టిస్ నాగరత్న అన్నారు. అంతేకాకుండా, భాషా పరమైన అంశంపై కేంద్రంతో తమిళనాడు చర్చలు జరపాలని ఆమె పేర్కొన్నారు. చెన్నై ప్రజలు ఢిల్లీకి, అలాగే ఢిల్లీ వారు చెన్నైకి దూరమవ్వకూడదు,” అని కోర్టు వ్యాఖ్యానించినట్లు ‘బార్ అండ్ బెంచ్’ నివేదించింది.
- Posted on
- By Admin
22ఏ సమస్యల ఫాస్ట్రాక్ పరిష్కారానికి హైలెవల్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముగ్గురు అధికారులతో ఈ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఛైర్మన్ సీసీఎల్ఎ కమిషనర్ ఉంటారు. ఇందులో సభ్యులుగా లా సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఉంటారు. 118 జీవో బాధితులకు ఉపశమనం కలిగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- Posted on
- By Admin
దేశవ్యాప్తంగా గంటల తరబడి పవర్ కట్లతో బంగ్లాదేశ్ అంధకారంలో కూరుకుపోయింది. తమ విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 44 శాతానికి పైగా కేవలం సహజ వాయువు పైనే ఆధారపడటం ఈ పరిస్థితికి ప్రధాన కారణమైంది. తగినంత విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో సరుకు కొనుగోలు చేయలేక, స్థానిక ఉత్పత్తి పడిపోయి విద్యుత్ ప్లాంట్లు మూతపడే స్థాయికి చేరుకున్నాయి. ప్రధాన ఆసుపత్రులలో అత్యవసర వైద్య సేవలు, ఐసియులు, శస్త్రచికిత్సలకు విద్యుత్ లేక రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి.
- Posted on
- By Admin
నిజామాబాద్లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్యకు పాల్పడింది తానేనంటూ సంతోష్ అనే వ్యక్తి పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. నా భర్త చేసిన పని తప్పో, ఒప్పో ప్రజలే చెప్పాలని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ఇద్దరు చిన్న పిల్లలను వదిలి తన భర్త జైలుకు వెళ్లడం ఎంతో బాధగా ఉందని, అయితే తన చెల్లెలు వైష్ణవిని హత్య చేసిన వ్యక్తి చనిపోయాడన్న తృప్తి మాత్రం మిగిలిందని అతని భార్య ఒక భావోద్వేగ వీడియోను విడుదల […]
- Posted on
- By Admin
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగుల కారు తాడికల్ శివారులోని జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని తీవ్ర వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి మృతదేహాలు రోడ్డు పై చెల్లా చెదురుగా పడిపోగా కారు నడుపుతున్న వ్యక్తి మృతదేహం కారులోనే […]
- Posted on
- By Admin
యాపిల్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ అధికారిక విక్రయాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. దీంతో బెంగళూరులోని మాల్ ఆఫ్ ఆసియాలో ఉన్న ‘ఇమాజిన్’ యాపిల్ ప్రీమియం రీసెలర్ స్టోర్ కొనుగోలుదారులు భారీగా తరలివచ్చారు. సరికొత్త ఐఫోన్ వర్షన్లను అందరికంటే ముందే చేజిక్కించుకోవాలనే ఉత్సాహంతో యాపిల్ ప్రేమికులు తెల్లవారుజాము నుంచే పొడవైన క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
- Posted on
- By Admin
తీవ్ర వర్షాభావం వినాయక చవితి వేడుకలపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నిమజ్జనానికి సరిపడా నీరు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువుల్లో చుక్క నీరు లేకపోవడంతో, విగ్రహాలను నిమజ్జనం చేయలేక అలాగే వదిలేయాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహాలను నిమజ్జనం చేయలేక చెరువుల గట్ల వద్దే వదిలివెళ్లడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. సాగునీటికే దిక్కులేని ఇటువంటి క్లిష్ట సమయంలో POP విగ్రహాల కంటే మట్టి విగ్రహాలను […]
- Posted on
- By Admin
- Business269
- District30
- Entertainment738
- General16358
- Health81
- Politics2027
- Sports541
- Technology308
- Uncategorized2
- World1518
Recent Posts
- ఎర్రవల్లిలో రెండోరోజూ కొనసాగుతున్న భూముల సర్వే
- గురుకులంలో మరో ప్రమాదం.. హస్టల్ రెండో అంతస్తు నుంచి కిందపడిన విద్యార్థి
- షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమా సెట్స్ నుంచి ఫొటోలు లీక్.. నెట్టింట వైరల్!
- ‘మీ దృక్పథాన్ని మార్చుకోండి’: హిందీపై తమిళనాడు వ్యతిరేకతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
- 22ఏ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District