loader
iqonic-blog

భారత టీ20 జట్టులో ఊహించని మార్పు చోటు చేసుకుంది. జూలై 23 నుండి 26 వరకు జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సంజూ శాంసన్ను రీప్లేస్ చేస్తూ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లోనే సంజూను పక్కన పెట్టి వైభవ్ కు తుది జట్టులో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా జింబాబ్వే సిరీస్ నుంచి కూడా సంజూను పూర్తిగా తొలగించి, ఆ స్థానాన్ని […]

iqonic-blog

తెలంగాణలో 3.10 కోట్ల (91.85 శాతం) ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ’ (SIR) పై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ రేపటితో పూర్తి చేయాలన్నారు. పూర్తి చేసిన వాటిని డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. అతి తక్కువగా హైదరాబాద్లో 71.4 శాతం, మేడ్చల్ మల్కాజిగిరిలో 73.12 శాతం […]

iqonic-blog

యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు కోర్టును కోరారు. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పది రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టును పోలీసులు కోరారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో రావణ్ ఉన్నాడు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్ పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని (ఉపా) […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, నియామకాలపై నిషేధాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై తేదీ ఖరారైంది. జులై 13 నుంచి ఉద్యోగాల సృష్టి, అప్‌గ్రేడేషన్‌పై నిషేధం అమలు చేయనుంది. బదిలీలు, డిప్యుటేషన్, ప్రమోషన్లతో పాటుగా కొత్త నియామకాలపై నిషేధం విధించింది. ఈ నిషేధం స్థానిక కేడర్ల కేటాయింపు పూర్తయ్యే వరకు కొనసాగనుంది. రాష్ట్రపతి ఉత్తర్వు-2025 అమలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

iqonic-blog

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో డిఎస్పి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు రోజుల క్రితం భీమ్‌రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలు మరియు ఇతర అనుబంధ ప్రాంతాల్లో ఎసిబి అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన ఆదాయానికి మించిన అక్రమాస్తులను గుర్తించినట్లు ఎసిబి వెల్లడించింది.

iqonic-blog

మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2.1 శాతం ఈ ఉద్యోగాల కోతలో ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగం నుంచి ఎక్కువ మంది ఉంటారు. అలాగే నాలుగు గేమింగ్ స్టూడియోలు కూడా మైక్రోసాఫ్ట్ నుంచి విడిపోతాయి. మైక్రోసాఫ్ట్ తెలిపిన ప్రకారం, కంపెనీ పనితీరును కొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ ఉద్యోగాల కోత జరుగుతోంది.

iqonic-blog

రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి టికి సరిగ్గా నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. పాప అదృశ్యమైన రోజు సీహెచ్ అగ్రహారం ప్రాంతంలో ఒక కియా కారు అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు తాజాగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అదే కారు నర్సీపట్నం సమీపంలో జ్ఞానేశ్వరి తాతతో పాటు ఇతర బంధువులను కూడా బలంగా ఢీకొట్టినట్లు స్పష్టమైన సమాచారం బయటకు రావడం సంచలనంగా మారింది. దీంతో పాప కిడ్నాప్‌కు, ఆ ప్రమాదానికి ఏమైనా నేరుగా సంబంధం ఉందా […]

iqonic-blog

మణిపుర్ లో అనుమానిత మిలిటెంట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఉబ్రూల్ జిల్లాలో సైనికుల కాన్వాయ్ పై మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒకరు వారెంట్ ఆఫీసర్ కాగా.. మరొకరు డ్రైవర్ గా గుర్తించారు. జవాన్లు అస్సాం రైఫిల్స్ బెటాలియన్ ప్రధాన కార్యాలయానికి తిరిగివెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

iqonic-blog

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులను పరిశీలించడానికి కమిషన్ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించింది. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా లేని 569 దరఖాస్తులను గుర్తించింది. రూల్స్‌ బ్రేక్ చేసిన వారి ఫారాలన్నింటినీ తిరస్కరించింది. ఏఐ (AI) సహాయంతో, ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించడం, నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తును నింపడం వంటి కేసులను గుర్తించారు. ధృవీకరణ పూర్తైన తర్వాత, అటువంటి దరఖాస్తులన్నింటినీ […]

iqonic-blog

నిజామాబాద్ న్యాల్కల్‌కు చెందిన ప్రశాంత్ కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అతని భార్య సంధ్య, అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ప్రశాంత్ గల్ఫ్ నుండి తిరిగి రావడంతో సంధ్య తన ప్రియుడు, భర్త ప్రశాంత్‌కు మందు తాగించి భవనంపై నుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన భర్తకు ఎవరూ లేని సమయం చూసి బాత్రూమ్ క్లీనర్‌గా వాడే హార్పిక్ లిక్విడ్‌ను సిరంజి ద్వారా అతని నరాల్లోకి ఎక్కించింది.ప్రశాంత్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON