భారతీరాజా తమిళనాడు లోని తేని జిల్లా లో ఉన్న తేని అనే పట్టణంలో 1941 జులై 17 పెరియమాయ, కరుతమ్మాల్ దంపతులకు చిన్నసామిగా జన్మించారు భారతీరాజా అనగానే మనకు గుర్తొచ్చేది వాస్తవికత. 1977లో తమిళంలో ’16 వయాతినిలే’ చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40కి పైగా చిత్రాలను తెరకెక్కించి ఎందరో నూతన దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. కేవలం మెగాఫోన్ పట్టడమే కాదు.. నటుడిగానూ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. […]
- Posted on
- By sagar.mbr
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ- 2026 పునఃపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను NTA గురువారం రాత్రి ప్రకటించింది. విద్యార్థులు ఈ కింది లింక్ పై క్లిక్ చేసి తమ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా స్కోరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాదాపు 20లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా.. 11.21 లక్షల మంది అడ్మిషన్లకు అర్హత సాధించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 66 నగరాల నుంచి 138మంది […]
- Posted on
- By sagar.mbr
గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ క్రీడాకారులకు తెలంగాణ టీ20 మంచి అవకాశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీజీ 20 లీగ్ తొలి సీజన్ విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిలిచిన విషయం తెలిసిందే. జట్టు ఆటగాళ్లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రత్యేకంగా స్పోర్ట్స్ పాలసీనే తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించే క్రీడాకారులకు భారీగా నగదు ప్రోత్సాహకంతో పాటు డీఎస్పీ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్లు వివరించారు.
- Posted on
- By sagar.mbr
దేశంలో కొన్నాళ్లపాటు ఉన్న కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. అక్కడక్కడా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. కానీ ఏపీలో మాత్రం వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన 20 రోజుల్లో రాష్ట్రంలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా కడపలో 8 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూశాయి.
- Posted on
- By sagar.mbr
రాష్ట్రంలో కొనసాగుతున్న SIR ప్రక్రియను మరో పది రోజులు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్వోలకు అందించే గడువును ఆగస్టు 3 వరకు పెంచింది. మునుపటి షెడ్యూల్ ప్రకారం ఈ గడువు జులై 24 వరకు మాత్రమే ఉంది.ఆగస్టు 3న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతారు. ముసాయిదా జాబితాను ఆగస్టు 10న ప్రకటిస్తారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారు, చిరునామా మార్పుల కోసం ఫారం-6, ఫారం-8లు ఆగస్టు 10 తర్వాత […]
- Posted on
- By sagar.mbr
అమరావతి రాజధానిలో జగన్నాథుడి రథయాత్రను సీఎం చంద్రబాబు ఇవాళ అట్టహాసంగా ప్రారంభించారు. రాజధానిలోని వెంకటపాలెం నుంచి రథయాత్రను సీఎం ప్రారంభించారు. పూరీ క్షేత్రంలో నిర్వహించే సంప్రదాయ క్రతువులను అనుసరిస్తూ జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో కూడిన రథం ముందు చంద్రబాబు బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేసి స్వామివారి రథ యాత్రను తాడుతో లాగి ప్రారంభించారు. పూరీ రథ యాత్రను అమరావతిలో తొలిసారి నిర్వహించటంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ప్రతీ ఏటా జగన్నాథ రథ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని […]
- Posted on
- By sagar.mbr
ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ గల్లా జయదేవ్కు ఆంధ్రప్రదేశ్ క్షమాపణ చెబుతోందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గ్రూప్ గిగా కారిడార్లో స్థాపించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ కీర్తిని భారతదేశమే గాకుండా ప్రపంచవ్యాప్తంగా చాటిందని పేర్కొన్నారు. అమర రాజా గ్రూప్ను గత ప్రభుత్వం వేధింపులు వేధింపులకు గురిచేయకుండా ఉండాల్సిందని అన్నారు. అమర రాజా గ్రూప్కు ఏపీ తలుపులు తెరిచే […]
- Posted on
- By sagar.mbr
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో 19 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ కు ప్రజామద్దతు పెరుగుతోంది. సోనమ్ వాంగ్ చుక్ వద్దకు ఇవాళ సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో పాటు పలువురు ప్రముఖులు వచ్చి సంఘీభావం తెలిపారు. మరోవైపు ఇప్పటివరకూ సోనమ్ నిరాహారదీక్షపై మౌనంగా ఉన్న బాలీవుడ్ […]
- Posted on
- By sagar.mbr
ఒడిశా లోని పూరీలో గురువారం జరిగిన జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా ఏర్పడిన తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పూరీలోని మారిచికుండ్ కూడలి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. భక్తులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన తాళ్ల బారికేడ్ కూలిపోవడం, కొందరు భక్తులు పట్టుతప్పి కింద పడిపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. సుమారు 100 మంది ఒకేచోట పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. వారిలో నలుగురైదుగురి పరిస్థితి […]
- Posted on
- By sagar.mbr
‘రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం. వాటి కోసం గళం విప్పండి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ చూసినా స్కాములే’అని, దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ‘అమరావతిలో పూలింగ్కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు’అని వైసీపీ అధినేత […]
- Posted on
- By sagar.mbr
- Business240
- District30
- Entertainment681
- General14403
- Health73
- Politics1828
- Sports498
- Technology294
- Uncategorized2
- World1367
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District