ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్కు శనివారం అద్భుత ఆరంభం కాబోతోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం ఈ హై వోల్టేజ్ పోరుకు వేదికగా సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్తో టోర్నీకి ఉత్సాహభరితమైన ప్రారంభం లభించనుంది.
- Posted on
- By Admin
లడఖ్లో ఘోర ప్రమాదం జరిగింది. హిమపాతం సంభవించడంతో ఏడుగురు మరణించారు. జోజిలా పాస్లోని జీరో పాయింట్ వద్ద ఈ ఘటన జరిగింది. మరికొందరు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ మంచు కింద ఐదు వాహనాలు కూరుకుపోవడంతో రిస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు.అకస్మాత్తుగా, తీవ్రంగా సంభవించిన ఈ హిమపాతం అనేక వాహనాలను కబళించింది.
- Posted on
- By Admin
నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి అరెస్టయ్యారు. నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. అదేవిధంగా దేశ మాజీ హోంశాఖ మంత్రి రమేశ్ లేఖక్ను కూడా అరెస్టు చేశారు. గతేడాది జెన్జీ నిరసనలను హింసాత్మకంగా అణచివేశారనే ఆరోపణలపై ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
- Posted on
- By Admin
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతికారమా అన్నట్టు సౌదీ అరేబియాలోని కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద అటాక్ జరిగింది. ఈ తెల్లవారుజామున జరిగిన ఈ డ్రోన్ దాడిలో పది మంది అమెరికా సేవా సభ్యులు గాయపడ్డారు. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులే ఈ దాడికి పాల్పడి. ఈ దాడిలో రెండు ‘వన్-వే అటాక్’ డ్రోన్లను ఉపయోగించినట్టు సమాచారం
- Posted on
- By Admin
పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడటంలో మెటా (ఫేస్బుక్ మాతృ సంస్థ) విఫలమైందని అమెరికాలోని న్యూ మెక్సికో జ్యూరీ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అశ్లీల వీడియోలు, ఫొటోలు, అక్రమ చర్యలకు ప్రేరేపణ, మానవ అక్రమ రవాణా లాంటి ప్రమాదాల నుంచి పిల్లలను రక్షించడంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ విఫలమయ్యాయని జ్యూరీ అభిప్రాయపడింది. ఈ కారణంగా మెటాకు రూ.3,161 కోట్ల భారీ జరిమానా విధించింది.మరో కేసులో కేజీఎం అనే యువతి కుంగుబాటు, ఆందోళనకు మెటా, గూగుల్ను కాలిఫోర్నియా జ్యూరీ బాధ్యులుగా […]
- Posted on
- By Admin
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంపై శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్న కవిత… ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కొత్తగా ఓ రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఏప్రిల్ 25 ఉదయం 10 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని చెప్పిన కవిత… అదే ముహూర్తానికి తన […]
- Posted on
- By Admin
బెజవాడ ఉగ్ర లింకుల కేసులో పోలీసులు పాట్నాకు చెందిన షాద్మాన్ దిల్
- Posted on
- By Admin
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. కానీ.. ఆయన అనుచరులు, పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. వాహనాలపై రాళ్లు పడడంతో అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో హుటాహుటిన గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. కొంత మంది క్రిస్టియన్ సంఘాలకు చెందిన వారు.. నిరసన వ్యక్తం చేశారు. తమ వర్గాన్ని కించపరుస్తున్నారని.. దూషి స్తున్నారని ఆరోపిస్తూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
- Posted on
- By Admin
- Business206
- District27
- Entertainment598
- General10812
- Health60
- Politics1509
- Sports394
- Technology258
- Uncategorized2
- World1139
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District

