2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులను ప్రకటించింది. 17 మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి | బ్యాడ్మింటన్: ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ | బాక్సింగ్: నరేందర్ బెర్వాల్ | చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశముఖ్ | పారా షూటింగ్: ధనుష్ శ్రీకాంత్, రుద్రాంశ ఖండేల్వాల్ | హాకీ: లాలెమ్సియామి, రాజ్కుమార్ పాల్ | కబడ్డీ: సుర్జీత్, పూజ,పారా […]
- Posted on
- By Admin
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అడియాలా జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో హుటాహుటిన షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ భద్రత నడుమ, ఎవరికీ కనిపించకుండా ఇమ్రాన్ను జైలు అధికారులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై పీటీఐ మద్దతు దారులు, సాధారణ ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. ఆసుపత్రికి వెళ్లేలా అనుమతించాలని మే నెల నుంచి ఇస్లామాబాద్ హై కోర్టును ఇమ్రాన్ ఖాన్ […]
- Posted on
- By Admin
నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో తెలుగు బోధిస్తున్న భాస్కర్ అనే ఉపాధ్యాయుడు కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడనే వార్త తీవ్ర ఆగ్రహజ్వాలలకు దారితీసింది. లెక్చరర్ భాస్కర్ వేధింపులు తాళలేక విద్యార్థినులు కళాశాల గేటు ముందు బైఠాయించి పెద్దెత్తున ఆందోళనకు దిగారు. ఆందోళన జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన లెక్చరర్ భాస్కర్ను చూసిన విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు. పదేపదే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న ఆ కీచక […]
- Posted on
- By Admin
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ బీసీలకు భారీ శుభవార్త చెప్పింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, అర్బన్ ప్రాంతాల్లో 33.13 శాతంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మేయర్లకు ప్రత్యక్ష విధానంలోనే ఎన్నిక జరగనుంది. ఇకపై డిప్యూటీ మేయర్, ఛైర్మన్లుగా ఒకరే ఉండాలని ప్రతిపాదించింది. త్వరలోనే స్థానిక ఎన్నికలకు సంబంధించి తేదీలు ఖరారు కాబోతున్నాయి.
- Posted on
- By Admin
విశాఖపట్నం షీలానగర్ నుంచి పోర్టుకు వెళ్లే మార్గంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కోసం అక్కడ వేసిన మట్టికుప్ప నుంచి మూడు డెడ్ బాడీలు బయటపడటంతో స్థానిక ప్రజలు, కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ మృతదేహాలు ఎవరివి, హత్య చేసి ఇక్కడ మట్టిలో పూడ్చిపెట్టారా లేక మరేదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో, రోడ్డు పనుల కోసం మట్టిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. అనే వివరాలను కూడా […]
- Posted on
- By Admin
పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో జులై 2న తన కుమారుడు జగదీశెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాధిక్ హత్య చేశాడని పేర్కొన్నారు. “సాధిక్ ఖాన్ నన్ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేశాడు. నా భర్తను సాధిక్ హత్య చేశాడు.నా ఆస్తి, ఫోన్, లాకర్ వివరాలు తీసుకున్నాడు. మతం మారాలని, నా కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడు. సాధిక్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాం” అని […]
- Posted on
- By Posts Admin
నర్సంపేటలో అర్దరాత్రి దొంగ చాటుగా కాంగ్రెస్ సర్కార్ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడంతో సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న విగ్రహం వద్ద రోదిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.అభిమానంతో ఒక వ్యక్తి ప్రైవేట్ స్థలంలో చిన్న విగ్రహం ఏర్పాటు చేశాడు.ఈరోజు దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ విగ్రహాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు.రాత్రి 3 గంటలకు.. 1500 మంది పోలీసుల పహారా మధ్య దొంగచాటుగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- Posted on
- By Posts Admin
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై మంత్రి వర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు 24.15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించిన బిల్లు కూడా […]
- Posted on
- By Posts Admin
ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఓ నటిని ముందు వరుసలో కూర్చోబెట్టి, ఆమెకు పలుమార్లు సెల్యూట్ చేయడం సముచితం కాదంటూ డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’ విమర్శించింది. విజయ్ చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది. ‘స్వాతంత్ర్య దినోత్సవం నాడు ముఖ్యమంత్రి విజయ్ హుందాతనం గాలిలో కలిసిపోయింది. ఏమాత్రం సిగ్గు, సంకోచం లేకుండా ఆయన ఒక నటిని ముందు వరుసలో కూర్చోబెట్టారు. పదేపదే ఒకరికొకరు వందనాలు చేసుకున్నారు. ఆయనకు ఓటు వేసిన వారు సైతం ఈ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయారు’ అని ‘మురసోలి’ […]
- Posted on
- By Posts Admin
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ రోడ్డులోని ఎన్ఎస్బీ కార్ డెక్కర్లో సిబ్బంది వెల్డింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ కారుకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో సిబ్బంది బయటకు వచ్చేశారు. మూడు కార్లకు మంటలు వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆరుగురు సీఐలు, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం […]
- Posted on
- By Posts Admin
- Business253
- District30
- Entertainment705
- General15295
- Health77
- Politics1912
- Sports520
- Technology300
- Uncategorized2
- World1432
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District