ఘట్టమనేని మహేశ్ బాబు (1975 ఆగస్టు 9) తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా ఉత్తమ నటుడు పురస్కారం కింద నంది అవార్డును అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, […]
- Posted on
- By Admin
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్న శిరోమణి అకాలీదళ్ (సాద్) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం సంచలన ప్రకటన చేశారు. కేంద్రం తీసుకురానున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తుందని ప్రకటించారు. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా న్యాయబద్ధంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని తమ పార్టీ కోరుకుంటున్నట్టు చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రతిపాదనను తాము […]
- Posted on
- By Admin
పోలవరం జిల్లా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సదుపాయం లేక, మెరుగైన వైద్యశాలకు వెళ్లేందుకు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బాలిక మృతి చెందింది. పెదసీతనపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి సొడి లశ్య.. సెలెబ్రల్ మలేరియాతో చనిపోయింది. 100 పడకల అసూపత్రిగా అప్ గ్రేడ్ అయినా సరైన వసతులు, వైద్య సదుపాయం అందుబాటులో లేక ఇప్పటికీ మెరుగైన వైద్యం లభించడం లేదు. ప్రభుత్వ అంబులెన్స్ లు అందుబాటులో లేకపోవడంతో చింతూరు ఐటిడిఎ ఎదుట ఆందోళన […]
- Posted on
- By Admin
యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’. ఆగస్టు 26న భారీ స్థాయిలో 40కు పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ విడుదల చేశార. ఇందులో యశ్ పవర్ఫుల్ పాత్రలో యాక్షన్తో అదరగొట్టారు. ‘టాక్సిక్’లో ఈ యశ్తో పాటు తారా సుతారియా, నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు. ట్రైలర్ రిలీజ్తో అంచనాలు రెట్టింపయ్యాయి.
- Posted on
- By Admin
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం, అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి అయిన జార్జ్ మెస్సీ అనారోగ్యంతో పోరాడుతూ 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అర్జెంటీనాలోని రోసారియోలో ఉన్న ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జార్జ్ మెస్సీ మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జార్జ్ మెస్సీ,మెస్సీకి అన్ని విధాలుగా మార్గనిర్దేశం చేశారు.లియోనెల్ మెస్సీ చిన్న తనం నుంచి ఆయన తండ్రి ఫుట్ బాల్ వైపు రాణించేలా ప్రొత్సాహం […]
- Posted on
- By Admin
కృష్ణా జిల్లా విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు చేత బలవంతంగా రాజీనామా చేయించడం వెనుక నారా లోకేష్ ధనదాహం, అధికార మదం స్పష్టంగా కనిపిస్తోందని లోకేష్ ఆదేశాలతో మంత్రులు రంగంలోకి దిగి, ఆంజనేయులుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను జైలుకు పంపుతామని బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. బెదిరింపుల కారణంగా ఆంజనేయులు గుండెపోటుకు గురై ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుండగా, మంత్రులు నేరుగా ఆసుపత్రికే వెళ్లి బెదిరించి రాజీనామా లేఖపై సంతకం చేయించుకోవడం దారుణమని మాజీ […]
- Posted on
- By Admin
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధిస్తారనే చర్చల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని క్లారిటీ ఇచ్చింది. వ్యాపారులపై కూడా ఎలాంటి భారం ఉండబోదని స్పష్టం చేసింది. ఇన్నిరోజులు ఉచితంగా ఉన్న యూపీఐ లావాదేవీలపై ఇక నుంచి ఛార్జీలు వసూలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో యూపీఐ యూజర్స్ లో అనుమానాలు నెలకొంది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు విధిస్తారనే ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది.
- Posted on
- By Admin
మహారాష్ట్రలోని ముంబై థానెలోని ఒక స్కూల్ క్లాస్రూమ్లో స్కూల్ యూనిఫామ్ ధరించిన ఒక విద్యార్థి డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ప్రస్తుతం దుమారం రాజుకుంది. ఈ వీడియో ఇటీవల జరిగిందా..?..లేదా ఎప్పుడు తీశారన్నదిమాత్రం క్లారిటీలేదు. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. వీడియోలో కనిపించిన విద్యార్థి ఎవరు..?..ఆ పాఠశాల ఎక్కడుందని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
- Posted on
- By Admin
దేశంలోని లాయర్లకు సుప్రీం కోర్ట్ కీలక సూచనలు జారీ చేసింది. తమ క్లెయింట్లతో పాటు ప్రత్యర్థి లాయర్లు, వారి క్లెయింట్లతో కూడా గౌరవపూర్వకంగా మెలగాలని స్పష్టం చేసింది. కోర్ట్ ప్రాంగణంలో ఎలాంటి అనుచిత ప్రవర్తనకు పాల్పడినా.. సదరు లాయర్పై రాష్ట్ర బార్ కౌన్సిల్ సహా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా చర్యలు తీసుకోవచ్చని సూచించింది. అడ్వకేట్స్ యాక్ట్- 1961 ప్రకారం, ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం వాంఛనీయం కాదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ […]
- Posted on
- By Admin
ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు చోటుచేసుకున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అక్రమాలపై తక్షణమే సమగ్ర సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు. మెరిట్ మరియు అర్హత కలిగిన ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, భారీగా లంచాలు వసూలు చేసి అనర్హులకు పోస్టులు కట్టబెట్టారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ వెంటనే తన […]
- Posted on
- By Admin
- Business246
- District30
- Entertainment693
- General14932
- Health77
- Politics1869
- Sports514
- Technology298
- Uncategorized2
- World1399
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District