తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ (FRC) చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న కొత్త ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను SIRలో ఓటర్ల ధ్రువీకరణ, పరిశీలన కోసం ఆమోదించలేమని వెల్లడించింది.ముందస్తు క్షేత్రస్థాయి విచారణ, పత్రాల పరిశీలన లేకుండానే రేషన్ కార్డు డేటా ఆధారంగా ఆన్లైన్లో సర్టిఫికెట్ను రెండు రోజుల్లో అందిస్తున్నారని అందువల్ల కుటుంబ ధ్రువీకరణ పత్రంగా పరిగణించలేమని స్పష్టం […]
- Posted on
- By Posts Admin
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకున్న నిరుద్యోగులు అడ్డుకున్నారు. మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? అని నిలదీశారు. మీ మాటలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీడియా కూడా మా సమస్యలను కవర్ చేయడం లేదన్నారు. దీంతో నిరుద్యోగులకు సమాధానం చెప్పలేక కోదండరాం వెనుదిరిగారు.
- Posted on
- By Posts Admin
గుడివాడ వన్ టౌన్ ఎస్సై సత్యనారాయణ కొడాలి నాని ఇంటికి వెళ్లి ఆయన్ను హౌస్ అరెస్టు చేస్తున్నట్లు ఉత్తర్వులు అందించారు. దీంతో కొడాలి నాని డీఎస్సీ నిరసనలకు వెళ్లరని అంతా భావించారు. కొడాలి నాని ర్యాలీ నిర్వహించి మరీ డీఎస్సీ ఆందోళనల్లో పాల్గొన్నారు. దీనికి కారణం స్థానిక ఎస్సై సత్యనారాయణ సహకారమే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఇవాళ ఆయన్ను వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
- Posted on
- By Posts Admin
ఆత్మకథ పుస్తకాలను యువత చదవాలని, ఇతరుల కష్టాల నుంచి వారు నేర్చుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ఇది రీల్స్ యుగం అని, కానీ కేవలం షార్ట్కట్లు నేర్చుకుంటే, జీవితం షార్ట్ అవుతుందని కూడా ఆయన హెచ్చరించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆటోబయోగ్రఫీ ‘ట్రింఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్బు, మై స్ట్రగుల్స్’ అనే బుక్ను ఇవాళ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కోవింద్ పట్టుదలతో చదివి, రాజ్యాంగ హోదాలో అత్యున్నత స్థాయికి చేరుకున్నట్లు ప్రధాని […]
- Posted on
- By Posts Admin
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం వర్షాలకు అల్లాడిపోతుంది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఘట్కోపర్లోని చిరాగ్ నగర్లోని గౌషియా చాల్ వద్ద ఈ కొండచరియ విపత్తు సంభవించింది. వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.శిథిలాల కింద ప్రాణాల ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక బాధితులను గుర్తించే కెమెరాలను ఉపయోగిస్తూ, విస్తృతమైన గాలింపు చర్యలను […]
- Posted on
- By Posts Admin
కొత్తగూడెం సుజాతనగర్ మండలం కొత్త అంజినాపురంలో నర్రా అజయ్ పంట పొలంలో 20 మంది కూలీలు పనులు చేసే క్రమంలో పొలం యజమాని మొక్కలకు పురుగుమందు స్ప్రే చేశాడు. స్ప్రే చేసిన సమయంలో కలుపు తీస్తుండగా వారికి పురుగుమందు స్ప్రే కండ్లు, ముక్కుల్లో పడడతో ఆ వాసనకు వారు అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి బుధవారం తీసుకువచ్చారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రి వైద్యులు […]
- Posted on
- By Posts Admin
ఏపీలో జూనియర్ డాక్టర్ నిరసన రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.
- Posted on
- By Admin
రెండేళ్ల క్రితం మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ మేఘా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భర్తకు తెలియకుండా స్థానిక బస్సు కండక్టర్ తో మేఘా ప్రేమలో పడింది. ఇకవారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని.. భర్తను వదిలేసి కండక్టర్ తో కలిసి రాత్రికి రాత్రే వెళ్లిపోయింది. తొలుత మిస్సింగ్ అని భావించిన అఖిల్.. సీసీటీవీ కెమెరాలో తన ఇంటిముందు నుంచి లగేజీ బ్యాగులతో తన భార్య, కండక్టర్ వెళ్లడాన్ని చూసి తనకు జరిగిన అవమానాన్ని […]
- Posted on
- By Posts Admin
నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వం రాజకీయ వేదికపైకి రాబోతున్నది. బోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ‘ఆజాద్ హింద్ పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతను ప్రధాన బలంగా చేసుకుని నేతాజీ అనుసరించిన సమ్మిళిత, లౌకిక భావజాలంతో ముందుకు సాగుతామని చెప్పారు. 2026 ఏప్రిల్లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీలో చేరారు. అయితే నాలుగు నెలలకే ఆ పార్టీకి రాజీనామా చేశారు.
- Posted on
- By Posts Admin
వారం లోపే ఉత్తర కొరియా బుధవారం తన రెండవ బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించిందని దాని పొరుగు దేశాలు తెలిపాయి. రాబోయే దక్షిణ కొరియా-అమెరికా సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా ఒక దండయాత్ర రిహార్సల్గా భావిస్తోంది, దానికి నిరసనగా ఈ పరీక్ష జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.ఉదయం 6 గంటల ప్రాంతంలో ఉత్తర కొరియా తూర్పు తీరంలోని వోన్సాన్ ప్రాంతం నుండి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి 700 కిలోమీటర్లకు పైగా (435 మైళ్ళు) ప్రయాణించిందని దక్షిణ కొరియా జాయింట్ […]
- Posted on
- By Posts Admin
- Business250
- District30
- Entertainment701
- General15065
- Health77
- Politics1882
- Sports515
- Technology299
- Uncategorized2
- World1411
Recent Posts
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District