రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్లను పునర్వ్యవస్థీకరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 13 జిల్లా పరిషత్ల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్లుగా రూపుదిద్దుకోనున్నాయి. నూతనంగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం ఏపీ ప్రభుత్వం జడ్పీలను మంజూరు చేసింది. ఈ నూతన జడ్పీల నిర్వహణ, పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ ప్రభుత్వం అదనపు పోస్టులను సమకూర్చింది.
- Posted on
- By Admin
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో కుప్టి వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జాతీయ రహదారిపై టమాటా లోడ్తో వెళ్తున్న లారీ, మరో లారీ ఢీకొని బోల్తాపడటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఈ వంతెనకు ఒకవైపు బుంగ పడటంతో రాకపోకలు వన్ వే లో కొనసాగుతుండగా, అదే మార్గంలో ప్రమాదం జరగడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. జాతీయ రహదారిపై ఇరువైపులా దాదాపు 10 కిలోమీటర్ల మేర […]
- Posted on
- By Admin
ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని మసీదు కూల్చివేతపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక వర్తించదా..? అని ప్రశ్నించారు. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు మసీదును కూల్చివేసినట్లు తెలిపారు. మసీదు ఉనికిని నిరూపించే 1911 నాటి రికార్డులు కమిటీ వద్ద ఉన్నాయని ఓవైసీ చెప్పారు. ఏళ్ల తరబడి అక్కడ ప్రార్థనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఆ భూమిపై హక్కు ఎలా కోరుతుందని ఓవైసీ ప్రశ్నించారు.
- Posted on
- By Admin
పశ్చిమగోదావరి జిల్లా తణుకుకి చెందిన నంబూరి శ్రీనివాస్గా అనే వ్యక్తి తన భార్య పద్మిని, కొడుకు,కూతుళ్లు వెంకటేశ్వర్, నిత్యశ్రీతో కలిసి చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్ భార్య పద్మినిని స్థానిక జాలర్లు రక్షించగా.. ఆయనతో పాటు కుమారుడు వెంకటేశ్వర్, కుమార్తె నిత్యశ్రీ గల్లంతయ్యారు. అయితే గత కొన్ని రోజులు ఫ్యామిలీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. ఆకారణంగానే ఆత్మహత్యకు యత్నించిన ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు
- Posted on
- By Admin
సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ భరద్వాజ్ పై ప్రముఖ సింగర్ చిన్మయి భరద్వాజ్ ఒక నేరస్థుడు, దేశ వ్యతిరేకి, హింసాత్మక వ్యక్తి అంటూ తన ఎక్స్ ఖాతాలో నేడు పోస్టు చేశారు. దీనికి కారణం సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనల్లో ఓ బాలిక పాల్గొనగా భరద్వాజ్ సదరు బాలిక తండ్రిపై దాడి చేశాడు. అతడి తల పగలగొట్టి, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల బెదిరింపులకు పాల్పడినందున పోలీసులు భరద్వాజ్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఒక్క […]
- Posted on
- By Admin
రాష్ట్రంలో విద్యారంగ రూపురేఖలను మార్చేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, విద్యాశాఖలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని, తనకు రెండేళ్ల సమయం ఇస్తే అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తానని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. టీచర్ల బదిలీల విషయంలోనూ ఎక్కడా ఎలాంటి లోపాలు, అభ్యంతరాలకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా […]
- Posted on
- By Admin
ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2026’ అందాల పోటీల వేదిక మార్పు వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే దిశగా అడుగులు వేసిన భారత్కు నిర్వాహకులు ఊహించని షాక్ ఇచ్చారు. పోటీల్లో పాల్గొనే మోడళ్ల రక్షణ, వారికి కల్పించాల్సిన ఫైవ్ స్టార్ ఆతిథ్యం, ప్రొడక్షన్ ప్రమాణాల విషయంలో చేసుకున్న ఒప్పందాలను భారత్ పాటించడంలో విఫలమైంది. అందుకే భారత్ నుంచి ఈ ఈవెంట్ మొత్తాన్ని థాయిలాండ్కు […]
- Posted on
- By Admin
కొత్త ప్రపంచ పటం కోసం యూఎన్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఆ కొత్త మ్యాప్లో ఆఫ్రికా ఖండం సైజు పెరగనున్నది. మెర్కేటర్ మ్యాప్లో వాస్తవాని కన్నా ఎక్కువ సైజులో కొన్ని ఖండాలు, దేశాలు ఉన్నాయి. ఈక్వేటార్కు దూరంగా ఉన్న గ్రీన్ల్యాండ్.. మెర్కేటర్ మ్యాప్లో ఆఫ్రికా కన్నా పెద్దగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి గ్రీన్ల్యాండ్ కన్నా ఆఫ్రికా 14 రెట్లు పెద్దది. తీర్మానానికి యురోపియన్ యూనియన్ మద్దతు ఇచ్చింది. మ్యాప్లు మారినా బోర్డర్లు మారవని ఈయూ […]
- Posted on
- By Admin
ఖజాగూడ హిట్ అండ్ రన్ కేసుల నిందితుడిగా ఉన్న ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు 23 ఏళ్ల బి. శివ సందీప్ డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులను కోరారు. ఈ మేరకు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు. మరోవైపు సందీప్ రక్త నమూనాలను పరీక్షించగా ప్రాథమిక పరీక్షలో డ్రగ్స్కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అయితే తుది నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు […]
- Posted on
- By Admin
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గురు పూజోత్సవం సందర్భంగా ‘గురు పరిరక్షణ దీక్ష’ పేరుతో ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. “డీఎస్సీలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. అనర్హులు కూడా టీచర్లు అయ్యారు.. అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?. అనర్హులను ఉద్యోగాల నుండి తప్పించాలి. సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు బయటికి వస్తాయి. మంత్రి లోకేష్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేస్తేనే అన్యాయమైన వారికి న్యాయం జరుగుతుంది […]
- Posted on
- By Admin
- Business260
- District30
- Entertainment726
- General15904
- Health81
- Politics1970
- Sports531
- Technology303
- Uncategorized2
- World1475
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District