loader
iqonic-blog

జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటుచేయడం జరిగింది. 2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు

iqonic-blog

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఈ ఏడాది సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో, ఇప్పటివరకు సుమారు 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.5 లక్షల కోట్లు) టారిఫ్‌లను అమెరికా ప్రభుత్వం దిగుమతిదారులకు తిరిగి చెల్లించింది. మంగళవారం కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక అధికారాల చట్టం కింద విధించిన సుంకాల ద్వారా మొత్తం సుమారు 166 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అందులో దాదాపు 60 శాతం, అంటే సుమారు 100 […]

iqonic-blog

భారత సంతతికి చెందిన గొల్లపూడి సాధన అనే యువతిపై SMలో ఓ యూజర్ దుష్ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. విద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చి.. నిబంధనలు ఉల్లంఘిస్తూ పదేళ్లకు పైగా హ్యూస్టన్లోనే ఉంటోందని సదరు యూజర్ ఆరోపించారు. వీటిని హ్యూస్టన్లోని అమెరికా అటార్నీ తోసిపుచ్చారు. ఆమెపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, ఆమె అమెరికా పౌరురాలేనని స్పష్టం చేశారు. సాధన పై వచ్చిన ఆరోపణలపై ఇండియన్ అమెరికన్ అడ్వకసి కౌన్సిల్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

iqonic-blog

ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులు, యుద్ధ మేఘాల మధ్య ప్రాంతీయ శాంతిభద్రతలతో పాటు భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలను భారత ప్రధాని కార్యాలయం (PMO) అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. దౌత్యపరమైన రహస్యాల దృష్ట్యా సంభాషణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బయటపెట్టకపోయినప్పటికీ, భవిష్యత్తులోనూ ఇద్దరూ నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని అంగీకారానికి […]

iqonic-blog

మోదీ ప్రభుత్వం తాజా పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు యూపీఐ లావాదేవీలను ఉచితంగా ఉంచే చట్టబద్ధమైన హామీని తొలగిస్తుందని, ఉచితంగా ఉన్నందుకు యూపీఐ, రూపేలను విమర్శిస్తూ, వీసా, మాస్టర్‌కార్డ్ వంటి అమెరికన్ చెల్లింపు వేదికలను అవి తరిమివేశాయని ఆరోపించిన అమెరికా వాణిజ్య ప్రతినిధి నివేదిక తర్వాత ఇది జరిగిందన్నారు. తన మంచి స్నేహితుడైన డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ప్రధానమంత్రి యూపీఐని నీరుగార్చి, డిజిటల్ చెల్లింపుల రంగాన్ని అమెరికన్ వ్యాపారాలకు తెరవాలని చూస్తున్నారా అని జైరాం రమేశ్ […]

iqonic-blog

యూపీఐ ఛార్జీలపై వ్యాప్తి చెందుతున్న అబద్ధాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపణలను ట్విట్టర్ వేదికగా నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. ఎండీఆర్ ఛార్జీలు కేవలం వ్యాపారులకు మాత్రమేనని, వినియోగదారులకు రూపాయి కూడా భారం పడదని స్పష్టం చేశారు. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ యాక్ట్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాక NPCI తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. సభను సజావుగా సాగనివ్వకుండా విపక్షాలు పార్లమెంట్‌లో అనవసర రచ్చ చేస్తున్నాయని […]

iqonic-blog

ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ IIMUN నిర్వహించిన కార్యక్రమంలో జెన్ జీ నిరసన వ్యక్తం చేస్తే వారిని దేశద్రోహులుగా చూడకూడదని మోహన్ భగవత్ అన్నారు. వారు కూడా సమాజంలో భాగమేనని, వారితో సంభాషణ ద్వారా వారి ఆలోచనలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఒక తరం మీద నమ్మకం ఉంచాలంటే తాను జెన్ జీని ఎంచుకుంటానని, నేటి యువత గత తరాల కంటే ఎక్కువ నిజాయితీ కలిగి ఉందని పేర్కొన్నారు. సామాజిక వివక్ష కొనసాగినంతకాలం రిజర్వేషన్లు కూడా […]

iqonic-blog

మధ్యశ్రేణికి చెందిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని తెలిపింది. అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్లను విజయవంతంగా అందుకుందని వెల్లడించింది.

iqonic-blog

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) భావన దెబ్బకే కూటమి ప్రభుత్వంలో తీవ్ర భయం పట్టుకుందని మాజీ మంత్రి, పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇటీవల CRDA సమావేశంలో అమరావతి, విజయవాడ, గుంటూరులను కలిపి ‘అవిగన్’ పేరిట రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తీర్మానం చేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బందరులో చంద్రబాబు నాయుడి చుట్టాలు గానీ, సన్నిహితులు గానీ లేకపోవడం వల్లే ఆ ప్రాంతాన్ని రాజధాని కారిడార్ నుంచి వదిలేశారని […]

iqonic-blog

ఏవియేషన్ ఇంధనంలో ఇథనాల్ కలపడంపై రామ్మోహన్ నాయుడు స్పష్టత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్‌ను కలిపే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమాన ఇంధనంలో కేంద్రం ఇథనాల్‌ను కలపాలని చూస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, బాధ్యతారాహిత్యమైనవని ఖండించారు.  ప్రయాణికుల భద్రతకే తమ ప్రభుత్వం అత్యంత […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON