loader
iqonic-blog

మెగా డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలు చేపట్టింది. మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావాన్ని తెలియజేయడానికి తాడిపత్రికి బయలుదేరి వెళ్లిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జీ చేయించిన కేంద్ర ప్రభుత్వమే చివరికి దిగొచ్చిందని, మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. మరోవంక గుంటూరులో పోలీసులకు పూలను ఇచ్చి మాజీ మంత్రి అంబటి […]

iqonic-blog

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఆటగాళ్ల వరుస గాయాల వెనుక IPL ఒత్తిడి ప్రధానంగా ఉందని సీఓఈ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ‘ఏఎన్‌ఐ’ వెల్లడించింది. ఫ్రాంచైజీల నుంచి వచ్చే ఒత్తిడి, ఆర్థిక ప్రయోజనాల కోసం కొందరు ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్ లేకపోయినా, గాయాలను దాచి ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడుతున్నారని సీఓఈ అధికారి […]

iqonic-blog

CJP విదేశీ నిధుల సాయంతో నడుస్తోందంటూ వస్తున్న విమర్శలపై ఆ పార్టీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా తీవ్రస్థాయిలో స్పందించారు. ఓ ప్రముఖ టీవీ వార్తా విశ్లేషణ డిబేట్‌లో ఈ ఆరోపణలను చమత్కారంగా తిప్పికొడుతూ “మాకు ‘PM కేర్స్’ ఫండ్ నుంచి డబ్బులు వస్తున్నాయి” అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత గురించి మాట్లాడేవారు ముందుగా PM కేర్స్ ఫండ్‌కు వచ్చే నిధులు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారో సమగ్రంగా ఆడిట్ చేయించాలని, ఆ వివరాలను ప్రజల ముందు ఉంచి […]

iqonic-blog

ఏలూరు జిల్లా కలిదిండిలో జరిగిన మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. సుపరిపాలనకే తమ మొదటి ప్రాధాన్యమని, తాను, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యేవరకు అధికారులు గట్టిగా పని చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఏకైక అజెండా అని, సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజలు జై కొడతారని చంద్రబాబు తెలిపారు.

iqonic-blog

హర్మూజ్ జ‌లసంధిలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ జల సంధిలో చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి చేసింది. దాంతో నౌక‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో పక్కనే ఉన్న మరో చమురు నౌక కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే దాడికి గురైన‌వి ఏ దేశానికి చెందిన ట్యాంకర్లు, సిబ్బంది ప్రాణాలతో ఉన్నారా లేదా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు దక్షిణ ఇరాన్ గగనతలంలో చక్కర్లు కొడుతున్న అగ్రరాజ్య ఎంక్యూ-9 డ్రోన్‌ను ఐఆర్‌జీసీ దళాలు […]

iqonic-blog

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానల్లో పీపీపీ మోడల్‌లో ప్రైవేట్ MRI సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానాన్ని తీసుకువస్తోంది. దీని ద్వారా నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. తొలి దశలో నిజామాబాద్, ఖమ్మం అలాగే మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఈ నూతన విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టనున్నారు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం […]

iqonic-blog

దామచర్ల ఆరోపణలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను చేసిన ఆరోపణలపై దామచర్ల జనార్ధనరావు నుంచి సమాధానం లేదని, తనను లోపేలేస్తానంటున్నావని, దమ్ముంటే తనపై విచారణ చేపట్టాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడును అడుగు అని సలహా ఇచ్చారు. అర్థరాత్రి వరకు మందుతాగుతూ సెటిల్మెంట్లు చేస్తున్నావని, తమకు ఇసుక, మద్యం, రేషన్ డీలర్ల నుంచి నెల నెలా మామూళ్లు రావడం లేదా? అని ప్రశ్నించారు. కాణిపాకం వెళ్దామన్నావు, తాను రెడీ, ఎప్పుడు వెళ్దామో చెప్పు అని […]

iqonic-blog

సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ తన మిత్రుడితో కలిసి పోర్షే కారులో గిండి వైపు వెళ్తుండగా, ఒలంపియా టెక్ పార్క్ సిగ్నల్ వద్ద ఒక వ్యాగన్ ఆర్ కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో అమీన్‌తో పాటు ఆయన స్నేహితుడికి, అలాగే వ్యాగన్ ఆర్ కారులో ప్రయాణిస్తున్న మరొక వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు వారిద్దరినీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ […]

iqonic-blog

జార్ఖండ్ లో పరీక్షల అక్రమాలపై కొన్ని రోజులుగా తీవ్ర నిరసనలు చేపడుతున్న విద్యార్ధులు ఇవాళ అసెంబ్లీ మార్చ్ కు పిలుపునిచ్చారు. విద్యార్ధులకు మద్దతుగా నిరాహారదీక్ష చేస్తున్న దేవేంద్ర నాథ్ మహతోను కూడా తమతో పాటు తీసుకుని అసెంబ్లీకి విద్యార్ధులు బయలుదేరారు. విద్యార్ధుల అసెంబ్లీ మార్చ్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమై రాంచీలో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసినా ఆందోళనకారులు వాటిని బద్దలు కొట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు […]

iqonic-blog

భారీ వర్షాలతో హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ సరఫరాకు అంతాయం ఏర్పడింది. 255 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి మండి జిల్లా అత్యంత తీవ్ర ప్రభావానికి గురైంది. ఇక్కడ 51 రోడ్లు మూసుకుపోవడంతో పాటు భారీ సంఖ్యలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. కులు, సిమ్లా, చంబా వంటి ఇతర జిల్లాలు కూడా రోడ్లు మూసివేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON