loader
iqonic-blog

అనసూయ కామెంట్స్ పై హేమ మాట్లాడుతూ.. “హాయ్ అనసూయ. మనమందరం అద్దాల మేడలో బతుకుతున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట.. మనం చేసే ప్రతి పనిని భూతద్దంలో చూస్తుంటారు. కోట్ల ప్రజల విశ్వాసాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే మాటలకు, చేసే పనులకు మధ్య తేడా ఉంటే వెంటనే పసిగట్టేస్తారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే మాత్రం ఇంతకు ఇంత అనుభవిస్తావు. కర్మ రిటర్న్స్. మనం ఒకరి గురించి మాట్లాడితే కర్మ పదింతలు మనకు […]

iqonic-blog

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమా నుంచి ‘అల బొలేలో’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనిరుధ్ స్వర పరిచిన ఈ పాటను ఆయనే స్వయంగా ఆలపించాడు. శ్రీనివాస్ మౌళి లిరిక్స్ అందించాడు. టాలీవుడ్ బ్యూటీ పూర్ణ ఈ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. అసలు పూర్ణ డ్యాన్స్ మాత్రం వేరే లెవల్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 15న […]

iqonic-blog

మయన్మార్ మధ్య ప్రాంతంలోని సగైంగ్‌ బౌద్ధ మఠంపై శుక్రవారం మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 14మంది మరణించారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వాళ్లంతా వారం రోజుల పాటు జరిగే ధ్యాన శిబిరంలో పాల్గొంటున్న సమయంలో దాడి జరిగినట్లు స్థానిక నివాసి ఒకరు తెలిపారు. అయితే ప్రభుత్వమే ఈ దాడి చేసినట్లు ప్రతిపక్ష గ్రూపు ఆరోపిస్తోంది. మ్యాంగ్ టౌన్‌షిప్‌లోని స్వెల్ లే ఓహ్ గ్రామంలో ధ్యాన శిబిరం ఆవరణలో ఒక జెట్ […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా జనసేన పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఎన్నికల కార్యాచరణ మరియు విధివిధానాల రూపకల్పన కోసం పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 14 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని మరియు బలాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.

iqonic-blog

నిజామాబాద్ మీదుగా షిరిడీ వెళ్తున్న ట్రైన్ లో 24 కిలోల ఎండు గంజాయి పట్టుకున్నారు. పోలీసులు ట్రైన్ చెకింగ్ చేయగా సూట్ కేస్ లలో 24.3 కిలోల ఎండు గంజాయి కనిపించింది. ఒడిశా నుండి షిర్డీకి రవాణా చేస్తున్నట్టు నిందితులు విచారణలో అంగీకరించారు. పేరు తెలియని వ్యక్తి తమకు 10 వేల రూపాయలు ఇచ్చి షిర్డీలో ఒక ప్లేస్ వద్ద ఆటో ఆగి ఉంటుంది ఆ ఆటోలో పెట్టి రావాలని చెప్పినట్టుగా తెలిపారు. నిందితులు గణేష్, దీపక్ […]

iqonic-blog

హైదరాబాద్ నగరంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల స్థలానికి తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ఈ-వేలం నిర్వహించగా, ఎకరం రూ. 264 కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఇదే సర్వే నంబరులో జరిగిన వేలంలో ఎకరం రూ. 237 కోట్లు పలకగా, తాజాగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోవడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

iqonic-blog

మాజీ MP మధుయాష్కీ పై కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు కొత్త విద్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఎల్బీనగర్‌లో మూడు, నాలుగు స్పా సెంటర్లు నిర్వహిస్తూ, వ్యభిచారం చేయిస్తూ అరెస్టయిన కేతవత్ రమేష్ నాయక్‌కు మధుయాష్కీ సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడని పేర్కొన్నారు. స్పా సెంటర్ల నిర్వహణ వెనక మధుయాష్కీ అనుచరుల హస్తం ఉన్నట్లు, అసలు ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుందని, ఈ వ్యవహారంపై మీనాక్షి , మహేష్ కుమార్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని […]

iqonic-blog

ఢిల్లీ పెల్లెట్ గ‌న్ కేసులో ఎట్ట‌కేల‌కు పోలీసులు FIR న‌మోదు చేశారు. తొలుత ‘కుద‌ర‌దు’ అని చెప్పిన పోలీసులు లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ బాధితుడితో క‌లిసి పోలీస్ స్టేష‌న్ ముందు బైఠాయించ‌డంతో మ‌రో దారిలేక‌.. ఎఫ్ఐఆర్‌కు స‌రేన‌న్నారు. పెల్లెట్ గ‌న్‌ బాధితుడు సాహిల్ లొచాబ్ ఫిర్యాదు అనంత‌ర అత‌డి నుంచి ద‌వాఖాన నివేదిక‌లు, ఇత‌ర కాగితాల‌ను తీసుకొని కేసు న‌మోదు చేశారు. ఛ‌లో పార్ల‌మెంట్’ సంద‌ర్భంగా పోలీసులు పెల్లెట్ గ‌న్స్ ఉప‌యోగించ‌డంపై తీవ్ర […]

iqonic-blog

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ED సోదాలు ముగిశాయి. సిబిఐ కేసు ఆధారంగా హైదరాబాద్, కడప సహా ఏడు చోట్ల ED తనిఖీలు చేపట్టింది. కేసులోని కీలక నిందితుల నివాసాల్లో సోదాలు జరిగాయి. పలు పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. రూ.24 లక్షల నగదును సీజన్‌ చేశారు. ఆయనకు చెందిన రెండు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో లభించిన డిజిటల్, ఆర్థిక […]

iqonic-blog

రేవంత్‌రెడ్డి బ్రిటన్‌ వెళ్లేందుకు అనుమతి ఇచ్చి.. అమెరికా పర్యటనకు మాత్రమే క్లియరెన్స్‌ నిరాకరించడం అంతర్జాతీయ వేదికపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన పర్యటనను చివరి నిమిషంలో అడ్డుకోవడం వెనుక ప్రొటోకాల్‌ కంటే రాజకీయ ఉద్దేశమే ఎక్కువగా ఉందన్న వాదనను తెరపైకి తెస్తున్నాయి. రేవంత్‌రెడ్డి పర్యటన వివాదాన్ని భారత్‌–అమెరికా సంబంధాల ప్రస్తుత పరిస్థితి నుంచి పూర్తిగా వేరు చేసి చూడలేం. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, టారిఫ్‌లు, అమెరికా చేపడుతున్న సెక్షన్‌ 301 దర్యాప్తులు వంటి అంశాల […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON