ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా విభాగాధిపతి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమార్తె అయిన సైమా వాజెద్, ఐక్యరాజ్యసమితి సంస్థ మరియు బంగ్లాదేశ్ అధికారుల దర్యాప్తుల నేపథ్యంలో బుధవారం రాజీనామా చేసినట్లు ఆమె రాజీనామా లేఖలో వెల్లడైంది.హసీనా ప్రభుత్వం స్థానంలో వచ్చిన తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్, ఆ ఏడాది మార్చిలో ఆమెపై మోసం మరియు ఫోర్జరీ ఆరోపణలు నమోదు చేసిన తర్వాత, ఆమెను మొదట సెలవుపై పంపారు.
- Posted on
- By Posts Admin
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు జరిగిన ఉద్రిక్తతలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిలపై హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీసులు లైంగిక కేసు నమోదు చేశారు. అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద విధుల్లో ఉన్న తమతో వారు అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలు టీషర్టులు విప్పి తమ ముందు అర్ధనగ్నంగా నిలబడ్డారని,అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు.
- Posted on
- By Posts Admin
చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో.. డీఎస్సీ స్కామ్ అనేది ఓ ఆణిముత్యమని, డీఎస్సీ స్కామ్ ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి స్కామ్ ల వల్లే కాక్రోచ్ లు (కాక్రోచ్ జనతా పార్టీ) పుట్టుకొస్తున్నాయి అని వైఎస్ జగన్ అన్నారు.వ్యవస్థలు చెడగొట్టినప్పుడే కాక్రోచ్ లు వస్తాయి. ఇలాంటి స్కామ్ లతో కాక్రోచ్ లు రాక తప్పదు. ఆఖరికి నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు అని వైఎస్ జగన్ […]
- Posted on
- By Posts Admin
చైనా వేదికగా జరుగుతున్న జూనియర్ ఉమెన్స్ హాకీ ఆసియా కప్-2026లో భారత మహిళల జట్టు తిరుగులేని ప్రదర్శనతో అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 19-0 తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏకపక్ష విజయంతో భారత జట్టు టోర్నమెంట్ సెమీఫైనల్స్కు అర్హత సాధించింది.భారత క్రీడాకారిణుల వేగం, వ్యూహాత్మక ఆటతీరు ముందు పాకిస్థాన్ డిఫెన్స్ పూర్తిగా విఫలమైంది. ఆట ముగిసే సమయానికి భారత్ ఏకంగా 19 గోల్స్ చేసి అద్భుత ఘనత సాధించింది.
- Posted on
- By Posts Admin
ఇంటర్మీడియట్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేలా ఏపీ ఇంటర్ పరీక్షా విధానంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులు కేవలం కంఠస్థం చేసి పరీక్షల్లో రాసే పాత పద్ధతికి త్వరలోనే పూర్తిగా స్వస్తి పలకనున్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రశ్నపత్రాల్లో పది శాతం ప్రశ్నలను విద్యార్థులు అంశాలను ఏ విధంగా అర్థం చేసుకున్నారు అలాగే కొత్త పరిస్థితుల్లో వాటిని ఎలా ఉపయోగించగలరు అనే కోణంలో ప్రశ్నలు ఉంటాయి.ఉపాధ్యాయుల నుంచి సేకరించిన సృజనాత్మక ప్రశ్నలతో ప్రత్యేక క్వశ్చన్ బ్యాంక్ రూపొందించి […]
- Posted on
- By Posts Admin
2025 మెగా డిఎస్సి కాదు.. దగా డిఎస్సి అని మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరైనా ఆధారాలు చూపిస్తే..కేసులు పెడుతున్నారని అన్నారు.ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్నారని, మెగా డిఎస్సిలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. డిఎస్సి స్కామ్ ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారని, వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొడుకును కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారని జగన్ దుయ్యబట్టారు.
- Posted on
- By Posts Admin
అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, తన తాజా వలసల నియంత్రణ ప్రకటనలో భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్య చేసి మరోసారి వివాదాన్ని రేకెత్తించింది. ‘ట్రాన్స్ఫార్మర్స్’ పేరడీ పోస్టర్లో, ఒక రోబో కండువా కట్టుకున్న గోధుమ వర్ణపు వ్యక్తిని “మిస్టర్ సింగ్” అని సంబోధిస్తున్నట్లుగా ఉంది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖకు చెందిన ‘X’ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ డిజిటల్ ప్రకటనలో,“మా రోడ్ల మీద నుండి దిగిపోండి, మీకు డ్రైవింగ్ రాదు, మిస్టర్ సింగ్” అనే సందేశం కనిపిస్తుంది.
- Posted on
- By Posts Admin
యాపిల్ సంస్థ తమ మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ (iPhone Duo) ను మార్కెట్లోకి విడుదల చేసింది.పాస్పోర్ట్ సైజులో ఉండే ఈ ఫోన్లో ఫేస్ ఐడీ స్థానంలో సైడ్ టచ్ ఐడీ, కేవలం ఈ-సిమ్ సపోర్ట్ వంటి అనేక కొత్త మార్పులు చేశారు.ఫోన్ తెరిస్తే 7.6 అంగుళాల బిగ్ డిస్ప్లే,ఏ20 ప్రో చిప్, 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాతో పాటు డ్యూయో ప్రివ్యూ, కిడ్ క్యూ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి
- Posted on
- By Posts Admin
PF విత్ డ్రా కొత్త రూల్స్.. వివరాలు ఎ వీడియో లో తెలుసుకోండి
- Posted on
- By Admin
నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, శాసనమండలిలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. 22ఎపై చర్చించాలని బిఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు మండలి ఛైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి తిరస్కరించారు. దీంతో వెల్లోకి దూసుకొళ్లిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. ప్లకార్డులతో నిరసనకు దిగారు.పోడియం వద్ద పేపర్లు చించి ఎగరేసారు. ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ప్లకార్డులు తీసేయాలని మార్షల్స్కు ఆదేశించారు. ఈ క్రమంలో శాసనమండలి నుంచి బిఆర్ఎస్ సభ్యుల వాకౌట్ […]
- Posted on
- By Posts Admin
- Business263
- District30
- Entertainment731
- General16086
- Health81
- Politics2002
- Sports534
- Technology306
- Uncategorized2
- World1491
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District