దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో చక్కెర కిలో రేటు ఊహించని విధంగా రూ. 75 నుండి రూ. 80 కి చేరడంతో నిత్యావసర బడ్జెట్ తలకిందులై గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్లో డిమాండ్కు తగినట్లుగా సరఫరా లేకపోవడమే ఈ హఠాత్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. చక్కెర ధర పెరగడం వల్ల సామాన్యులతో పాటు చిన్నతరహా స్వీట్ షాపులు, టీ కొట్టు […]
- Posted on
- By Admin
భారత యువ గ్రాండ్ మాస్టర్ రమేష్బాబు ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్ (GCT) ఫైనల్స్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. తుది సమరంలో అమెరికాకు చెందిన దిగ్గజ ఆటగాడు ఫ్యాబియానో కరువానాపై 15-13 తేడాతో ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించారు. విజయంతో వచ్చే ఏడాది జరగబోయే గ్రాండ్ చెస్ టూర్ పోటీలకు నేరుగా అర్హత (బెర్త్) […]
- Posted on
- By Admin
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.
- Posted on
- By Admin
‘విశ్వ-సంస్కృత-దివస్’ (లేదా ప్రపంచ సంస్కృత దినోత్సవం) అనేది ప్రాచీన భారతీయ భాష అయిన సంస్కృతంపై దృష్టి సారించే ఒక వార్షిక కార్యక్రమం. ఈ దినోత్సవం సంస్కృత భాషకు సంబంధించిన ఉపన్యాసాలను కలిగి ఉండటమే కాకుండా, ఆ భాష పునరుజ్జీవనాన్ని మరియు పరిరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించబడుతుంది. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు (శ్రావణ పూర్ణిమ) జరుపుకోబడుతుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది సాధారణంగా ఆగస్టు నెలలో వస్తుంది. ‘సంస్కృత భారతి’ అనే సంస్కృత సంస్థ ఈ […]
- Posted on
- By Admin
జూనియర్ డాక్టర్ల (జూడా) డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం, జూడా ప్రతినిధుల మధ్య తొలి విడత చర్చలు జరిగాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురువారం మంగళగిరిలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ అధ్యక్షతన సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎదుట జూడాలు ఆరు డిమాండ్లు ఉంచారు. వీటిలో ఐదు అంశాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే స్టైపెండ్ పెంపు అంశంపై మరోసారి చర్చలు జరుపుతామని జూడాల ప్రతినిధులకు ప్రభుత్వం హామీ […]
- Posted on
- By Admin
ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు సాంకేతిక, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న ఢిల్లీలోని సేవా భవన్లో కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొని చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగానే కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు […]
- Posted on
- By Admin
అక్రమ ఆస్తుల ఆరోపణలపై వరంగల్ భూగర్భ, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జ జయ రాజ్ ఇంటిపై గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రూ.100 కోట్ల అక్రమ ఆస్తులున్నట్లు గుర్తించారు.దీంతో ఆయనని అరెస్ట్ చేసారు. బోడుప్పల్లో జీ ప్లస్ -2 భవనం, కేపీహెచ్బీలో ఒక ప్లాట్, కీసన, తుంగతుర్తి, తుప్రాన్, సూర్యపేటలో ఐదు ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, , రూ.10 లక్షల నగదు , బంగారం, బ్యాంక్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం […]
- Posted on
- By Admin
టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు మరణం పట్ల ఆయన మిత్రుడు, హీరో చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నారాయణ రావుతో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ.. నా ఆత్మీయ మిత్రుడు నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి ‘ అని చిరంజీవి ఒక […]
- Posted on
- By Admin
దేశంలో నేడు లోక్సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ తాజా సర్వేలో తేలింది. ఎన్డీఏ కూటమికి మొత్తం 326 సీట్లు దక్కుతాయని సర్వే వెల్లడించింది.బీజేపీ సొంతంగా 261 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. 2024 ఎన్నికల్లో ఆకట్టుకునే ప్రదర్శనతో 234 సీట్లు సాధించిన ఇండియా కూటమి.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 190 సీట్లకే పరిమితం అవుతుందని […]
- Posted on
- By Admin
అమెరికా రక్షణ, ఆర్థిక, వైజ్ఞానిక రంగాలే లక్ష్యంగా చైనా ప్రభుత్వ మద్దతుతో సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను అమెరికా భద్రతా సంస్థలు విజయవంతంగా భగ్నం చేశాయి. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), జస్టిస్ డిపార్ట్మెంట్ (DOJ) సంయుక్తంగా ఒక రహస్య సాంకేతిక ఆపరేషన్ను చేపట్టి, హాకర్లు ఉపయోగిస్తున్న ప్రధాన ఇంటర్నెట్ డొమైన్లను స్వాధీనం చేసుకున్నాయి. చైనా హాకర్లు ‘QScan’, ‘QTRouter’ అనే రెండు ప్రమాదకరమైన హ్యాకింగ్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించి ఈ […]
- Posted on
- By Admin
- Business254
- District30
- Entertainment718
- General15601
- Health80
- Politics1939
- Sports529
- Technology301
- Uncategorized2
- World1448
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District