loader
iqonic-blog

చిరంజీవి (1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు.అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువభాగం తెలుగు చిత్రాలు. మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్ళకు పైబడ్డ నట ప్రస్థానంలో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు

iqonic-blog

 విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా యూకే పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..    లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు.ఈ మేరకు అక్కడి ప్రొఫెసర్    మాయా ట్యూడర్, ఫైసల్ దేవీతో సమావేశమయ్యారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యం అవకాశాలపై చర్చించారు.  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆక్స్ఫర్డ్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. వర్సిటీలోని సోమర్విల్లే కాలేజీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సీఎం సందర్శించారు.

iqonic-blog

కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారకుడైన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. గత అయిదు రోజులుగా నిందితుడిని పట్టుకునేందుకు పదిమంది ఎస్ఐలు సహా 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. శుక్రవారం పక్కా సమాచారంతో దిల్లీలో పోలీసు బృందాలు చేపట్టిన తనిఖీల్లో సాధిక్ చిక్కినట్లు తెలిసింది.

iqonic-blog

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లండన్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 900 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని ఆయన సందర్శించారు. ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యాలను వివరిస్తూ ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులతో ఆయన కీలక చర్చలు జరిపారు. ఆక్స్‌ఫర్డ్ విద్యావేత్తలను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు అందించేందుకు హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి […]

iqonic-blog

ఎవరైనా ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చేందుకు వారు నిర్వహించే పదవికి, పర్యటన ఉద్దేశ్యానికి ప్రతిపాదిత ప్రోగ్రామ్ తగినట్లుగా ఉండాలన్నారు. ‘ఈ నిర్దిష్ట విషయంలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) పర్యటనకు సంబంధించి నిబంధనలు పాటించలేదు. వారి పర్యటన ఉద్దేశం పదవికి తగినట్లుగా సరిపోలలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి క్లియరెన్స్ నిరాకరించింది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

iqonic-blog

అనసూయ కామెంట్స్ పై హేమ మాట్లాడుతూ.. “హాయ్ అనసూయ. మనమందరం అద్దాల మేడలో బతుకుతున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట.. మనం చేసే ప్రతి పనిని భూతద్దంలో చూస్తుంటారు. కోట్ల ప్రజల విశ్వాసాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే మాటలకు, చేసే పనులకు మధ్య తేడా ఉంటే వెంటనే పసిగట్టేస్తారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే మాత్రం ఇంతకు ఇంత అనుభవిస్తావు. కర్మ రిటర్న్స్. మనం ఒకరి గురించి మాట్లాడితే కర్మ పదింతలు మనకు […]

iqonic-blog

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమా నుంచి ‘అల బొలేలో’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనిరుధ్ స్వర పరిచిన ఈ పాటను ఆయనే స్వయంగా ఆలపించాడు. శ్రీనివాస్ మౌళి లిరిక్స్ అందించాడు. టాలీవుడ్ బ్యూటీ పూర్ణ ఈ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. అసలు పూర్ణ డ్యాన్స్ మాత్రం వేరే లెవల్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 15న […]

iqonic-blog

మయన్మార్ మధ్య ప్రాంతంలోని సగైంగ్‌ బౌద్ధ మఠంపై శుక్రవారం మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 14మంది మరణించారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వాళ్లంతా వారం రోజుల పాటు జరిగే ధ్యాన శిబిరంలో పాల్గొంటున్న సమయంలో దాడి జరిగినట్లు స్థానిక నివాసి ఒకరు తెలిపారు. అయితే ప్రభుత్వమే ఈ దాడి చేసినట్లు ప్రతిపక్ష గ్రూపు ఆరోపిస్తోంది. మ్యాంగ్ టౌన్‌షిప్‌లోని స్వెల్ లే ఓహ్ గ్రామంలో ధ్యాన శిబిరం ఆవరణలో ఒక జెట్ […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా జనసేన పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఎన్నికల కార్యాచరణ మరియు విధివిధానాల రూపకల్పన కోసం పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 14 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని మరియు బలాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.

iqonic-blog

నిజామాబాద్ మీదుగా షిరిడీ వెళ్తున్న ట్రైన్ లో 24 కిలోల ఎండు గంజాయి పట్టుకున్నారు. పోలీసులు ట్రైన్ చెకింగ్ చేయగా సూట్ కేస్ లలో 24.3 కిలోల ఎండు గంజాయి కనిపించింది. ఒడిశా నుండి షిర్డీకి రవాణా చేస్తున్నట్టు నిందితులు విచారణలో అంగీకరించారు. పేరు తెలియని వ్యక్తి తమకు 10 వేల రూపాయలు ఇచ్చి షిర్డీలో ఒక ప్లేస్ వద్ద ఆటో ఆగి ఉంటుంది ఆ ఆటోలో పెట్టి రావాలని చెప్పినట్టుగా తెలిపారు. నిందితులు గణేష్, దీపక్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON