పాకిస్థాన్ క్రికెటర్లకు బిగ్ షాక్ !
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు ఘోర వైఫల్యం ఆ దేశ క్రికెట్ బోర్డును తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. టోర్నీలో సెమీఫైనల్ కూడా చేరలేకపోయిన జాతీయ జట్టు ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన చర్యలు చేపట్టింది. తాజా రిపోర్టుల ప్రకారం, జట్టులోని ప్రతి క్రీడాకారుడికి 5 మిలియన్ల పాకిస్థానీ రూపాయల ( భారత కరెన్సీలో సుమారు రూ. 16.28 లక్షలు) జరిమానా విధించాలని బోర్డు నిర్ణయించింది. ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమవుతుండటంతో ఆటగాళ్లకు బుద్ధి […]

