loader

ది రాజాసాబ్’కు తెలంగాణ ప్రభుత్వ సహకారం… అర్ధ‌రాత్రి టికెట్ ధరల పెంపునకు అనుమతి

ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’కు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదలకు ముందే మేకర్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ, టికెట్ ధరలను పెంచుకునేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే నిర్మాతలు ఒకరోజు ముందుగానే గురువారం రాత్రి నుంచే ప్రీమియర్స్ షోలు  అనుమతి కోరగా,  గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు టికెట్ ధరల పెంపునకు మాత్రం తెలంగాణ […]

జన నాయగన్ ‘బుక్‌ మై షో’ రీఫండ్‌.. చరిత్రలో ఇదే తొలిసారి

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. ‘జన నాయగన్‌’ వాయిదా పడటంతో ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి ‘బుక్‌మైషో’ రీఫండ్‌ చేస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద రీఫండ్ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సుమారు 5 లక్షలకు పైగా టిక్కెట్లను రీఫండ్ బుక్‌ మై షో చేస్తోంది. సుమారు రూ. 20 కోట్ల మేరకు ఆ సంస్ధ తిరిగి తన […]

ఇది బీకాంలో ఫిజిక్స్ లెక్క… ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్లు ఎందుకుంటారమ్మా?

తమిళ సినిమా ‘పరాశక్తి’ఓ ప్రచారం చేయడానికి కాలేజీకి వెళ్లిన శ్రీ లీల అక్కడ సినిమా గురించి మాట్లాడటంతో శ్రీ లీల ‘ఇక్కడ డాక్టర్లు ఎంత మంది ఉన్నారు?’ అని అడిగారు. ఆ ప్రశ్నలో తప్పు లేదు. కానీ, ఆ కాలేజీలో ఆ ప్రశ్న అడగటం తప్పు. ఎందుకంటే… అది ఆర్ట్స్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్లు ఉండరు కదా! దాంతో శ్రీ లీలను తమిళ్ ఆడియన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్లు ఎందుకు […]

‘హుక్ స్టెప్’లతో ఊపేసిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ‘ మన శంకర వరప్రసాద్ గారు ‘. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ‘హుక్ స్టెప్’ సాంగ్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ కి చిరంజీవి తన హుక్ స్టెప్పులతో అదరగొట్టారు. వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేశారు. ‘హుక్ స్టెప్’ పాటని సింగర్ బాబా సెహగల్ పాడారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి కోసం పాట పాడారు. రామజోగయ్య శాస్త్రి ఈ […]

రాజాసాబ్ టికెట్ ధరలు భారీగా పెంపు- AP లో

రాజాసాబ్ నిర్మాతల  విజ్ఞప్తి  మేరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  జనవరి 8న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించారు. స్పెషల్ షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక, జనవరి 9వ తేదీ  నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 పెంచుకోవడానికి అనుమతిస్తూ ఎపి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తెలంగాణలోనూ ఈమూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలు […]

విజయ్ చివరి సినిమాకి సెన్సార్ అడ్డంకులు.. ‘జన నాయకుడు’

‘జన నాయగన్‌’ సినిమా గత డిసెంబరులోనే సెన్సార్ బోర్డుకు వెళ్లగా.. కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై అభ్యంతరాలతో సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేసి, మళ్లీ బోర్డుకు సమర్పించారట. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సెన్సార్‌ బోర్డు నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కేవీఎన్‌ ప్రొడక్షన్‌ తరఫున మద్రాసు హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్‌ దాఖలైంది. దీనిపైనే బుధవారం వాదనలు జరిగాయి. తీర్పును జనవరి 9వ తేదీ ఉదయానికి రిజర్వ్ చేయడంతో, ఆ రోజు రిలీజయ్యే అవకాశాలు […]

తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట… ప్రభాస్,చిరంజీవి సినిమాల టిక్కెట్ రేట్ల పెంపునకు లైన్‌ క్లియర్!

టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అంశంపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అన్ని సినిమాలకు వర్తించదని స్పష్టం చేస్తూ, ఆ ఉత్తర్వులను కేవలం ‘పుష్ప 2’, ‘ఓజీ’, ‘గేమ్ ఛేంజర్’, ‘అఖండ 2’ చిత్రాలకే పరిమితం చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్మాతలకు న్యాయపరమైన ఊరట లభించినట్లైంది. ఈ నిర్ణయంతో ఈ సినిమాలు టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోల అనుమతుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది.

నటి పూనమ్‌ కౌర్‌ మొదటిసారి బయటకు వచ్చింది. ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.

ఆ యాక్టర్‌ తన భార్యాపిల్లల వద్దకు వెళ్లాలనుకున్నప్పుడు ఆ డైరెక్టర్‌ వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. అందరు భార్యల విషయంలో ఇదే చేశాడు. అందరు నన్ను, ఆయన్ని అబ్యూస్‌ చేశారు. నా లైఫ్‌ని నాశనం చేసిన వ్యక్తిని గురువుగా భావిస్తారా? ఒక గురువు స్నేహితుడి జీవితాన్ని అలా చేస్తారా? ఇదంతా  డబ్బు కోసమే చేశారు` అని సంచలన ఆరోపణలు చేసింది ఒక నటుడికి వ్యతిరేకంగా మాట్లాడాలని అలా మాట్లాడకపోతే తన న్యూడ్‌ వీడియోలు మార్కెట్‌లో విడుదల చేస్తామని కడప నుంచి […]

హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మనశంకర వర ప్రసాద్ నిర్మాతలు..!

సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ‘మన శంకరవరప్రసాద్’, ‘రాజా సాబ్’ చిత్రాల ప్రత్యేక షోల అనుమతి కోసం నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంగళవారు ఈ రెండు సినిమాల ప్రొడ్యూసర్స్ అప్పీల్ చేశారు. సింగిల్ జడ్డి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని, టికెట్ ధర పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని తమ అప్పీల్‌ను అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని కోరారు. నిర్మాతల అప్పీల్‌పై బుధవారం హైకోర్టు విచారించనుంది.

డ్రగ్స్‌ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ రకుల్‌ సోదరుడు

డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అమన్.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో అమన్‌ ప్రీత్‌ సింగ్‌ ఏ7గా ఉన్నాడు. గతేడాది డిసెంబర్ లో ఈగల్ టీమ్ కు పట్టబడిన డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో అమన్ కు సంబంధాలు ఉన్నాయని  వారి నుంచి అమన్ పలుసార్లు డ్రగ్స్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON