గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరోసారి హెచ్చరికలు పంపింది. గల్ఫ్లోని పర్యాటక కేంద్రాలను టార్గెట్ చేస్తామని హెచ్చరించింది. పార్కులు, వినోద కేంద్రాలు, టూరిస్ట్ డెస్టినేషన్స్పై దాడులు చేస్తామని ఇరాన టాప్ మిలిటరీ కమాండర్ జనరల్ షెకార్చి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న టూరిజంను దెబ్బకట్టే ప్లాన్ లా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ నివాస సముదాయాలనూ టార్గెట్ చేసే అవకాశం ఉంది. బాగ్దాద్లోని అమెరికన్ ఎంబసిపై మరోసారి దాడులు చేశారు. ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడింది.

