కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల విరమణ. . .
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనకారులు, నిర్వాహకులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని కేంద్రం ఇచ్చిన హామీల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 49 రోజులుగా చేపట్టిన ఆందోళనను కాక్రోచ్ జనతా పార్టీ అధికారికంగా విరమించుకుంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సహా ప్రభుత్వ ప్రతినిధులతో సీజేపీ ప్రతినిధి బృందానికి మధ్య మూడు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.చర్చల అనంతరం సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ నిర్ణయం […]

