విద్యార్ధులు ఎట్టకేలకు తమ పంతం నెరవేర్చుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన వెలువడటంతో జంతర్ మంతర్ లో విద్యార్ధుల సంబరాలు మిన్నంటాయి. ముందుగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్ధాపకుడు అభిజిత్ దిప్కే.. తనకు వచ్చిన ఫోన్ కాల్ ను స్టేజ్ మీదే మాట్లాడి ఈ విషయాన్ని మైక్ లో ప్రకటించారు. దీంతో విద్యార్ధులు సంబరాల్లో మునిగిపోయారు.