loader

పోలవరం ఎమ్మెల్యేకు క్లాస్…నాలుగు వారాలు గడువు ఇచ్చిన జనసేన పార్టీ అధినేత

శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో తూర్పుగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న ఆరోపణలపై నిలదీశారు. ఈ సందర్భంగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పార్టీ దృష్టికి వచ్చిన కొన్ని స్థానిక అంశాలు, ఫిర్యాదులపై వివరణ కోరిన ఎమ్మెల్యే నాలుగు వారాల్లో అన్నింటిని సరిదిద్దుకోవాలని డిప్యూటీ […]

‘కాక్రోచ్’ పార్టీ’ Fake Links వాట్సాప్, టెలిగ్రామ్ లలో!!

సోషల్ మీడియాలో విపరీతంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పేరును సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రజల్లో ఈ పేరుపై ఉన్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని వినూత్న రీతిలో మోసాలకు తెరలేపారు. “కాక్రోచ్ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోండి” అంటూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో Fake Links పంపుతున్నారు. ఈ ట్రెండింగ్ పేరును చూసి నిజమేనని నమ్మి ఆ లింక్స్‌పై క్లిక్ చేసిన అమాయక ప్రజల బ్యాంక్ ఖాతాలను […]

నాగర్‌కర్నూల్ జిల్లాలో గాలివాన బీభత్సం

నాగర్‌కర్నూల్ జిల్లాలో గాలి వాన బీభత్సవం సృష్టించింది. పిడుగుపాటుకు ఓ వ్యక్తితో పాటు కాడెద్దులు, 28 గొర్రెలు మృతి చెందాయి. శనివారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పిడుగుపాటు కారణంగా భారీ నష్టం వాటిల్లింది. తాడూరు మండలం గోవిందాయి పల్లి గ్రామంలో గొర్రెలు మేపుతున్న కాపరి మల్లయ్య పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగర్ కర్నూల్ మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 28 గొర్రెలు మృతి చెందాయి. వర్షానికి కల్లాలలో నిర్వహించిన […]

గ్రీన్‌కార్డు నిబంధనలు అందరికీ వర్తించవు..

అమెరికాలోని గ్రీన్‌కార్డు ఆశావహులు తిరిగి స్వదేశాలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని సంచలన ఆదేశాలు జారీ చేసిన అమెరికా తాజాగా కొన్ని మినహాయింపులు ప్రకటించింది. ఆ నిబంధన అందరికీ వర్తించదని తాజాగా అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యూఎస్‌సిఐఎస్) శుక్రవారంనాడు వెల్లడించింది. అమెరికా జాతీయ, ఆర్థిక ప్రయోజనాలకు కీలకమైన వ్యక్తులు అని తాము భావిస్తే అలాంటి వారికి స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సిందేనన్న నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అయితే అమెరికాకు ప్రయోజనం అని ఏ రకంగా నిర్ధారిస్తారో […]

‘మెగా పాడ్‌కాస్ట్’.. చిరంజీవి సందడి షురూ

వెండి తెరపై విలక్షణ పాత్రలు, అద్భుతమైన డ్యాన్సులతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే పోడ్ కాస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనికి ‘మెగా పాడ్ కాస్ట్’ అని పేరు పెట్టారు. చిరంజీవి పాడ్ కాస్ట్ చేయబోతున్నారని గతంలోనే ఆయన కుమార్తె సుష్మిత కొణిదెల చిన్న క్లూ ఇచ్చారు. మెగాస్టార్ జీవితంలోని ఎవరికీ తెలియని విషయాలతో పాటు సినిమా రంగంలో ఆయనకు ఎదురైన కష్టాలు, వాటి నుంచి గట్టెక్కిన తీరుని వివరించబోతున్నారట. ఇది నిజమేనని తెలిసిపోవడంతో ఫ్యాన్స్ […]

మళ్లీ కుస్తీ పట్టనున్న వినేశ్.. ఆసియా క్రీడల ట్రయల్స్‌కు అనుమతించిన హైకోర్టు..!

భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)తో పోరాడుతున్న వినేశ్ ఫొగాట్ పునరాగమనానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆసియా క్రీడల ఎంపిక పోటీల్లో ఆమె పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. తల్లైన రెజర్ల విషయంలో డబ్ల్యూఎఫ్‌ఐ నిబంధనలు అనుచితంగా ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం వినేశ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పునిచ్చింది. దాంతో.. ఆమెను అడుగడుగునా అడ్డుకోవాలని చూసిన బ్రిజ్ భూషణ్ గ్యాంగ్‌కు హైకోర్టు నిర్ణయం చెంపపెట్టు కానుంది.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రెండు గంటలుగా సాగుతున్న కేబినెట్ భేటీలో పలు అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పాఠశాలలతో సమానంగా జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సైతం ప్రతిరోజూ ఉదయం హెల్తీ బ్రేక్‌ ఫాస్ట్ (అల్పాహారం), పాలు అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2027 గోదావరి పుష్కరాలకు రూ. 1000కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం […]

అనకాపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం.. ముగ్గురి మృతి..

అనకాపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మేఘావృతమైన వాతావరణం పలు మండలాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా గాలి బీభత్సం, అకాల వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఈదురుగాలులకు పాయకరావుపేట మండలం సత్యవరంలో కొబ్బరిచెట్టు కూలి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతిచెందారు. నక్కపల్లిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. జిల్లావ్యాప్తంగా గాలివానకు పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది.

ఎఐతో తీవ్ర పరిణామాలు.. ఆంథ్రోపిక్ కో-ఫౌండర్ హెచ్చరికలు

కృత్రిమ మేధ(AI) విషయంలో అప్రమత్తంగా లేకపోతే తీవ్రమైన పరిణామాలు, సంక్షోభాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్ కంపెనీ ఆంథ్రోపిక్ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్ హెచ్చరించారు. ఎఐపై సంసిద్ధతకు మొగ్గుచూపకపోతే కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధం కాకపోవడం లాంటిదేనని అభివర్ణించారు. మానవులకు మించిన సామర్థం ఉన్న కృత్రిమ మేధను ఎదుర్కొనకపోతే ఎఐ టెక్నాలజీ నుంచి పెను ముప్పు పొంచివుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.

మమతా రూపొందించిన ఫుట్‌బాల్‌ శిల్పం.. కూల్చేసిన బీజేపీ ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా రూపొందించిన భారీ ఫుట్‌బాట్‌ శిల్పాన్ని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసింది. కోల్‌కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియానికి గుర్తింపుగా ఉన్న ఈ శిల్పం శనివారం ధ్వంసం కావడం చూసి స్థానికులు నివ్వెరపోయారు.మమతా బెనర్జీ ఆలోచనతో రూపొందించిన ఆ శిల్పాన్ని 2017లో ఫీఫా అండర్-17 ప్రపంచ కప్‌కు ముందు ఏర్పాటు చేశారు. గత టీఎంసీ ప్రభుత్వపు చిహ్నమైన ‘బిస్వా బంగ్లా’ లోగో కూడా కూడా దీనిపై ఉన్నది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON