loader
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ రోజు ఆలయ జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.  ఆలయ దిగువ సన్నిధిలో రూ.6.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టులకు ఆయన భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.   ఈ పనుల ద్వారా చారిత్రక కట్టడాలను రక్షించడంతో పాటు, భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON