loader

తాజాగా ఇరాన్‌లోని మినాబ్ నగరంలో జరిగిన ఒక ఘోర వైమానిక దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఒక పాఠశాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ భయంకరమైన దాడిలో సుమారు 36 మంది విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.అంతర్జాతీయ సమాజం మరియు మానవ హక్కుల సంఘాలు ఈ ఘోర కలికలంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON