loader
ఏపీలోని బాపట్ల జిల్లా దేవరపల్లికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడు వెంకటేశ్ అమెరికాలోని ఒమాహా నగరంలో నివాసం  ఉంటున్నారు. కాన్సాస్లోని వెల్లింగ్టన్ సమీపంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో ఆయన కొట్టుకుపోయారు. ఈ ఘటనపై  పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖలు రాశారు. తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని.. ఈమేరకు  అక్కడి ఎంబసీతో మాట్లాడాలని రాష్ట్ర మంత్రి లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON