సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్కు కీలక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అప్పట్లో బ్యాండ్విడ్త్ కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లమని గుర్తుచేశారు. అమరావతి వేదికగా ఐబీఎం , టీసీఎస్, ఎల్అండ్టీలతో కలిసి ఈ ఏడాది చివరి నాటికి భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ను ప్రారంభించబోతున్నాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

