loader

చైనాను తొక్కేస్తున్న భారత్…

కొన్ని విధానాల వల్ల ఆ దేశం నెమ్మదిగా ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తోందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చైనాకు సంబంధించిన పలు పరిశ్రమలు ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. మరోవైపు భారత్ మాత్రం చైనాను దాటుకొని ముందుకు వెళ్లే పరిస్థితుల్లో ఉంది భారతదేశంలో ప్రస్తుతం సెమీ కండక్టర్స్, అలాగే డ్రోన్ల తయారీని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.

ఆన్‌లైన్‌లో పొరపాటున మరొకరికి డబ్బులు సెండ్‌ చేశారా ?

మీరు తప్పుడు UPI IDకి డబ్బు పంపితే వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. ముందు ఆ ట్రాన్సాక్షన్‌ స్క్రీన్‌షాట్‌ తీసుకోండి. వెంటనే మీ బ్యాంక్‌కు కాల్ చేయండి లేదా బ్రాంచ్‌కి వెళ్లండి.సెండర్‌, రిసీవర్‌ అకౌంట్‌ డీటైల్స్‌ సహా ట్రాన్సాక్షన్‌ వివరాలు షేర్ చేయండి. లేదా ట్రాన్సాక్షన్‌ జరిగిన మూడు రోజుల్లోపు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) హెల్ప్‌లైన్‌ 1800-120-1740 కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి. త్వరగా కంప్లైంట్‌ చేస్తే రికవరీ అవకాశాలు ఎక్కువగా […]

ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం నోటీసులు

అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, యూబయ్ ఇండియా, ఎట్సీ, ది ఫ్లాగ్ కంపెనీ, ది ఫ్లాగ్ కార్పొరేషన్ వంటి ప్రధాన ఇ-కామర్స్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. పాకిస్థాన్ జాతీయ జెండాలు, సంబంధిత వస్తువుల అమ్మకాలపై ఆగ్రహం  వ్యక్తం చేసింది. ఇలాంటివి చేయడం అంటే దేశ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది.  ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో పాకిస్తానీ జాతీయ జెండాలు, పాకిస్థాన్ దేశ ముద్ర ఉన్న వస్తువుల అమ్మకాల పై సెంట్రల్ కన్స్యూమర్ […]

డిజిటర్‌ రూపీ శకం మొదలు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీసుకొచ్చిన డిజిటల్‌ రూపీ ఇది మనదేశంలో డబ్బు వాడకాన్ని పూర్తిగా మార్చేయబోతున్నది.. డిజిటల్‌ రూపీతో మరో ముందడుగు వేయనున్నది. డిజిటల్‌ రూపీ అంటే ఆర్బీఐ తయారుచేసిన ఒక డిజిటల్‌ డబ్బు. ఇది కరెన్సీ లాంటిదే! దీని విలువ కూడా మన కరెన్సీతో సమానమే!అంటే 1 డిజిటల్‌ రూపీ 1 రూపాయికి సమానం. కాకపోతే మన ఫోన్లో ఉంటుంది. ఈ డబ్బును ఆర్బీఐ నేరుగా ఇస్తుంది. బిట్‌ కాయిన్‌లాంటి ప్రైవేట్‌ కరెన్సీలతో […]

యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు..

యూట్యూబర్ అన్వేష్‌పై సైబరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారులపై బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ. 300 కోట్లు కొట్టేశారని తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులు తెలిపారు. ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో. ఆ వీడియోలో అన్వేష్, తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజు వంటి ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు […]

గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ విప్లవం తెద్దాం.. ముఖేష్ అంబానీ

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో  వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES 2025)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ పాల్గొన్నారు. “నెక్ట్స్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ విప్లవం భారత్‌లో వచ్చేలా చేద్దాం” అనే థీమ్‌తో కీలక ప్రసంగం చేశారు. ఇది భారతదేశ సాంస్కృతిక, క్రియేటివిటీ, టెక్నాలజీ శక్తిని ప్రదర్శించే అంతర్జాతీయ వేదికగా రూపొందింది. భారతదేశం గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నాయకత్వం వహించగలదని, “ఇది సాఫ్ట్ పవర్ కాదు, రియల్ పవర్” ముకేష్ […]

తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ కలెక్షన్లు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 ఏప్రిల్ నెలలో రూ.3,354 కోట్లు జీఎస్టీ వసూలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇది 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాతి కాలంలో ఏపీలో నమోదైన అత్యధిక వసూళ్లుగా గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్రం కూడా జీఎస్టీ వసూళ్లలో మంచి ప్రగతిని చూపింది. గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో 12శాతం వృద్ధి నమోదు, చేసి మొత్తం రూ.6,983 కోట్ల ఆదాయాన్ని […]

అత్తమ్మాస్ కిచెన్‌లో మరో స్పెషల్ .. ఆవకాయ పచ్చడి

మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గతేడాది తన కోడలు, ఉపాసన కొణిదెలతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్‌ను మొదలు పెట్టారు. ఇన్ స్టంట్ మిక్స్ లు రెడీ చేసి ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారీ అత్తా కోడళ్లు. అత్తమ్మాస్ కిచెన్‌లోకి ఆవకాయ చేరుస్తున్నట్లు,  ఉపాసనకు బొట్టు పెట్టి సురేఖ గారు ఆవకాయ పచ్చడి జాడిని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి, ఆవకాయ పచ్చడి ముక్కలు కొట్టడం నుంచి పచ్చడి పెట్టే ప్రాసెస్ […]

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన చైనా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన.. అధిక టారిఫ్‌ల కారణంగా చైనా కంపెనీలు భారతదేశంలో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపుతున్నాయి. రిలయన్స్.. హయర్ ఇండియాలో వాటా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. షాంఘై హైలీ.. ఓల్టాస్‌తో చర్చలు జరుపుతోంది. చాలా చైనా కంపెనీలు మైనారిటీ వాటాకు కూడా అంగీకరిస్తున్నాయి. భారతీయ సంస్థలతో జట్టుకట్టి, ఇక్కడి నుంచే తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు తరలించేందుకు చైనా దిగ్గజాలు..భారతీయ కంపెనీలలో భాగస్వామ్యం కోసం పోటీ పడుతున్నాయి.

పీకల్లోతు నష్టాల్లో హైదరాబాద్ మెట్రో.. ఏకంగా రూ.6,598 కోట్లు లాస్..!

హైదరాబాద్ ప్రజల జీవనశైలిలో ఓ భాగమైన హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎల్ అండ్ టీ సంస్థ సారథ్యంలో నడుస్తున్న ఈ ప్రజా రవాణా వ్యవస్థ ప్రారంభం నుంచే నష్టాల బాటలో పయనిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు ఏకంగా రూ.625 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనూ పరిస్థితి ఏమీ మారలేదు. అప్పుడే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON