పంచాయతీ రాజ్ AE కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య ఘటనలో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఘటనను లవ్ జిహాద్కు సంబంధించినదిగా అభివర్ణించారు. సౌజన్య… తన మరణ వాంగ్మూలంలో ఏం చెప్పారో ప్రతి ఒక్కరికీ తెలియాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ ఈ అంశాలు చదవాలి. ఇది లవ్ జిహాద్కు సంబంధించిన ఘటన” అని తెలిపారు. రాజకీయ పార్టీలు ఇలాంటి అంశాలను బయటకు రాకుండా తొక్కిపెడుతున్నాయని కూడా ఆయన ఆరోపించారు.