సౌజన్య, సాధిక్ రిలేషన్..మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక విషయాలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మీడియాకు వెల్లడించారు. మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడని ఎస్పీ తెలిపారు. భర్త మృతి విషయంలో సౌజన్య పాత్ర ఉందా లేదన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. సౌజన్య, సాధిక్ రిలేషన్లో ఉన్నారని, చివరికి వేధింపులు బారిన పడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని వివరించారు. సాధిక్ పై మరిన్ని ఆరోపణలు వస్తున్నాయని, సాధిక్ ఖాన్పై హత్య, బలవంతపు మతమార్పిడి వంటి […]

