loader
T20 ప్ర‌పంచ‌క‌ప్ లో భార‌త్ పోరాటం ముగిసింది. త‌ప్ప‌క నెగ్గాల్సిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో వ్యూహాత్మ‌క త‌ప్పిదాలతో ప‌రాజ‌యం పాలైంది.  ఆదివారం ప్ర‌ఖ్యాత లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో మైటీ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. అంత‌కుముందు టాస్  గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా..20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 170 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఛేజింగ్ ను ఆసీస్ ఈజీగా కేవ‌లం 19  ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 172 ప‌రుగులు చేసి గెలుపొందింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON