2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులను ప్రకటించింది. 17 మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి | బ్యాడ్మింటన్: ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ | బాక్సింగ్: నరేందర్ బెర్వాల్ | చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశముఖ్ | పారా షూటింగ్: ధనుష్ శ్రీకాంత్, రుద్రాంశ ఖండేల్వాల్ | హాకీ: లాలెమ్సియామి, రాజ్కుమార్ పాల్ | కబడ్డీ: సుర్జీత్, పూజ,పారా | అథ్లెటిక్స్: ఏక్తా భ్యాన్, రోయింగ్: అరవింద్ సింగ్ | షూటింగ్: అఖిల్ షియోరాన్