loader

సీబీఎస్‌ఈ బోర్డు పోర్టల్‌ను హ్యాక్ చేశారని ఒక సీనియర్ విద్యాశాఖ అధికారి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. “అందువల్లనే కొందరు విద్యార్థులకు జవాబు పత్రం యాక్సెస్ కోసం ఏకంగా రూ. 67,000 చెల్లించాలనే మెసేజ్ రాగా, మరికొందరికి కేవలం రూ. 1 మాత్రమే చూపించింది” అని ఆ అధికారి వివరించారు. పోర్టల్‌పై హానికరమైన అటాక్ జరిగిన నేపథ్యంలో, పేమెంట్ గేట్‌వే ప్రక్రియ నుండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను తొలగించామని, ప్రస్తుతం చెల్లింపుల సమస్యలు పరిష్కారమయ్యాయని అధికారి తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON