మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ షర్మిల తన కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ నివాళి కార్యక్రమంలో వైఎస్ షర్మిలతో పాటు వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు