నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి విజయాన్ని కాంక్షిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమిళ గడ్డపై సుడిగాలి పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు కోయంబత్తూర్, హోసూర్, చెన్నై,రెండవ రోజున మదురై ,శాత్తూరు నగరాల్లో పర్యటించి, కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు.

