జోహో ఫౌండర్.. టెక్ దిగ్గజం ‘శ్రీధర్ వెంబు’.. ఆయన భార్య ‘ప్రమీలా శ్రీనివాసన్’ కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. జోహో కంపెనీ షేర్స్ భార్య ప్రమీలా శ్రీనివాసన్ తెలియకుండా..రూ.15వేల కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు, బాండ్ల బదిలీ బంధువులకు బదిలీ చేశారనేది ఆరోపణ,.అమెరికా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. నేను బదిలీ చేసిన షేర్స్ అన్నీ.. చట్టబద్ధంగా జరిగినవే అని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాదం జోహో కంపెనీ ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది.

