loader

ఇప్పటికే జల ప్రళయంతో వణికిపోతున్న నేపాల్ వాసులకు మరో ప్రకృతి విపత్తు ఎదరైంది. నేపాల్- చైనా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది.చైనాలోని సిచూవాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న జనాలు భయంతొ బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 5.1గా నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON