కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. తాజగా మూత్ర పిండాల సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు హనుమంతరావు. ప్రస్తుతం ఆయనకు ఖైరతాబాద్ లోని ఏ.ఐ.ఎన్.యూ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.