చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రాష్ట్ర సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రత్యక్షంగా కలిశారు. తండ్రి హత్య కేసును ముఖ్యంగా ప్రస్తావిస్తూ, నిందితులకు త్వరగా శిక్ష పడేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది సునీత చంద్రబాబును కలుసిన తొలి సారి కాదు. గత ఏడాది సెప్టెంబరులోనూ తన భర్తతో కలిసి సీఎం చంద్రబాబును కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. న్యాయం ఆలస్యం కావడం వల్ల బాధిత కుటుంబానికి నష్టమే జరుగుతోందని ఆమె […]

