రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. “రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో” (రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి) అంటూ ఎక్స్ (X) వేదికగా సూటిగా ప్రశ్నించారు. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా?” ఉద్యోగాలు అడిగితే పోలీసులతో […]

