నారా లోకేశ్కు ప్రమోషన్..!?
లోకేశ్కు పార్టీలో పగ్గాలు అప్పగిస్తే బెటర్ అనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లోకేశ్ను వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే 29న టీడీపీ అధినేత.. సీఎం చంద్రబాబు నాయడు మహనాడు వేదికగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ విషయంలో కేసీఆర్ అప్లై చేసిన ప్లాన్నే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా, అప్లై చేసే అవకాశం కనిపిస్తోంది.