loader
ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ-జనసేన కూటమి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక పూర్తిగా గాలికొదిలేశారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణ పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పి, నేడు ఉన్న పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన దాదాపు రూ. 6,000 కోట్ల నిధులను నొక్కేసిందని జగన్  విమర్శించారు. 2025-26 బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించినా విడుదల చేసింది మళ్లీ  సున్నా అని ఎండగట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON