కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మార్పుపై తొలిసారి సిద్దరామయ్య స్పందించారు.సిఎం పదవికి మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నారు. ఇవాళ ఉదయం తన నివాసంలో మంత్రులను సిద్దరామయ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. హైకమాండ్, తనను సిఎం పదవికి రాజీనామా చేయమని కోరిందని తెలిపారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నానని..