loader

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీనే ఆధిక్యంలో ఉంది. ఆదివారం జరిగిన పోలింగ్‌ అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. లెక్కింపులో కాంగ్రెస్ 305 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత ప్రతిపక్ష బిఆర్ఎస్‌కు 36, బిజెపికి 9, ఇతరులకు 65 స్థానాలు దక్కాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ విడతలో 4,333 సర్పంచి స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON