ఎడారి దేశమైన యెమన్ లో పడవ బోల్తా పడటంతో 68 మంది మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో సముద్రంలో అల్లకల్లోకం ఏర్పడింది. అలలకు యెమన్ సముద్ర జలాల్లో ఉన్న బోటు ఒక్కసారి తిరగబడింది దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంత సముద్రంలో పడిపోయారు. పడవలో మొత్తంగా 154 మంది ఆఫ్రియా దేశమైన ఇథియోపికకు చెందిన ప్రజలు ప్రయాణిస్తున్నట్టు సమాచారం మరోవైపు 74 మంది జాడా తెలియరాలేదు.

