భారత్ – యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం CETA 2026 కుదిరింది. ఇది జూలై 15 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించాయి. యూకేలో తాత్కాలికంగా పనిచేసే భారతీయ నిపుణులు, ఉద్యోగులు ద్వంద్వ సామాజిక భద్రత చెల్లింపుల నుంచి మినహాయింపు పొందనున్నారు. అంతేకాకుండా ఈ మినహాయింపు కాలాన్ని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచడం భారత్కు పెద్ద విజయంగా భావిస్తున్నారు.దీనితో పాటు సామాజిక భద్రత ఒప్పందం లేదా డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC) కూడా అదే తేదీ నుంచి అమల్లోకి