loader
బంగ్లాదేశ్‌ లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరంగా మారుతున్న వేళ వేర్వేరు ఘటనల్లో  ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురయ్యారు.  అలీఫ్‌ చంద్ర దత్తా మహాదేవ్‌పూర్‌ బజార్‌లోని తన నగల దుకాణం నుంచి ఇంటికి వెళ్తుండగా  రాత్రి 9 గంటల సమయంలోకొందరు దుండగులు అతడిని అడ్డుకుని పదునైన ఆయుధంతో దాడి చేశారు. అనంతరం అతడి వద్ద ఉన్న బంగారం, 7 లక్షల బంగ్లాదేశీ టాకాలను దోచుకుని పారిపోయారు. ఇక‌ కాక్స్‌బజార్‌ జిల్లా మహేశ్‌ఖాలీ ఉపజిల్లాలో 45 ఏళ్ల హిందూ మహిళ రాణి సుశీల్‌ హత్యకు గురైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON