loader

ముక్కోణ‌పు వ‌న్డే టోర్నీలో ఇండియా-ఏతో ఇవాళ జ‌రిగిన ర‌స‌వ‌త్త‌ర మ్యాచ్‌లో శ్రీలంక‌-ఏ జ‌ట్టు సూప‌ర్ ఓవ‌ర్‌లో విక్ట‌రీ కొట్టింది. తొలుత ఇద్ద‌రి మ‌ధ్య మ్యాచ్ టై కాగా, ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్ ఆడారు. సూప‌ర్ ఓవ‌ర్‌లో ఏడు ర‌న్స్ తేడాతో ఇండియా ఓడింది. తొలి మూడు బంతుల‌ను షెడ్జ్ ఆడ‌గా, చివ‌రి మూడు బంతుల‌ను సూర్య‌వంశీ ఆడారు. కానీ అత‌ను కేవ‌లం 5 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత శ్రీలంక ప్లేయ‌ర్లు, సూర్య‌వంశీ మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON