బీసీలపై నిజంగా ప్రేమ, వారి అభివృద్ధి, సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వం వారికి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, లేకపోతే భూకంపం సృష్టిస్తామని ఒకప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం చూశారు. ఇప్పుడు బిసీల ఉద్యమం చేపడతాం. బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుంటే మీ అధికారాన్ని లాక్కుంటాం’ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

