ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేసిన తీవ్ర అభ్యంతరాలు మరియు నిరసనల కారణంగా కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగినట్లు సమాచారం. కేంద్రం డిసెంబర్ 10వ తేదీన ఎన్నికల సంస్కరణలపై విస్తృత స్థాయి చర్చకు సిద్ధమని ప్రకటించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చర్చను ప్రారంభించే ముందు, గత నెల నవంబర్ 7వ తేదీన జరిగిన వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ముందుగా చర్చించాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

