40 వేల మంది తిరగబడితే ఏం జరిగేదో? వైఎస్ జగన్ సంచలన ట్వీట్
ప్రకాశం జిల్లా పొదిలి ఘటనలో నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిపై వైసీపీ శ్రేణులు దాడులు చేశారని కేసులు నమోదు అవుతున్నాయి. ఇక్కడ రాళ్లు, చెప్పులు దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు.” అని ఈ క్రమంలోనే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ ట్వీట్ […]

