loader

ఎన్నికల సమయం లోనే ఉగ్రదాడులా ?: సిద్ధరామయ్య

దేశంలో ఎన్నికల సమయంలోనే ఉగ్రదాడులు జరుగుతుండడానికి కారణాలేమిటని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య సందేహాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనపై విపక్షం బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బుధవారం తన ఎక్స్ ఖాతా ద్వారా సిఎం సిద్ధరామయ్య ఎన్నికల సమయం లోనే ఉగ్రమూకల దాడులు జరగడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. మంగళవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌పూర్తయిన తరువాత సిద్ధరామయ్య వ్యాఖ్యలు వచ్చాయి. దేశంలో బాంబు పేలుళ్లు జరగకూడదని, అమాయక ప్రజలు చనిపోతారని పేర్కొన్నారు

చంద్రబాబు నాయుడిపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్ని లక్షల, కోట్ల విలువ చేసే మెడికల్‌ కాలేజీ భూముల్ని వంద రూపాయలకే విక్రయిస్తున్నాడని ఆరోపించారు. 50 ఎకరాల మెడికల్‌ కాలేజీ భూముల వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.  ప్రైవేటీకరణ వల్ల 2150 మెడికల్‌ సీట్లు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో 50 సీట్ల మెడికల్‌ కాలేజీ పూర్తయినా చంద్రబాబు . అడ్డుకుని నేషనల్‌ కౌన్సిల్‌కు […]

తాడిపత్రిలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి – వైసిపి పోటాపోటీగా కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తోంది. వైసిపి మెడిక‌ల్ కాలేజీల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి కార్యక్రమాలు ఉన్నందున మరో చోట కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని వైసిపి నేతలకు పోలీసులు సూచించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి మండల కేంద్రంలో ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్నారు. తాడిపత్రిలోని ఇంటి వద్ద ర్యాలీకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు […]

నాగార్జునపై మంత్రి కొండా సురేఖ ట్వీట్‌….

టాలీవుడ్ నటుడు నాగార్జునపై మంత్రి కొండా సురేఖ ట్వీట్‌ చేశారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. నాగార్జున బాధపడి ఉంటే చింతిస్తునన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ స్పష్టం చేశారు.

‘ఎగ్జిట్​ పోల్స్ అంచనాల కన్నా మెరుగైన ఫలితాలు’- NDA ధీమా

ఎగ్జిట్​ పోల్స్ అంచనాల కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని బిహార్ ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ఓటింగ్​ షేర్ కూడా 50శాతం దగ్గర్లో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడింట రెండొంతుల మెజారిటీతో బిహార్​లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్​ పోల్స్​ కన్నా ఫలితాల్లో ఎక్కువగా వస్తాయి. మా ఓటింగ్ షేర్​ కూడా 50 శాతం దాటుతుందని అనుకుంటున్నాం. అని సామ్రాట్ […]

వ్యక్తిగతంగా హాజరవుతా – వారం గడువు ఇవ్వండి

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీలోపు వ్యక్తిగా హాజరవుతానని కోర్టుకు తెలిపారు. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్ తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనని పిటిషన్ వేశారు. తాను కోర్టుకు హాజరు కావాలంటే ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని వాదించారు. పిటిషన్‌పై సీబీఐ తీవ్ర […]

ఆ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తాం.. నారా లోకేశ్‌ కీలక ప్రకటన

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోనల్‌ కో ఆర్డినేటర్లతో నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి మంత్రి దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో పెండింగ్‌లో ఉన్న అన్ని పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలు గుర్తించి త్వరితగతిన నిర్మాణాలు […]

బిహార్ మళ్లీ NDAదే అధికారం-ఎగ్జిట్ పోల్స్-2

బిహార్​లో మరోసారి ఎన్​డీఏ కూటమిదే విజయమని మెజారిటీ పోల్స్ అంచనా వేశాయి. దైనిక్‌ భాస్కర్‌ : ఎన్​డీఏ 145-160 | మహాగఠ్​బంధన్​ 73-91 | జేఎస్​పీ 0 | ఇతరులు 5-10 పీ-మార్క్‌ : ఎన్​డీఏ 142-162 | మహాగఠ్​బంధన్​ 80-98 |జేఎస్​పీ 1-4 | ఇతరులు 0-3 చాణక్య స్ట్రాటజీస్‌ : ఎన్​డీఏ 130-138 | మహాగఠ్​బంధన్​ 100-108 | జేఎస్​పీ 0 | ఇతరులు 3-5 డీవీ రీసెర్చ్‌ : ఎన్​డీఏ 137-152 | […]

బిహార్ మళ్లీ NDAదే అధికారం-ఎగ్జిట్ పోల్స్ -1

బిహార్​లో మరోసారి ఎన్​డీఏ కూటమిదే విజయమని మెజారిటీ పోల్స్ అంచనా వేశాయి. పీపుల్స్‌ పల్స్‌ : ఎన్​డీఏ 133-159 | మహాగఠ్​బంధన్​ 75-101 | జేఎస్​పీ 0-5 | ఇతరులు 2-8 పీపుల్స్‌ ఇన్‌సైట్‌ : ఎన్​డీఏ 133-148 | మహాగఠ్​బంధన్​ 87-102 | జేఎస్​పీ 0-2 | ఇతరులు 3-6 మ్యాట్రిజ్‌ : ఎన్​డీఏ 147-167 | మహాగఠ్​బంధన్​ 70-90 | జేఎస్​పీ 0-2 | ఇతరులు 2-8 జేవీసీ పోల్స్‌ : ఎన్​డీఏ 135-150 […]

జూబ్లీహిల్స్‌ విన్నర్ కాంగ్రెస్.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..

జూబ్లీహిల్స్  ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తున్నాయి.              నాగన్న సర్వే: కాంగ్రెస్ 47%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 8%ఓట్లు JANMINE సర్వే: కాంగ్రెస్‌కు 42.5%, BRS 41.5%, బీజేపీ 11.5% ఓట్లు స్మార్ట్ పోల్: కాంగ్రెస్ 48.2, బీఆర్ఎస్ 42.1 శాతం ఓట్లు చాణక్య స్ట్రాటజీ: కాంగ్రెస్ 46%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 6% ఓట్లు పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON