loader

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం రాత్రి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది. శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుడి పర్యవేక్షణలో ఈ క్రతువును నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 6.21 గంటలకు మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON