విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. దాదాపు 2,203 ఎకరాల్లో రూ. 4,592 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్ పోర్టు నిర్మించారు.