నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 14న ఆదివారం కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే హైదరాబాద్ కు రానున్నారు. ఈ నిరసనలపై పార్టీ కొద్ది రోజుల కిందనే అధికారిక ఇన్స్టా ఖాతాలో షెడ్యూల్ విడుదల చేసింది.

