పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా దళాలు ఫైరింగ్కు పాల్పడ్డాయి. ఈ ఘటనలో సుమారు 30 మంది మృతిచెందగా, మరో 200 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. రావల్కోట్, బింబేర్, ముజాఫరాబాద్లో పరిస్థితి దారుణంఆ ఉంది. పాక్ దళాలు చాలా క్రూరంగా ఫైరింగ్కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. టియర్ గ్యాస్తోనూ నిరసనకారుల్ని చెదరగొట్టారు.