loader

సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు.ఇప్పటి వరకూ సుమారు 2 వేల మంది మరణించినట్లు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు. ఈ మరణాలకు ఉగ్రవాదులే కారణమని వారు ఆరోపించారు. అయితే, భద్రతా దళాల కాల్పుల వల్లే పౌరులు మరణించినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON