మాజీ సర్పంచ్ లు పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా మంత్రులు ఎమ్మెల్యేల్లు నిర్ణయం తీసుకోవాలని మాజీ సర్పంచ్ లు డిమాండ్ చేశారు. ఫెండింగ్ బిల్లులు రూ.531 కోట్లు విడుదల చేయాలని అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మనస్థాపంతో సర్పంచులు చలో అసెంబ్లీ బాటపట్టారు.

