టెస్టు సిరీస్లో ఎదురైన పరాభవానికి కొద్దిగా బదులు తీర్చుకుంది భారత జట్టు. వైజాగ్ వన్డేలో 271 పరుగుల లక్ష్యాన్ని 39.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది భారత జట్టు. ఈ విజయంతో 2-1 తేడాతో వన్డే సిరీస్ని కైవసం చేసుకుంది భారత జట్టు. . రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్కి 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వి జైస్వాల్, 113 బంతుల్లో వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ అందుకున్నాడు..