
72వ మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు వచ్చేశాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో ఇవాళ గ్రాండ్ ఫినాలే జరగనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రారంభం కానున్న గ్రాండ్ ఫినాలే ప్రత్యక్ష ప్రసారం కానుంది.
మొత్తం 108 మంది పాల్గొన్న ఈ పోటీలకు సంబంధించి ఇవాళ జరగనున్న గ్రాండ్ ఫినాలే బరిలో 16 మంది నిలిచారు. అందం-ఐక్యత లక్ష్యంగా జరుగుతున్న పోటీల తుది వేడుకలు