loader

భారీ వర్షాలకు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో పలు నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా నలుగురు, వైష్ణోదేవి కాట్రా మార్గంలో ఐదుగురు సహా 9 మంది మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. భారీ వర్షాలు కారణంగా రాంబన్ జిల్లాలోని కొండచరియలు విరిగిపడి జనజీవనం స్తంభించింది. వరదలకు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON