loader

మొయినాబాద్‌ మృగవాణి పార్క్‌ సమీపంలో స్కూల్‌ బస్సు బోల్తా పడిన ఘటన బుధవారం తీవ్ర కలకలం రేపింది. బండ్లగూడలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌ వైపు వస్తున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON