loader

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ‘సేనతో సేనాని’ నేటి నుంచి విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. ఈ రోజు పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ఆగస్టు 29న,పార్లమెంటరీ నియోజకవర్గాల క్రియాశీలక కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆగస్టు 30న, ఈ సమావేశాల చివరి రోజు, అల్లూరి సీతారామరాజు ప్రాంగణం (ఇందిరా గాంధీ స్టేడియం) నుంచి పవన్ కల్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON