ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు న 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఎండల తీవ్రత కాస్త నిలకడగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇకపోతే గురువారం (23-04-26) రాష్ట్రంలో 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 101 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఎల్లుండి 50 తీవ్ర, 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

