తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి స్పీకర్పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయడంతో.. సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది.
అయితే మహేశ్వర్రెడ్డి పిటిషన్పై సమాధానం చెప్పాలని స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ అమలు చేయలేదని ఏలేటి మహేశ్వర్రెడ్డి పిటిషన్ వేశారు.

