తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. బీజేపీతో కలిసే అంశంపై అన్నాడీఎంకే తుది తీర్మానం త ీసుకుంది.కూటమి గెలిస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని పళనిస్వామి స్పష్టం చేశారు. బీజేపీ కూడా అదే విషయాన్ని అంగీకరించిందని పేర్కొన్నారు. తమ పార్టీనే కూటమికి నాయకత్వం వహిస్తుందని చెప్పారు. ఇది తన తుది నిర్ణయమని వెల్లడించారు.

